Suryaa.co.in

Crime News

నాగర్ కర్నూల్ జిల్లాలో దైవ దర్శనానికి వచ్చిన యువతి గ్యాంగ్ రేప్

– ఘటనలో విస్తుపోయే నిజాలు నాగర్ కర్నూల్ జిల్లాలో ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చి రాత్రి 10 గంటల సమయంలో ఆలయ సమీపంలో బహిర్భూమికి వెళ్ళగా అక్కడే మద్యం తాగుతున్న స్థానిక ఆటో డ్రైవర్లు, స్థానికులు 7 మంది కలిసి దుస్తులు విప్పి, విచక్షణారహితంగా కొడుతూ గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. మద్యం…

జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం

– తనపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఫిర్యాదు – మీర్‌పేటలో రాత్రి వేళ దారుణం – కారులోనే మహిళపై సామూహిక అత్యాచారం – రక్షణ లేని ‘రాజధాని’ హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరం పేరు జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. ప్రపంచంలో బడా సంస్థలన్నీ రాజధానికి తరలివస్తున్నాయని పాలకులు సగర్వంగా ప్రచారం చేసుకుంటున్నారు. కొత్తగా ఏఐ…

భార్యను చంపి.. సూట్కేసులో పెట్టిన భర్త

బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య (32) ను హత్య చేశాడు. అనంతరం సూట్కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం.వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గాలించి పుణేలో పట్టుకున్నారు. తమ మధ్య గొడవల సమయంలో భార్య తరచూ…

మాజీ కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు

– 52 కిలోల గోల్డ్, ₹10 కోట్ల నగదు సీజ్ భోపాల్ లో 2024 DEC 19న ఓ కారు నుంచి 52 కిలోల గోల్డ్, ₹10 కోట్లనగదును ఐటి అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం RTO మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో…

మహిళా కానిస్టేబుల్ ని నరికి చంపిన తమ్ముడు

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగమణిని సొంత సోదరుడు పరమేశ్ దారుణంగా హత్య చేశాడు. ఇటీవల ఆమె ప్రేమించి, పెళ్లి చేసుకోవడంతో కుటుంబీకులు ఆగ్రహంతో ఉన్నారు. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్లొస్తున్న నాగమణిని రాయపోలు-మన్నెగూడ మార్గంలో పరమేశ్ కారుతో ఢీకొట్టాడు. అనంతరం…

‘ఓయో’లో డ్రగ్స్‌ పార్టీ

– డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహంతి, ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ప్రియాంక రెడ్డి – ప్రియాంకరెడ్డి ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి హైదరాబాద్‌:మాదాపూర్ ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహంతి పట్టుబడ్డారు. కన్హమహంతితో పాటు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ప్రియాంక రెడ్డి…

లా విద్యార్ధినిపై సామూహిక అత్యాచారం

– రోజుల తరబడి అత్యాచారం చేసిన సహ విద్యార్ధులు – అయినా ఆగని వేధింపులు – దానితో ఆత్మహత్యాయత్నం – పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి – నిందితుల అరెస్ట్ -విశాఖలో మరో కీచకపర్వం విశాఖపట్నం: విశాఖలో మరో దారుణం చోటుచేసుకుంది. లా చదువుతున్న ఓ విద్యార్థినిపై పలువురు సహ విద్యార్ధులు కొన్ని రోజుల నుంచి…

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం

గుంటూరులో, ఉద్యోగం ఇచ్చిస్తామని మోసం చేసిన ముగ్గురిపై పట్టాభిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం ఒంగోలులో ఏఎస్ఐగా పనిచేస్తున్న మాబాషా పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గుంటూరుకు చెందిన మోహిని వద్ద నుంచి రూ. 9. 75 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బు ఇవ్వమంటే రూ. 2….

మహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య

బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి (29) హత్య కేసులో నిందితుడి ముక్తి రంజన్ ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు ముక్తి రంజన్ కోసం ఒడిశాలో గాలిస్తుండగా కూలేపాడులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా మహాలక్ష్మి పని చేస్తున్న కంపెనీలో టీం హెడ్ గా ఉన్న రంజన్ ఆమెతో కొంతకాలంగా రిలేషన్ ఉన్నాడు. మహాలక్ష్మి మరో వ్యక్తితో క్లోజ్ గా…

కోల్ కతా వైద్యురాలిపై రేప్, హత్య,కు ముందు కొన్ని నిజాలు..?

-దాడికి ముందు రెడ్‎లైట్ ఏరియాలో తిరిగిన నిందితుడు కోల్ కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు స్రుష్టిస్తూనే ఉంది. నిందితుడికి సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారా నికి ముందు కోల్ కతాలోని రెండు రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటన…