Suryaa.co.in

Telangana

వెన్ను విరగ్గొట్టడం తెలంగాణ సీఎంకి వెన్నతో పెట్టిన విద్య:విజయశాంతి

బంధు అంటూనే బంద్ చేయించి వెన్ను విరగ్గొట్టడం ఎలాగో తెలంగాణ సీఎం గారికి వెన్నతో పెట్టిన విద్య… పొమ్మనకుండా పొగబెట్టి… పథకం ప్రకారం ఈటల గారిని ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచీ సాగనంపిన కేసీఆర్ గారి నిజస్వరూపాన్ని హుజురాబాద్ ఉపఎన్నిక బట్టబయలు చేసింది. దళిత బంధు పథకంతో దళిత సామాజికవర్గానికి ఏదో గొప్ప మేలు చేయబోతున్నట్టు……

‘కేసీఆర్ ఉప రాష్ట్రపతి’ అన్నది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమే

– సంద‌ర్భాన్ని బ‌ట్టి జాతీయ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ – జానారెడ్డినే ఓడించాం.. ఈట‌ల అంత‌క‌న్నా పెద్ద లీడ‌రా? -నవంబర్ 15న వరంగల్ లో విజయగర్జన సభ -నవంబర్ 15న ప్రజలెవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచన -భారీగా ఆర్టీసీ బస్సులను తీసుకుంటాం – భట్టి మంచోడు.. ఆయన మాటకు కాంగ్రెస్ లో విలువ లేదు – కొన్ని…

వరదలో చిక్కుకున్న యువతులు..సురక్షితంగా చేర్చిన అధికారులు

హైదరాబాద్ నగరానికి చెందిన ఐదుగురు యువతులు సుష్మ,శుచి,ఒలి,అనుకృతి,శ్రుతి లు 5 రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి విహార యాత్రకు వెళ్లారు. రెండు రోజుల నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అకస్మాత్తుగా వరదలు రావడంతో వీరు వసతి ఉంటున్న హోటల్ లేమన్ ట్రీ లోకి వరద వచ్చి దాదాపు రెండు అంతస్థుల వరుకు నీళ్లు…

దళితులను మరోసారి మోసం చేసినందుకు కేసీఆర్ రాజీనామా చేయాలి

• దళిత బంధు స్కీం నిలిపివేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యమే కారణం. • ఎన్నికల కమిషన్ ఈ స్కీంను ఆపేసేందుకు అవకాశం కల్పించేలా కేసీఆర్ వ్యవహరించారు • ఈసీ ఈ స్కీంను నిలిపేస్తుందని తెలిసి ఈ రోజు మీటింగ్ నిర్వహించి దళిత బంధుపై చిలుక పలుకులు పలికారు • కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కమిషన్ ఎప్పుడూ…

కుల సంఘాలను చీల్చే కుట్ర

-అలాంటి పార్టీలను చీల్చి చెండాడండి -ఏ కులంలోనైనా పేదల పక్షాన పోరాడే వారికే మనుగడ సాధ్యం -అధికార పార్టీకి అడ్డాగా కుల సంఘాల భవనాలు -భావి తరాలకు హిందుత్వ గొప్పతనాన్ని వివరించండి -రాష్ట్ర మున్నూరుకాపు సంఘం నేతల ‘అలయ్ భలయ్’ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు రాష్ట్రంలో కుల…

ప్రాణం పోయినా ద‌ళిత బంధును వ‌ద‌లం:కేసీఆర్

తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రాణం పోయినా వ‌ద‌లం అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. మోత్కుప‌ల్లి న‌ర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ‌లో అతిపెద్ద కులం ద‌ళిత కులం. 75 ల‌క్ష‌ల మంది జ‌నాభా ద‌ళితులు ఉన్నారు. అంద‌రీ క‌న్నా త‌క్కువ…

హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు

-గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఎన్నికలు.. – చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆరెఎస్ లో చాలా మార్పులోస్తాయని, పార్టీ లో తిరుగుబాటు తప్పదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు ఆయన సీఎల్పీ లో మీడియా తో చిట్…

నారాయణఖేడ్ దుండగులను శిక్షించాలి

-ఎస్ పి కి కలిసిన విహెచ్ పి, బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో శనివారం రాత్రి జరిగిన ఘటనలో దుండగులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర అధ్యక్షుడు రామారావు బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జిల్లా ఎస్పీ రమణకుమార్…

గెల్లు గెలిస్తే…హజూరాబాద్ లో 5 వేల ఇళ్లు కడతాం

-57 ఏళ్లకే పెన్షన్ ఇప్పిస్తాం.. – 50 వేల నుంచి లక్ష లోపు రైతు రుణాలు మాఫీ… – 60 నుంచి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం…. – స్వంత జాగా ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు 5 లక్షల రూ .సాయం చేస్తాం. – రాజేందర్ గారు….మీరు గెలిస్తే హుజూరాబాద్ కు ఎం చేస్తారు….

తెలుగుదేశం పార్టీలో చేరిన మైనారిటీ నేతలు

తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రొ అన్వర్ ఖాన్ మరియు కార్వాన్ ముస్లిం మైనారిటీ నేతలు ప్రొ అన్వర్ ఖాన్ నాయకత్వంలో కార్వాన్ నియోజకవర్గానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు పలువురు , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. తన నివాసానికి తరలి వచ్చిన ముస్లిం మైనారిటీ నాయకులను…