Suryaa.co.in

Andhra Pradesh

బొప్పూడి సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోడీ

హెలీప్యాడ్ లో మోడీకి స్వాగతం పలికిన చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, పురంధ్రేశ్వరి. హర్షధ్వానాలతో ప్రధాని మోడీని స్వాగతించిన లక్షలాది ప్రజలు. మరికాసేపట్లో వేదికపైకి చేరుకోనున్న త్రిమూర్తులు (మోడీ, చంద్రబాబు, పవన్).

LEAVE A RESPONSE