Suryaa.co.in

Month: March 2022

CM’s Special Secretary Duvvuri Krishna’s Untruths on State Finance

*Arbitrary violation of FRBM regulations *Juggling the Word of Guarantees *Illegitimate on Corporation Loans * Injustice in spending Capital Expenditure. — BJP Political Feedback Pramukh’s Lanka Dinkar The Union Finance Ministry had asked to adjust for reduce the debt to…

Botsa slams TDP

Amaravati, Mar 30: Minister for Municipal Administration Botsa Satyanarayana slammed the Opposition for comparing Chardrababu Naidu, the man who backstabbed NTR and dethroned him, to Lord Rama. Addressing a press conference here on Wednesday, the minister said that TDP had…

English

Lokesh ‘lantern’ protest against current charges hikes

-Reversal of Naidu MoUs led to power crisis -Current charges hike Jagan’s Ugadi kanuka -Cheap solar and wind power deliberately sabotaged -Open market purchase at high rates added to woes AMARAVATI: TDP national general secretary Nara Lokesh held a lantern…

Andhra Pradesh

రాజన్న రాజ్యమా?ఇది రాక్షస రాజ్యమా?

– రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి కడప : ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బాబు బాదుడే బాదుడని తనకు ఒక్క చాన్స్ ఇస్తే ఈ బాధలు లేకుండా చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక చేసిన వాగ్దానాలు మరచి విద్యుత్ పన్నులు ఆరు సార్లు పెంచారని,చెత్తపన్ను,ఆస్తిపన్ను,ఓటీఎస్ పన్ను…

Andhra Pradesh

పెట్రోల్,గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆందోళన

విజయవాడ : పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. లెనిన్ సెంటర్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్, నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ మోదీ, జగన్ ఇద్దరూ ఒక్కటే.. కలిసే డ్రామాలాడుతున్నారని విమర్శించారు. మోదీ ఆదేశాలతోనే జగన్ పన్నులు, విద్యుత్…

Andhra Pradesh

ఏపీలో 8 మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష

అమరావతి : ఏపీ హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే హైకోర్టుకు ఎనిమిది ఐఏఎస్‌ అధికారులు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పొరపాటు అయ్యిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఐఏఎస్‌ల క్షమాపణలను అంగీకరించిన హైకోర్టు జైలుశిక్షకు బదులుగా,…

Telangana

రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ దిక్సూచి..

– రేవంత్ పై ఏమైనా ప్లాన్ చేస్తున్నారనే అనుమానం – టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి , సుధీర్ రెడ్డి బీజేపీ , టీఆర్ఎస్ రెండు కలసి రైతులని మోసం చేస్తున్నాయి.నీళ్లు , నిధులు , నియామకాల కోసం తెలంగాణ సాదించుకునం.రైతులు పండించిన పంటని కొనలేని దుస్థితిలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.రైతులు పండించిన…

Telangana

రాహుల్ గాంధీ గారి ఉద్యమానికి భట్టి మద్దతు

– పాతర్ల పాడు గ్రామంలో గ్యాస్ ధరల పెంపుపై నిరసన – రాహుల్ గాంధీ పోరాటానికి అండగా ఉంటామని వెల్లడి కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో చేపట్టిన నిరసనకు మద్దతుగా గురువారం ఉదయం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్ల…

Telangana

అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్

– రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోయిందని.. రాష్ట్రంలోని 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు తెలిపారు. కోఠిలోని ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో డీహెచ్ మీడియాతో మాట్లాడారు. 40 డిగ్రీలకుపైగా ఎండలు ఉంటున్నాయని పేర్కొన్నారు….

Telangana

రోగి వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి ..

– ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగి శ్రీనివాస్ వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఇంత దారుణం జరిగినా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని రోగి బంధువులు మండిపడుతున్నారు. శ్రీనివాస్ అనే రోగి చేతులు, కాళ్ల వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఐసీయూ వార్డులో ఇలాంటి ఘటన జరగడం దారుణమని…