Suryaa.co.in

Month: December 2023

ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాకుల లెక్కలే!

– ఆంధ్ర జాతకం ఎలా ఉందో చూడడానికి మరో మూడు రోజులు ఆగాలి. “ఎగ్జిట్ పోల్“ అంటే …. ఒక వ్యక్తి పోలింగ్ బూత్ లోకి వెళ్లి , ఓటు వేసి బయటకు వచ్చేటప్పుడు …. ఆ వ్యక్తిని కలిసి , ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే ప్రక్రియ -”ఎగ్జిట్ పోల్ “ తెలంగాణ లో…

పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు

– తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన తెలంగాణ ప్రజలకు బీజేపీ తరపున అభినందనలు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు విశేషంగా కృషి చేశారు. బీఆరెస్ కాంగ్రెస్ అనేక ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి డబ్బు మద్యం…

రూ. 19 వేల కోట్ల పెట్టుబడులు.. 12వేల వైద్య శిబిరాలతో ప్రజారోగ్యమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష

– ఇవీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ నవంబర్ నెల అభివృద్ధి సూచికలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవంబర్ నెలలో చేపట్టిన క్రీయాశీలక, వ్యూహాత్మక కార్యక్రమాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా ఈ కార్యక్రమాలు దోహదపడ్డాయి. అదేవిధంగా సీఎం జగన్‌ ఆధ్వర్యంలో…

భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు

భారత నౌకాదళం చేతికి యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌లో ఉపయోగించే అత్యాధునిక యుద్ధ నౌకలు అందాయి. కొచ్చి షిప్‌యార్డ్‌లో నిర్మిస్తున్న మొత్తం ఎనిమిది నౌకల్లో భాగంగా తయారైన మూడు షిప్‌లను నేడు ప్రారంభించారు.. ఐఎన్‌ఎస్‌ మాంగ్రోల్‌ అని పేర్లుపెట్టారు. వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ జె సింగ్‌, స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌…

కాంగ్రెస్‌కు పట్టం కట్టబోతున్న తెలంగాణ ఓటర్లు

– కాంగ్రెస్‌కు పట్టం కట్టబోతున్న తెలంగాణ ఓటర్లు – పీపుల్స్‌పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ – తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 62-72, బీఆర్‌ఎస్‌ 35-46, బిజెపి 3-8, ఎంఐఎం 6-7, ఇతరులు 1-2 స్థానాలు గెలుపొందే అవకాశాలు – పీపుల్స్‌పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ – కాంగ్రెస్‌ పార్టీ 42.7, బీఆర్‌ఎస్‌ 37.8, బిజెపి 13.2, ఎంఐఎం 2.5 శాతం ఓట్లు…

విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారా పురందేశ్వరీ

ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి విభజన సమస్యలు పరిష్కరించమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చమని కేంద్రాన్ని ఏనాడైనా డిమాండ్ చేశారా అని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు గురువారం ఈ అంశంపై తనదైన శైలిలో…

BRS party will not get more than 25 seats

-The winner is not a king and a loser is not a slave -TPCC President Revanth Reddy TPCC President Revanth Reddy commented that Congress Tsunami has come in Telangana. In this Tsunami even shovels will be washed away, no need…