Suryaa.co.in

Month: October 2022

ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత

– ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖపట్నం: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మీద మూడు రెట్లు…

Andhra Pradesh Telangana

హైదరాబాద్ లో చింతకాయల విజయ్ నివాసంపై ఏపి పోలీసుల దాడి గర్హనీయం

– ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వ నిర్బంధకాండకు ప్రత్యక్ష సాక్ష్యం – ఖండించిన తెలంగాణ టిడిపి నేతలు బక్కని, రావుల తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చింతకాయల విజయ్ నివాసంలో ఏపి సిఐడి పోలీసుల దౌర్జన్యకాండను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బక్కని నర్సింహులు, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. ఆంధ్రప్రదేశ్…

మిషన్‌ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దం

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదు. తెలంగాణలో 100% నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధ్రువీకరించనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 100 శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదించింది. జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం 100 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు…

Andhra Pradesh Telangana

ఏపీ ఉద్యోగుల మధ్యంతర భృతి వైఫల్యం నాయకులదా? ప్రభుత్వానిదా?

-సమస్యలు పరిష్కారం అయితే ఉపాధ్యాయులు- ఉద్యోగులు నిరంతరం ఎందుకు నిరసనలు ప్రకటిస్తున్నట్లు? -హరీష్ రావు ని టార్గెట్ గా చేసి మాట్లాడడం సరికాదు -ఇలాంటి ప్రకటనలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు -ఏపీ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి- ఉద్యోగులకు ఎలాంటి కోపం లేదు -బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం -తెలంగాణ ఎన్జీవో సంఘం…

Jagan harassing those questioning his Govt’s failures, says TDP

Amaravathi, Oct 1.’ The former minister and senior TDP leader, Mr Alapati Rajendra Prasad on Saturday said that those who are questioning the failures and the atrocities being committed by the Chief Minister, Mr Jagan Mohan Reddy, are being subjected…

Andhra Pradesh Telangana

పాల‌న చేత‌కాక తెలంగాణ పార్టీపై విమ‌ర్శ‌లు చేస్తే స‌హించేది లేదు

– జాతీయ పార్టీ ఏర్పాటు త‌ర్వాత ఖ‌చ్చితంగా ఏపీలో పాగా – ఏనాడైనా హ‌రీష్ .. కేసీఆర్ అల్లున్ని అన్నాడా – 2014కు ముందు స‌జ్జ‌ల ఎక్క‌డ? – సజ్జల.. త‌ల్లిని కొడుకుని అన్న‌ని చెల్లిని విడ‌దీసిన‌ట్టుగా ఇక్క‌డా చేస్తామంటే నడవదు – అమ‌రావ‌తి నుండి హైద‌రాబాద్లోకి వ‌ల‌సలు వ‌స్తున్నారు – అన‌వ‌స‌రంగా మాజోలికి రావొద్దు…

టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

అమరావతి: టీడీపీ అఫీషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురయింది. టైలర్‌ హాబ్స్‌ పేరుతో హ్యాకర్లు మార్చారు. అలాగే ఆ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్‌కు చెందిన పోస్టులు కనిపిస్తున్నాయి.టీడీపీ డిటిజల్ వింగ్ శనివారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటించింది. వైసీపీ మద్దతుదారులు ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అతి…

Telangana

ఈ దరిద్రం మనకు చాలదు అన్నట్లు ఇప్పుడు దేశాల మీద పడతడట

– కేసీఅర్ కొత్త జాతీయ పార్టీ పై YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నర్సాపూర్ : ఈ దరిద్రం మనకు చాలదు అన్నట్లు ఇప్పుడు దేశాల మీద పడతడట. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తడట.ఇక్కడ రైతులు,నిరుద్యోగులు చనిపోతుంటే ఆదుకోవడం తెలియదు.ఇంట గెలిచి రచ్చ గెలవాలి.గూట్లో రాయి తియ్యనోడు…

పోలవరం నిర్వాసితుల నోట్లో మట్టికొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

-ప్రాజాపోరు కార్యక్రమంలో గిరిపుత్రుల గోడు -సోషియో ఎకనమిక్ సర్వే ఎందుకు బయటపెట్టడం లేదు? – బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అమరావతి: పోలవరం విలీన మండల కేంద్రం కునవరంలో నిర్వహించిన ప్రాజాపోరు కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుకు గిరిపుత్రులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలవరం పునరావాస ప్యాకేజీ అమలులో అసలు లబ్బిధారుల జాబితాలో…

Telangana

న‌వంబ‌ర్ నెల‌లో మునుగోడు ఉప ఎన్నిక

– బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జీ సునీల్ బ‌న్సల్ తెలంగాణ‌లో ఆస‌క్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక న‌వంబ‌ర్ నెల‌లో జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జీ సునీల్ బ‌న్సల్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌పై పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌తో…