Suryaa.co.in

Month: May 2024

‘కమలం’ కొంప మునుగుతుంది జీ

– డీజీపీ,సీఎస్‌లపై వేటు వేయకపోతే ఓట్ల బదిలీ క ష్టమే – బీజేపీని టీడీపీ-జనసేన శ్రేణులు నమ్మరు – గ్లాసు గుర్తు ఇతరులకు ఇవ్వడంపై ఇప్పటికే జనసేన అసంతృప్తి – డీజీపీ-సీఎస్‌ను బదిలీ చేయమన్నా పట్టించుకోని నిర్లక్ష్యం – టీడీడీ జేఈఓ బదిలీ చేయమంటే పొడిగించిన ఆగ్రహం – ఇంకా బీజేపీ-జగన్ కలిసే ఉన్నారన్న భావన…

Posted on **

జగన్‌కు రెడ్ల ఝలక్!

– వైసీపీకి రెడ్లు దూరం – పల్నాడు నుంచి నెల్లూరు వరకూ వ్యతిరేక పవనాలు – రాయలసీమలో వైసీపీ-టీడీపీ వైపు చీలిన రెడ్లు -వాలంటీర్లను తెచ్చి తమ పలుకుబడిని దెబ్బ తీశారన్న ఆగ్రహం – ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో కూడా తమకు విలువ ఉండేదని స్పష్టీకరణ – టీడీపీ హయాంలోనే గౌరవం ఉండేదని వాపోతున్న రెడ్డి…

Posted on **

ప్రజల ఆశలను నాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి

-ఓటు అడగటానికి వచ్చిన వైకాపా నాయకులను నిలదీయండి -ఒక మసీదుకు సాయం చేయని వ్యక్తి జగన్ -గుంటూరులో జగన్ రెడ్డి ఒక్క రోడ్డుపైన తట్టడు మట్టి వేశాడా? -జగన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు… అహంకారి… దోపిడీదారుడు -జగన్ రెడ్డి లాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం చేస్తా -మార్పింగ్‌లు చేసి నేను అనని మాటలను…

Posted on **

కేసీఆర్‌కు ఈసీ షాక్

-ఎన్నికల ప్రచారంపై రెండురోజుల నిషేధం -ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ -ఇది కాంగ్రెస్-బీజేపీ కుట్ర అని కేసీఆర్ ఆరోపణ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు షాక్ తగిలింది. ఆయన ప్రచారంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల…

Posted on **

తెలుగుదేశంతోనే మాదిగలకు సామాజిక న్యాయం

-మాదిగలను దగా చేసిన ఏకైక పాలకుడు జగన్‌ -నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు -మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం చరిత్రలో మాదిగలను దగా చేసిన ఏకైక పాలకుడు జగన్‌ రెడ్డి మాత్రమేనని నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట జమిందార్‌ ఫంక్షన్‌ హాలు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ…

Posted on **

రాజీనామా చేయని వాలంటీర్లు వెంటనే రాజీనామా చేయాలి

-లేకుంటే అధికారం చేపట్టాక కొనసాగించం -టెక్కలి వైసీసీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ వ్యాఖ్యలు రాజీనామాలు చేసి ఎవరైతే వైసీపీకి పని చేస్తారో వారే తమ వాలంటీర్లు అంటూ టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే వైసీపీ కండువా కప్పుకుని పనిచేస్తారో వారే తిరిగి అధికారంలోకి వచ్చాక మళ్లీ కొనసాగుతారని తెలిపారు….

Posted on **

మాఫియాతో ప్రజల్లో జగన్‌ విశ్వాసం కోల్పోయారు

– ల్యాండ్‌ టైటిలింగ్‌తో మోసగిస్తే చూస్తూ ఊరుకోం -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ బుధవారం విలేఖరుల సమా వేశంలో మాట్లాడారు. 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యంతో 24/7 శ్రామికుడిలా శ్రమిస్తున్న మోదీ, కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు….

Posted on **

అన్యాయం జరుగుతుంటే గుండె మండదా?

-హత్యా రాజకీయాలు చేసే వాళ్లు అవసరమా? -హంతకులకు మళ్లీ పట్టం కడుతుంటే చూస్తూ కూర్చోవాలా? -బద్వేల్‌ బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి హత్యా రాజకీయాలు చేసే వాళ్లు అవసరమా అని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా బద్వేల్‌లో బుధవారం భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఎంపీ…

Posted on **

అవినాష్‌రెడ్డి నిందితుడు

-వివేకా ఆత్మ ఘోషిస్తోంది… -జగన్‌ కొమ్ము కాస్తున్నాడు -అన్యాయం వైపు నిలబడ్డాడు -పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి బద్వేల్‌ నియోజకవర్గం బి.కోడూరు మండలంలో కడప ఎంపీ అభ్యర్థి, పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్‌ వైఎస్‌ కొడుకు.. ఆయన ఆశయాలు నిలబెడతాడనుకున్నా.. ఆయన కోసం 3200 కి.మీ పాదయాత్ర…

Posted on **

మహిళా సాధికారత కోసం పని చేస్తా

-ఉపాధి అవకాశాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటా -సుజనా చౌదరి విజయవాడ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సాధికారత సాధించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. భవానీపురం కన్వెన్షన్ సెంటర్ లో ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా సాధికారత నైపుణ్య శిక్షణ-ఉపాధి అవకాశాలు సెమినార్ నిర్వహించారు. మహిళలు…

Posted on **