– జిల్లా టిడిపి అధ్యక్షులు & డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున
నెల్లిమర్ల: పేదలు ఉన్నత స్థితి కోసం ఆలోచన చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు & డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు.
శనివారం నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజలుకు మేలు చేయడం కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.