Suryaa.co.in

Andhra Pradesh

ఉత్తరాంధ్రని చెరబట్టిన తాలిబన్ విజయసాయిరెడ్డి

– టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉత్తరాంధ్రని చెరబట్టిన తాలిబన్ విజయసాయిరెడ్డి అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఉత్తరాంధ్రలో ఎవరైనా భూ ఆక్రమణకు పాల్పడితే తనకు ఫిర్యాదు చేయాలని సీఎం చెబుతున్నారు. విజయసాయిరెడ్డి మొత్తం భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు ఎవరికి…

Andhra Pradesh

జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి

– టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రం విధ్వంసానికి గురైందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… 20 ఏళ్లు రాష్ట్రం వెనక్కి వెళ్లింది. టీడీపీ హయాంలో తీసుకొచ్చిన…

ప్రభుత్వ అసమర్థతపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వేధింపులా.?

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రభుత్వ అసమర్థను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన టెక్కలికి చెందిన ముడిదాన ఆనందరావు, రెయ్యి ప్రీతిష్ లను ప్రభుత్వం వేధిస్తోంది. టెక్కలి సీఐ వైసీపీ తొత్తుగా మారి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. డీజీపీ అతనిపై తక్షణమే చర్యలు తీసుకుని విధుల నుండి తప్పించాలి. మీ…

తిరుమలలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన శ్రీ రాధమనోహర్ దాస్

– టీటీడీ తిరుమలలో కోవిడ్ నిబంధనల ను ఉల్లంఘిస్తూ ఎక్కువ మంది భక్తులను ఒక చోట గుమికూడేలా చేసిన శ్రీ రాధమనోహర్ దాస్ అనే వ్యక్తి చర్యలను టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బందిని నీచంగా మాట్లాడటం, వారిని అన్య మతస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నాము….

వర్షాకాలంలో వర్షపు నీరు నిలబడవా?

– ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించిన డిప్యూటీ స్పీకర్ కోన ప్రజల కోసం గతంలో మనం ఏదైనా మేలు చేసి ఇప్పుడు మీరు చేయటం లేదని ప్రశ్నించటం సబబు. అసలు మీరు ఏమీ చేయకుండా,అరకొర గా కొన్ని చేసి, వాటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేయకుండా అలాగే వదిలేసి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ళు…

మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల పుట్టినరోజు వేడుకలు

– మంత్రి కొడాలి నాని, గొర్ల శ్రీను లకు గజమాలతో సత్కారం గుడివాడ , సెప్టెంబర్ 2 : రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి . గురువారం…

వైఎస్సార్ చూపిన మార్గంలోనే ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న సీఎం జగన్

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని – ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్ చిత్రపటానికి ఘన నివాళి గుడివాడ , సెప్టెంబర్ 2 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన మార్గంలోనే సీఎం జగన్మోహనరెడ్డి పయనిస్తూ రాష్ట్ర ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి…

రూ. 10. 70 కోట్ల నిధులతో ఏరియా ప్రభుత్వాసుపత్రిలో నూతన భవన నిర్మాణం

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ , సెప్టెంబర్ 2 : రూ . 10.70 కోట్ల నిధులతో గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . గురువారం ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న…

భవిష్యత్ తరాల కోసం మెడికల్ కళాశాలను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నా

– గుడివాడలో జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాం – ఏరియా ఆసుపత్రిని ప్రాథమిక వైద్యశాలగా కొనసాగిస్తాం – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ , సెప్టెంబర్ 2 : భవిష్యత్ తరాలకు మెరుగైన వైద్యం అందించేందుకు గుడివాడకు మెడికల్ కళాశాలను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నానని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల…

గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో అదమా ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కొడాలి నాని

– పూర్ణకుంభ స్వాగతం , శిలాఫలకం ఆవిష్కరణ గుడివాడ , సెప్టెంబర్ 2 : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీమతి అన్నే పుష్ప లీలావతి , శ్రీ అన్నే నరసింహారావు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో అదమా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందజేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి…