Suryaa.co.in

Latest post

Entertainment

ఉదయ కిరణమై.. అంతలోనే మరణమై..!

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఇప్పుడెక్కడ నీ చిరునామా? ఓ ‘ఉదయ’సమయాన ‘చిత్రం’గా ప్రభాత ‘కిరణ’మై.. ఎవరు ‘ఔనన్నా కాదన్నా’.. తెలుగు సినిమా హీరోకి ఒక కొత్త లుక్కిచ్చి.. సినిమాకి ఓ రకం కిక్కిచ్చి… మెగాస్టార్లు..సూపర్ స్టార్లు… రత్నాలు.. సామ్రాట్టులు వెలిగిపోతున్న వెండితెరపై అవతరించిన ఆధునిక లవర్ బాయ్..! ఉదయ్..ఇప్పటికీ అభిమానుల ‘మనసంతా నువ్వే’.. మేం…

Features

నీ తరం వందేమాతరం..నేటి తరం దుర్మార్గమే నిరంతరం!

వందేమాతరమన్నది నీ నినాదం.. మమ్మాపఎవరి తరమన్నది నేటి మా నేతల విధానం.. సుజలాం.. స్వజులుం.. సుఫలాం.. స్వలాభాం.. ద్రుమదళ శోభిని.. దుమ్ము దులపడమే మా పని.. బంకించంద్రా.. అయ్యో రామచంద్రా పాపాపంకిలం ఈనాటి మా చరితం.. నువ్వు రాసిన గీతం.. ఇప్పుడు తిరిగిరాని మన మహోన్నత గతం.. ఏడాదికోసారి చదువుకునే నలిగిపోయిన కాగితం.. మసకబారిపోయిన భరత…

National Telangana

ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్​..

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లారు. సోమవారం ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌‌ సిన్హా నామినేషన్‌‌ కార్యక్రమానికి టీఆర్‌‌ఎస్‌‌ ప్రతినిధిగా ఆయన హాజరు అవుతారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు..యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి…

Entertainment

ప్రేమ వివాహం చేసుకోబోతున్న హీరో రామ్

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం కాబోతున్నాడు. రామ్ త్వరలోనే లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. తన స్కూల్ మేట్, ప్రియురాలిని పెళ్లాడబోతున్నాడు. వీరి ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకారం తెలపడంతో… రామ్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఈ ఏడాది ఆగస్ట్ లో కానీ, సెప్టెంబర్ లో…

English

Govt playing with future of youths with Agnipath scheme: Kanhaiya

Patna: Congress leader Kanhaiya Kumar slammed PM Narendra Modi over the Agnipath scheme of defence recruitment, saying that his government was playing with the future of youths. “The future of youths of the country has become darker after the implementation…

English

Two persons burnt alive in car accident

Hyderabad, June 27: Two persons were charred to death when a car in which they were travelling rammed into a stationary truck in Telangana’s Nizamabad district in the early hours of Monday, police said. The incident occurred around 1.30 a.m….

National

అసమర్థ పార్టీలకు మైనార్టీలు ఓటు వేయొద్దు: అసదుద్దీన్ ఒవైసీ

సమాజ్ వాదీ పార్టీ, ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని ఓడించే సత్తా సమాజ్ వాదీ పార్టీకి లేదనే విషయం ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని అన్నారు. సమాజ్ వాదీ పార్టీకి మేధో నిజాయతీ లేదని విమర్శించారు. ఎస్పీ లాంటి అసమర్థ పార్టీలకు…

International National

తెలుగువాళ్లు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడ్డా తెలుగులోనే మాట్లాడుకోవాలి

– జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు వాళ్లు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడ్డా తెలుగులోనే మాట్లాడుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. పిల్లలకు మాతృభాష, ప్రథమ భాషగా తెలుగులో విద్యాబోధన సాగాలన్నారు. తెలుగులో ఉత్తరాలు రాసే సంప్రదాయాన్ని కొనసాగించాలని సూచించారు. నేను తెలుగు వాడిని అని సగర్వంగా చెప్పే పరిస్థితి తెచ్చుకోవాలన్నారు. అమెరికా పర్యటనలో…

National

మెగా రోడ్‌ షో నిర్వహించిన వీకే శశికళ

అన్నాడీఎంకే పార్టీపై పట్టు కోసం మాజీ ముఖ్యమంత్రులు ఒ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రయత్నిస్తున్న వేళ ఆ పార్టీ బహిష్కృత ప్రధాన కార్యదర్శి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ రంగంలోకి దిగారు. తిరిగి రాజకీయాల్లో పట్టు సాధించాలని, ప్రజల మద్దతు కూడగట్టాలని బలంగా నిర్ణయించుకున్న ఆమె నిన్న చెన్నై, తిరువళ్లూర్, తిరుత్తణిలో మెగా రోడ్‌షో నిర్వహించారు….

Telangana

మాకు అధికారమిస్తే పేదలకు ఎకరం భూమి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజన సమాజ్‌ పార్టీ (BSP) తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న హనుమకొండలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే…