Suryaa.co.in

**

మంద కృష్ణ మాదిగను మర్యాద పూర్వకంగా కలిసిన షర్మిల

YSR తెలంగాణ పార్టీ అధినాయ‌కురాలు వైయ‌స్ ష‌ర్మిల ఈరోజు విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు మంద‌కృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.మంద‌కృష్ణ మాదిగకి ఇటీవ‌ల ఢిల్లీలో శ‌స్త్రచికిత్స జ‌ర‌గ‌గా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.మందకృష్ణ మాదిగ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.అనంత‌రం సెప్టెంబ‌ర్‌ 12వ తేదీన ఆదివారం న‌ల్ల‌గొండ జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి ప‌ట్ట‌ణంలో YSR…

అధికారం కాపాడుకొనేందుకు భాజపాతో కేసీఆర్‌ దోస్తీ: జగ్గారెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదలను అడ్డుకోవడానికి తెరాస, భాజపా కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆడే ఆటలో బండి సంజయ్‌ బలికాక తప్పదన్నారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారం కాపాడుకోవడానికి భాజపాతో కేసీఆర్‌ దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర భాజపా…

పాదయాత్రకు ఊహించనంతగా విశేష స్పందన

రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు వస్తోంది 2023లో బీజేపీ అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నరు అంచనాలకు మించి జనం రావడంతో ఏర్పాట్ల విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయి వాటిని అధిగమించేందుకు పాదయాత్ర కమిటీలు కృషి చేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ( మధు పసునూరు) ప్రజా సంగ్రామ యాత్రకు…

Naidu: TDP leaders’ suicide bid abetted by ‘Police Raj’

Urges DGP to act on Mogilicharla false cases Minor children picked up, taken to police station Order enquiry and take action to restore law and order Public trust in AP Police touched lowest point AMARAVATI: TDP National President and former…

ఆర్ధిక వివేకం లోపించింది…లోటు చుక్కలనంటుతోంది

– పడకేసిన పారిశ్రామికాభివృద్ధి- పెరిగిపోతున్న నిరుద్యోగం – వైసిపి బెదిరింపులతో పెట్టుబడిదారుల పరార్‌ – జె గ్యాంగ్‌ అరాచకాలతోనే ఆంధ్రప్రదేశ్‌ అధోగతి – రెండున్నరేళ్ల జగన్‌ పరిపాలనా నిర్వాకాలు శాసనమండలి ప్రతిపక్ష నేత,యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక రంగంలో తిరోగమనం దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలకు…

ముందు ప్రాణాలు…పండుగలు తర్వాత!

అరకిలో పంచదార తెచ్చుకోవడానికి అరకిలోమీటర్ లైన్లో నిలబడిన రోజులు మర్చిపోయారు? మరో పదినిమిషాల్లో ఇంటికి వెళ్లకపోతే రోడ్డు మీద నడ్డి మీద పడే దెబ్బల రోజులు మర్చిపోయారా? టివీలు పెడితే చావుల గోల , కిటికీలు తీస్తే అంబులెన్సుల రొద రోజులు మర్చిపోయారా? పక్కింటోళ్లు దగ్గిన సౌండ్ వినబడితే, మన ఇంట్లో చెమటలు పట్టిన రోజులు…

హిందూ పండుగలతో 80 వేల కోట్ల చెలామణి!

– ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే అన్నివేల కోట్లు – ఇక దేశంలో ఎన్ని లక్షల కోట్లు? హిందువుల పండుగలొస్తే చాలు. ఒక్కోరికీ ఒక్కోర కమైన ఆదాయం. ఒక్కో మార్గంలో ఆదాయం. పూల నుంచి పలుగుపట్టి తవ్వే కార్మికుడి వరకూ ఆదాయమే. ఇలాంటి ఆదాయం పొందే వారిలో క్రైస్తవులు, ముస్లిములు కూడా ఉండటమే విశేషం. పూల వ్యాపారాలు…

తుది ద‌శ‌కు చేరుకున్న అగ‌ర‌బ‌త్తుల త‌యారీ

-ఏడుకొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్లు – సెప్టెంబ‌రు 13న విక్ర‌యాల ప్రారంభానికి ఏర్పాట్లు టిటిడి ఆల‌యాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో ప‌రిమ‌ళ‌భ‌రిత అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి భ‌క్తుల‌కు విక్ర‌యానికి అందుబాటులోకి తీసుకొచ్చే ప్ర‌క్రియ తుది ద‌శ‌కు చేరుకుంది. శ్రీ‌వారి ఏడు కొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్ల‌తో సెప్టెంబ‌రు 13వ తేదీ నుంచి అగ‌ర‌బ‌త్తుల విక్ర‌యాల‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి….

ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్

అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైంది. తాలిబాన్ల అత్యున్నత నిర్ణాయక మండలి అయిన ‘రెహబరీ షురా’ ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చింది. ముల్లా హసన్ ప్రస్తుతం ‘రెహబరీ షురా’ కమిటీకి అధినేతగా కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం కాందహార్‌లో ఉంటూ వ్యవహారాలు నడిపిస్తున్నారు….

ఉచిత పథకాలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

-మీ వల్లే బద్ధకం.. కొన్నాళ్లైతే అన్నం వండి తినిపిస్తారేమో – కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశo మా పార్టీని గెలిపిస్తే ఇంటికో వాషిన్ మెషీన్..! నన్ను గెలిపిస్తే మహిళలకు ఉచితంగా బంగారం ఇస్తాం..! మా అభ్యర్థిని సీఎం చేస్తే ప్రతి ఇంటికీ నెలకు రూ.10 వేలు..!ఎన్నికల్లో ఇలాంటి ఉచిత హామీలు ఎక్కువయ్యాయి….