Suryaa.co.in

Latest post

ఆదుకోవడమే సంస్థల ఆశయం కావాలి: పద్మారావు

విపత్కర పరిస్థితుల్లో సైతం ఆపదలలో ఉన్న వారిని ఆదుకోవడమే ప్రతి సంస్థ ఆశయం కావాలని తెలంగాణా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అభిలషించారు. నగరానికి చెందిన్ స్వచ్చంద్ధ సేవా సంస్థ ‘సహాయ ఫౌండషన్’ ప్రతినిధులు ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తో సికింద్రాబాద్ లోని అయన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తెరాస సీనియర్…

అవును.. మోదీ ఈ దేశానికి చేసిందేంటి?

యస్. ఇన్నేళ్లలో ఈ దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోదీ చేసిందేమిటి? ఆయన వల్ల ఈ దేశానికి జరిగిందేమిటి? ఒరిగిందేమిటి? పక్క దేశాలతో పోటీ పడేలా దేశాన్ని తీర్చిదిద్దారా? పోనీ ఆహార, రక్షణ, ఉత్తత్పి రంగాల్లో పరాయి దేశాల సరసన నిలిచేలా చేశారా? ఇంకా ఇవేనా? దేశ ప్రజల ముందు అనేక ప్రశ్నలు. ఇంకా చదవండి….

పునీత్ రాజ్ కుమార్ నేర్పిన పాఠం..

కొన్ని మరణాలు చూస్తే కాసేపు స్మశాన వైరాగ్యం వస్తుంది. కానీ ఆ వైరాగ్యంలోంచి నేర్చుకోవాలసిన పాఠాలు కూడా ఉంటాయి. అందరం పోవాల్సినవాళ్లమే. కానీ ఉన్నంతకాలం ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి అనే విషయాలు కొందరి చావులు నేర్పినంతగా వారి జీవితాలు నేర్పవు. పునీత్ రాజ్ కుమార్ మరణం పొరుగున ఉన్న కన్నడిగులనే కాదు చాలా మందిని…

వంగవీటి రంగా హత్య వెనుక…

– రంగా ఎన్టీఆర్ అభిమానా? సొంత పార్టీ వారే ద్రోహం చేశారా? విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడి మీద హత్య ప్రయత్నం జరిగింది… అంటే నమ్మాము. ప్రతిపక్ష నాయకుడి సొంత బాబాయి హత్య అధికారంలో ఉన్న వారి సహకారంతోనే జరిగింది….. అంటే నమ్మాం. కానీ ఎన్నికల అయిపోయి…. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత… పై రెండు…

ఇది క‌దా అస‌లైన దీపావ‌ళి

– దాతృత్వం చాటుకున్న జాయింట్ క‌లెక్ట‌ర్ దినేష్‌కుమార్‌ – గుంటూరు యానాది కాల‌నీలో చిన్నారులు, మ‌హిళ‌ల‌కు దుస్తులు, స్వీట్లు పంపిణీ – రూ.50 వేలు సొంత ఖ‌ర్చులు వెచ్చించిన జేసీ – పేద‌ల త‌మ జీవితాల్లో వెలుగులు నింపార‌న్న నిరుపేద‌లు అది గుంటూరులోని శ్రీ‌న‌గ‌ర్లో యానాది కాల‌నీ. అక్క‌డ నిత్యం ఆక‌లి పేగుల‌పై ప‌స్తుల డ‌ప్పులు…

రాజమహేంద్రవరంలో ఘనంగా గ్రీన్ దీపావళి సంబరాలు

గ్రీన్ దీపావళి లక్ష్యానికి అందరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం ఎంపీ, వైయస్సార్సీపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పెద్దఎత్తున గ్రీన్ దీపావళి కార్యక్రమాలు దీపోత్సవం, గోదావరి నది హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజమహేంద్రవరం…

వాట్సాప్‌ కొత్త ఫీచర్‌..మెసేజ్‌ డిలీట్ టైమ్‌ లిమిట్‌ మారుతోంది..

యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్ కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేయడంతోపాటు వినియోగంలో ఉన్న ఫీచర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త హంగులు జోడిస్తుంది. తాజాగా డిలీట్ ఫర్‌ ఎవ్రీన్‌వన్‌ ఫీచర్‌ టైమ్‌ లిమిట్‌ను పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. దీంతో యూజర్స్ మెసేజ్‌ పంపిన నెల రోజుల తర్వాత కూడా తమ చాట్ పేజ్‌తోపాటు అవతలి…

ప్రధానిగా రాలేదు..మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా: నరేంద్ర మోడీ

రాజౌరీ: ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని.. వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమని, జవాన్ల మధ్య దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తాను ప్రధానిగా రాలేదని.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చానని సైనికులను ఉద్దేశించి అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని…

వసూల్ రెడ్డి గారు నిద్రలేచేది ఎప్పుడు?

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వసూల్ రెడ్డి గారు నిద్రలేచేది ఎప్పుడు? పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఆపేది ఎప్పుడు? కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై…

విశాఖలో బంగళాదుంపల లోడు గంజాయి రవాణా

గాజువాక: విశాఖలోని అగనంపూడి టోల్‌గేట్‌ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఆనందపురం నుంచి తమిళనాడుకు వెళుతున్న మినీ వ్యానులో 1,200 కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బంగాళదుంపల బస్తాల లోడు కింద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని దువ్వాడ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వాహనాన్ని గుర్తించి గంజాయిని సీజ్‌…