Suryaa.co.in

Month: April 2021

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలచేయాలి

జీతాలు, పెన్షన్లు ఇవ్వలేక అప్పులు పుట్టని దీనస్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుతాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు .రెండేళ్లుగా వచ్చే ఆదాయాన్నంతా నవరత్నాల అమలుకోసం పప్పుబెల్లాల్లా పంచుకుంటూ పోతూ ఒక్క ఇటుకను పేర్చకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే…

ఓటేసిన సూర్య,కార్తీ

ప్రముఖ నటుడు సూర్య, అతని సోదరుడు కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ ఈ రోజు ఉదయాన్నే టి.నగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులోని అన్ని నియోజక వర్గాలకూ ఇవాళ ఒకే రోజున ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  అయితే… సూర్య, కార్తీకి కమల్ హాసన్ అంటే అభిమానం….

తమిళనాడులో ఓటు వేసిన తమిళ సై

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో నేడు ఒకే విడతలో ఎన్నికలు జరుగనుండగా…  పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు…

స్టాక్ మార్కెట్ల పై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం

స్టాక్ మార్కెట్ల పై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను చవిచూశాయి సెన్సెక్స్ 1449 పాయింట్ల వరకు నష్టపోయింది. తర్వాత ఐటీ షేర్ల అండతో కాస్త పుంజుకుని చివరికి 870.51 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 49159.32 వద్ద.. 229.55 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 14637.55 వద్ద…

పరిశ్రమ కార్మికులకు వ్యాక్సినేషన్ అందించాలని యోచన

సినీ పరిశ్రమ కార్మికులకు సీసీసీ ఫండ్ తో కరోనా వాక్సినేషన్ అంధించేందుకుకు కృషి చేస్తామని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ , సీసీసీ నిధితో సినీ కార్మికులకు కోవిడ్ టీకా అందిస్తే బాగుంటుందని అనుకుంటున్నామని అన్నారు. కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్  గురించి ఆయన మాట్లాడుతూ…..

50 వేల ఉద్యోగాల పోస్టులు భర్తీకి చర్యలు

రాష్ట్రంలో 1,30,000 ఉద్యోగాల పోస్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసింద‌ని మంత్రి హరీష్ రావు తెలిపారు. . రానున్న రోజుల్లో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మోడల్ జిల్లా గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు, ఈ గ్రంథాలయం జాతీయ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల‌కు ఎంతగానో…

జపాన్ లో కొత్త వైరస్ !

జపాన్ లో కొత్తరకం వైరస్‌ వేరియంట్లు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జపాన్‌లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి ..అంతేకాకుండా రోజు రోజుకు కొత్త మ్యుటేషన్లు వెలుగులోకి రావటం ఆందోళన రేపుతున్నాయి. తాజాగా జపాన్‌లోని ‘ఈక్‌’ (E484K) మ్యుటేషన్‌ వెలుగులోకి వచ్చింది. టోక్యో సహా మరికొన్ని చోట్ల ‘ఈక్’‌ మ్యుటేషన్‌ వ్యాపించింది తెలుస్తోంది…