Suryaa.co.in

Andhra Pradesh Telangana

సింగర్ మంగ్లీకి ‘ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌’ పురస్కారం

జానపద గీతాలతో ప్రాచుర్యం లోకి వచ్చిన మంగ్లీ.. సినిమా పాటల తోనూ తన సత్తా చాటుతోంది. ఇటీవలే స్వధా ఫౌండేషన్‌ నిర్వహించిన ‘మార్గా 2024’ ఈవెంట్‌లో ఉషా ఉతుప్‌, సుధా రఘునాథన్‌ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌’ యువ పురస్కారానికి ఎంపికైంది.

LEAVE A RESPONSE