పాతబస్తీ బోనాలకు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయ ఘట్టాన్ని ఉరేగించే సుధారాణి అనే ఏనుగు మృతి. ఏనుగు మృతి వార్త తెలియడంతో స్థానికులు...
– ఎన్నికలను అపహాస్యం చేసిన జగన్మోహన్ రెడ్డి – మాటల్లో చెప్పలేని విధంగా వైసీపీ అరాచకాలు – రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా?...
పచ్చని తెలంగాణలో నిప్పు రాజేసే కుట్రలు సాగుతున్నాయి. రైతన్నల జీవితాలను దుర్భరం చేసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో...
హుజురాబాద్లో ఓటమి తర్వాత ప్రజలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష కట్టిందని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...
జగ్గయ్యపేట: కృష్ణాజిల్లా జగ్గయ్యపేట లో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సోమవరం...
శ్రీకాకుళం : ఇచ్చాపురం చక్రపాణి వీధిలో వ్యాపారి రామిరెడ్డి ఇంట్లో ఎవరులేని సమయంలో గత నెల 26న ఇంట్లో 39 తులాల బంగారు,...
– కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి – అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి వానాకాలం వరిధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చేతగాని...
– తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. తెలంగాణ...
నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం పెరమకొండలో ఆర్టీసీ డ్రైవర్పై గ్రామస్తులు దాడి చేశారు. 8 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో విద్యార్థి చావుకి...
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబాయ్ని గొడ్డలి పోటుతో బలిచేసినట్టే..ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నారు జగన్రెడ్డి....