Suryaa.co.in

Andhra Pradesh

విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి వినాయ‌కుడి ఆశీస్సులు ఉండాలి

– ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ :గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ద్వారా సుఖసంతోషాలు, ప్రశాంతత, పాడిపంటలతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. ఆ విఘ్నేశ్వ‌రుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్దికి ఆశీస్సులు అందించాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ కోరారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప‌శ్చిమ నియోజ‌క వర్గం సితార సెంట‌ర్ లేబ‌ర్ కాల‌నీ…

సీఎంఆర్‌ఎఫ్‌కు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఏడు కోట్ల 70 లక్షల విరాళం

– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ విజయవాడ: ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా విజయవాడ నగరంలో సంభవించిన వరద ముప్పు కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన అత్యవసరంగా జూమ్ మీటింగ్ లో సమావేశమైన…

సంక్షోభాన్ని అవ‌కాశంగా మ‌లుచుకుంటున్నాం

– డిజిట‌ల్ సాధికార‌తను పెద్దఎత్తున ప్రోత్స‌హిస్తాం – ప్ర‌జాభిప్రాయం ఆధారంగా మ‌రింత మెరుగైన సేవ‌లు – పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి – 7,100 మంది రాత్రింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్నారు – అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటున్నాం – ఉచితంగా బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డుపుతున్నాం – 6 వ‌స్తువుల నిత్య‌వ‌స‌ర స‌రుకుల ప్యాకేజీ ప్ర‌తిఒక్క‌రి…

అధికార మదంతోనే టీడీపీ ఆఫీసుపై దాడి!

• లక్షలాది కార్యకర్తలకు ఇది ఒక దేవాలయం • జగన్ రెడ్డికి, సజ్జలకు తెలియకుండానే దాడి జరిగిందా..? • టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూటి ప్రశ్న మంగళగిరి: అధికార మదంతోనే మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు….

రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయి * జరిగిన పంట నష్టాన్ని ప్రత్యక్షంగా చూశాను – కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ * కేంద్ర మంత్రి ముందు తమ గోడును వెళ్ళబోసుకున్న రైతులు కేసరపల్లి: రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని, జరిగిన పంట నష్టం పట్ల కేంద్ర, రాష్ట్ర…

ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్?

-అంతా నేనే కట్టానంటూ సొల్లు కబుర్లు చెబుతావా? – వైసీపీ నేతలు బుడమేరు అంతా ఆక్రమణలు చేసి, పందికొక్కుల్లా పంచుకుతున్నారు – తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మైలవరం: ఐదేళ్ల వైసీపీ పాలనలో పనులు నిలుపుదల చేసి, ఇవాళ వరదలకు కారణమయ్యారు… ఈ దుర్మార్గానికి నువ్వు (జగన్) కారణం కాదా? అంటూ తెలుగుదేశం…

బీసీ గురుకులాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం

* బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ఎస్.సవిత * రాంపురంలో ఎంజేపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం * అడ్మిషన్లు ప్రారంభించామన్న మంత్రి * వచ్చే విద్యా సంవత్సరానికి సొంత బిల్డింగ్ నిర్మిస్తాం గడిచిన 5 ఏళ్లూ నలిగిపోయిన బీసీ విద్యార్థులు : మంత్రి సవిత పెనుకొండ : చంద్రబాబు రాకతో…

సీఎం చంద్రబాబుకు 10 లక్షల చెక్కు అందజేసిన కోటంరెడ్డి దంపతులు

– విజయవాడ కలెక్టరేట్ లో ఎన్ బీకే సేవా సమితి తరపున కోటంరెడ్డి ఐదు లక్షలు, కోటంరెడ్డి సంధ్యా మరో ఐదులక్షలు చంద్రబాబుకు అందజేత – వరద బాధితుల కోసం పాతికేళ్ల యువకుడిలా పనిచేస్తున్నారంటూ కోటంరెడ్డి కితాబు – మీలాగే అందరూ ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవాలన్న చంద్రబాబు – ఆపదలో ఉండే ప్రజలను ఆదుకోవాలనే…

కేంద్రం నుంచి దీర్ఘకాలిక సాయం

-రాష్ట్రం కష్టకాలంలో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు -ఇటువంటప్పుడు రాజకీయాలు అవసరమా? -వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరును పట్టించుకోలేదు -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి – బీడీసీ గండ్లు పూడ్చివేత పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కొండపల్లి: ఏపీకి ప్రకృతి…

సహాయక చర్యలు పర్యవేక్షించిన ఎమ్మెల్యే వసంత

– వరద బాధితులకు కొనసాగుతున్న సహాయక చర్యలు – గొల్లపూడిలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారి కార్యాలయం నుంచి భారీగా ఆహారం, తాగునీరు, పాలప్యాకెట్లు, రొట్టెలు కొవ్వొత్తులు, పెట్టెలు పంపిణీ. విజయవాడ రూరల్: వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా ఈ సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు….