Suryaa.co.in

Month: December 2023

భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తే.. జరగబోయే పరిణామాలకు జగన్ రెడ్డే బాధ్యుడవుతాడు

• దొంగ, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పోలీస్ యంత్రాంగం ముద్దాయిగా మారుతుందనడానికి నాగార్జున సాగర్ వివాదమే నిదర్శనం • మంత్రి రాంబాబు స్వామిమాలలో ఉండి ఇంగితం లేకుండా అబద్ధాలు చెబుతూ.. మీసాలు తిప్పుతున్నాడు • చంద్రబాబుకేసుల్లో వాదనలు వినిపించడానికి వందలకోట్లు ఇచ్చి మరీ ఢిల్లీ లాయర్లను పిలిపించిన జగన్ రెడ్డికి… ఏపీకి రావాల్సిన కృష్ణాజలాలపై వాదనలు…

ఈనెల 3 తర్వాత బిఆర్ఎస్ సర్కార్ ఉండదు

-కెసిఆర్ ట్రాపులో పడే పరిస్థితిలో ప్రజలు లేరు -బిఆర్ఎస్ పాలకుల బినామీలకు రిజిస్ట్రేషన్ చేసిన చర్యలు తప్పవు -ధరణిలో తప్పుగా నమోదు చేయొద్దు .. రిజిస్ట్రేషన్లు చేయొద్దు – సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్ హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల అసైన్డ్ భూములను ధరణిలో తప్పుగా నమోదు చేయించి ప్రభుత్వ పెద్దల బినామీల…

20 ఏళ్ల క్రితం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఫలితమివ్వని తొలి ‘సానుభూతి’ నాటకం

-చంద్రబాబు ‘అనారోగ్య’ జైలు జీవితంతో నిండిన నేటి కొత్త డ్రామా రక్తికట్టిస్తుందా? -ఆంధ్రులు ఎప్పుడూ అమాయకులు కాదు! దోషులపై కనికరం చూపించరు! -రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం 2003 సెప్టెంబర్‌ లో తన అస్తవ్యస్థ పాలనకు తొమ్మిదేళ్లు నిండాక నాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి జనం ముందు…

టిడిపి, ‌జనసేన పొత్తు గురించి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దు

-అలా మాట్లాడితే కోవర్టులుగా మేము భావిస్తాం -అలాంటి‌వారు జనసేన ను‌ వీడి…. ఇతర పార్టీ లోకి‌ వెళ్లిపోవచ్చు -నాకు ప్రజలు, రాష్ట్రం ముఖ్యం… నా‌ విధానాలు నచ్చితే నడవండి… నచ్చకుంటే వెళ్లిపోండి -టిడిపి వెనుక జనసేన నడవటం లేదు… టిడిపి పక్కన జనసేన నడుస్తుంది -పెద్ద స్థాయి నుంచి వచ్చామని నా మీద పెత్తనం చేస్తే…

“మిచాంగ్” సైక్లోనిక్ తుఫాను పరిస్థితి దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే సమీక్ష సమావేశం

దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ అర్. ధనంజయులు తుఫాను పరిస్థితుల దృష్ట్యా పాటించాల్సిన జాగ్రత్తలపై విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్లు డివిజన్లతో వివిధ విభాగాల ప్రిన్సిపల్ హెడ్స్ తో పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. రైలు కార్యకలాపాలకు భద్రత కల్పించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది….

దొంగ ఓట్ల ద్వారా జగన్ మోహన్ రెడ్డి గెలవాలని అనుకుంటున్నా

-అక్రమంగా ఫామ్ నెం.7 తో ఓట్ల ను తొలగిస్తున్నారు -టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విజయవాడ : రాష్ట్రం లో అధికారం లో ఉన్న వైసీపీ కి ఓటమి భయం పట్టుకుంది. అక్రమంగా వైసీపీ గెలవాలని ప్రయత్నాలు చేస్తుంది. వైసీపీ చేర్చిన దొంగ ఓట్ల ను ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాము….

నేటి నుంచే కొత్త ఎక్సైజ్ పాలసీ

-వైన్స్ టెండర్లు దక్కించుకున్నోళ్లకు రెండేండ్లు చాన్స్ -నవంబర్ లో 2,200 కోట్ల మద్యం అమ్మకాలు తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ (2023-25) అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్ షాపుల లైసెన్సు గడువు నవంబర్ 30వ తేదీతో ముగిసింది. ముందస్తుగా ఆగస్టు నెలలో నిర్వహించిన టెండర్లలో వైన్ షాపుల లైసెన్స్ లు…

చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయా

– మంత్రి కేటీఆర్ చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. “ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయి. అసలైన ఫలితాలు మాకు శుభవార్తలు చెబుతాయి” అని కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం పోలింగ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 88 సీట్లు…

ఆడుదాం ఆంధ్రా ద్వారా క్రీడాప్ర‌తిభ‌కు అవ‌కాశాలు

– హోంమంత్రి తానేటి వనిత క్రీడాకారుల్లో దాగియున్న ప్ర‌తిభ‌ను వెలికితీసి జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేంకు రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఈ క్రీడా పోటీలను గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో…

నాడు బాబు తాకట్టు పెట్టాడు.. నేడు జగన్ సాధించారు

– మన హక్కును కాపాడుకుంటే దండయాత్ర ఎలా అవుతుంది..? – ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనది, ధర్మమైనది. – నాగార్జున సాగర్ డ్యామ్ విషయంలో బాబు చేసిన తప్పును మేం సరిదిద్దాం – మన భూభాగంలోకి మనం వెళితే.. దండయాత్ర ఎలా అవుతుందో రామోజీ, రాధాకృష్ణలే చెప్పాలి? – పవన్ కల్యాణ్ పిచ్చోడు కావొచ్చు కానీ…..