Suryaa.co.in

Telangana

థ్రిల్‌సిటీ థీమ్ పార్క్ లో మంత్రి శ్రీనివాసగౌడ్ బ్యాటింగ్

చారిత్రాత్మక నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ అన్ని రంగాలలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం సాయంత్రం మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, MD మనోహర్ లతో…

బాపూజీకి భారత రత్న ఇవ్వాలి

– తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బాపూజీ – మంచిర్యాల జిల్లాకు బాపూజీ పేరు పెట్టాలి – రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దిడ్డి ప్రవీణ్ కుమార్ – ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 106 వ జయంతి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, మూడు తరాల ఉద్యమ నేత, తెలంగాణ జాతి పిత ఆచార్య కొండా లక్ష్మణ్…

కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్‌

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అప్రమత్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లతో పాటు రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్, ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాలతో…

విజయపురి కాలని వాసులకు ఇబ్బంది కలిగించకండి

– రైల్వే అధికారులకు ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సూచన సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని విజయపురి కాలనీ వాసులకు ఇబ్బంది కలుగకుండా నివారించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సూచించారు. సోమవారం ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య, ఇతర అధికారులకు…

రైతులను ఏ పార్టీ ఆదుకుందో ఆలోచించాలి

-మంత్రి హరీశ్‌రావు రైతులను ఆదుకున్న పార్టీ ఏదో ప్రజలు ఆలోచన చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజురాబాద్‌లో రైతులు, విత్తన ఉత్పత్తి దారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ..మీరంతా మట్టిని, వ్యవసాయాన్ని నమ్ముకున్నవారు. మట్టిని నమ్ముకున్న వారిని పైకి తీసుకువచ్చిన పార్టీ ఏది. రైతును…

ధరణి సమస్యలు

ఒక సర్వే నెంబర్‌లో కొంత భూమి నిషేధిత జాబితాలోనే, వివాదాస్పదంగానో… ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూమిగానో ఉంటే మొత్తం సర్వే నెంబర్‌ను బ్లాక్ లిస్టు లో పెడుతున్నారు. ఆ సర్వే నెంబర్‌లో మిగతా రైతులు… తమ సొంత భూమిని అమ్ముకోలేక… కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. దేవస్థాన, వక్ఫ్ భూములు ప్రైవేటు పరం కాకుండా నిషేదిత జాబితా…

500పైగా గుండె,ఊపిరితిత్తుల మార్పిడి మైలురాయిని సాధించిన యశోద హాస్పిటల్స్ డాక్టర్

– 500 పైగా హార్ట్&లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ సర్జరీలు విజయవంతంగా పూర్తిచేసిన యశోద హాస్పిటల్స్ – సీనియర్ హార్ట్ & లంగ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్. జ్ఞానేష్ టక్కర్ హైదరాబాద్: యశోద హాస్పిటల్స్ లోని గుండె, ఊపిరితిత్తుల మార్పిడి విభాగానికి చెందిన సీనియర్ హార్ట్-లంగ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జికల్ డైరెక్టర్, డాక్టర్. జ్ఞానేష్ థాకర్,…

పోరాట స్ఫూర్తిచాటిన వీర వనిత చాకలి ఐలమ్మ:తలసాని

పోరాట స్ఫూర్తిని చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఐలమ్మ 126 వ జయంతి సందర్భంగా సిక్ విలేజీ లోని మడ్ పోర్డ్ ధోభీ ఘాట్ వద్ద ఆమె విగ్రహానికి మంత్రి శ్రీనివాస్…

సికింద్రాబాద్ సమస్యలు పరిష్కరిస్తున్నాం: పద్మారావు

సికింద్రాబాద్ పరిధిలో అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగూడ లోని మున్సిపల్ మైదానంలో రెండో విడత హరిత హారాన్ని శనివారం తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించాలని, ముక్కలను విరివిగా నాటాలని కోరారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత…

గణేష్ ఉత్సవ సమితి నేతలతో తలసాని భేటీ

ప్రజలు తమ పండుగలను ఎంతో సంతోషంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆలోచన అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం…