Suryaa.co.in

andhrapradesh

దటీజ్… నాయుడు!

-పొత్తుతో రాష్ట్రానికి ‘విత్త’నం -బడ్జెట్‌పై పొత్తు ప్రభావం -ఏపీని చూసి కుళ్లుకుంటున్న ఇతర రాష్ట్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యూహం మామూలుగా ఉండదు. సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కునే నైజం ఆయనది. గత ఎన్నికల ముందు రాష్ట్రంలో కనీసబలం లేని బీజేపీతో పొత్తు వల్ల నష్టమని చాలామంది టీడీపీ సీనియర్లు…

బడ్జెట్ ప్రవేశపెట్టక పోవడంపై సీఎం క్లారిటీ

అమరావతి :ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆ కారణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టలేకపోతున్నామని చంద్రబాబు తెలిపారు. అందుకే కాస్త సమయం తీసుకొని బడ్జెట్ ప్రవేశ పెడతామని అన్నారు. కనీసం రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ అంశంపై చంద్రబాబు అసెంబ్లీలో…

కాంగ్రెస్ వైపు జగన్?

– మోదీపై జగన్ జంగ్ – మంత్రులతో మోదీని తిట్టిస్తున్న జగన్ – తాను తిట్టకుండా మంత్రులతో తిట్టిస్తున్న తెలివి – బీజేపీ వల్లే పథకాలు ఆగుతాయన్న ప్రచారం – ఇలాంటి ప్రధానిని ఎక్కడా చూడలేదన్న మంత్రి బొత్స – ముగ్గురూ కలసి కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు – జగన్ తీరుపై ‘కమలం’ కన్నెర్ర –…

Posted on **

ఓటమి భయంతో జగన్ లో ఫ్రస్టేషన్

-అధికారం కోసం నాడు జగన్ ముద్దులు…నేడు గుద్దులు -పెట్రోల్, డీజిల్, విద్యుల్ ఛార్జీలన్నీ బాదుడే బాదుడు -సంపదంతా తన వద్దే ఉండాలనే భావనలో జగన్ -పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేసి కొవ్వు కరిగిస్తా -జగన్ మద్యం దందాలో నీ వాటా ఎంత పెద్దిరెడ్డి.? -అవినీతి సొమ్మును జూన్ 4 తర్వాత కక్కిస్తా. -ముస్లింల 4…

Posted on **

కుటుంబసభ్యులే నమ్మని జగన్ ను 5 కోట్ల మంది ప్రజలెలా నమ్మాలి?

-ప్రజాప్రభుత్వం వచ్చాక విశాఖను ఐటి రాజధానిగా అభివృద్ధి చేస్తాం! -5 కోట్ల మంది ఆంధ్రులు గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మిస్తాం! -కూల్చడం మా బ్లడ్ లో లేదు, రుషికొండను ప్రజావసరాలకే వినియోగిస్తాం -ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ సొమ్మంతా ఏ పందికొక్కులు తిన్నాయో చెప్పాలి -విజయనగరం యువగళం సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్…

Posted on **

3.03 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు

•మొత్తం 4.30 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నారు •పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు •వి.వి.ఐ.పి.లబందోబస్తుకు హాజరయ్యేపోలీసులకు 9న పోస్టల్ బ్యాలెట్కు అవకాశం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, మే 7: పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల…

Posted on **

బిసిలను అవమానిస్తే జైలుకు !

-తప్పుడు ప్రచారాన్ని క్రైస్తవ సోదరులు నమ్మొద్దు -పరదాలు కట్టుకుని తిరగను…చెప్పినవన్నీ చేస్తా -రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ -చినకాకాని లో లోకేష్ కు స్థానికుల బ్రహ్మరథం మంగళగిరి: జగన్ ప్రభుత్వం బిసిలు, బిసిల బిడ్డలను దుర్మార్గంగా పొట్టనబెట్టుకుంటోంది, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసిలను అవమానిస్తే జైలుకు పంపుతాం, ఇందుకోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని…

Editorial

భలే రాజకీయం బాసూ..

– టీడీపీ నేత వంగవీటి రాధాతో వైసీపీ ఎమ్మెల్యేలు వంశీ- కొడాలి నాని దోస్తీ – బీజేపీ నేత సుజనా చౌదరికి టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ సన్మానం – చంద్రబాబును అభినందించిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి – గుంటూరు-నెల్లూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ నేతల అలయ్‌బలయ్‌ – తెరచాటు రాజకీయాలతో తెల్లబోతున్న శ్రేణులు -( మార్తి సుబ్రహ్మణ్యం)…

Andhra Pradesh

త‌ర‌లిరండి తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లారా..:నారా లోకేశ్

ఒంగోలులో మహానాడు కార్యక్రమం ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ పండుగలా నిర్వహించే మహానాడుకు ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది. సభావేదికపై పార్టీకి చెందిన కీలక నేతలందరూ ఆసీనులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడే సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన…

Posted on **

వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

-పిచ్చివేషాలు వేస్తే తోక కత్తిరించి పంపుతాం -మహానాడుద్వారా రాష్ట్రమంతా ఒకే నినాదం వినపడాలి -క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం రాష్ట్రమంతా మారుమోగాలి -ఇలాంటి చిల్లర, పనికిమాలిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు -మర్యాదగా నడుచుకుంటే మర్యాదగానేఉంటా.. కోపమొస్తే ఒక్కొక్కడి సంగతితేలుస్తా… మీరందరూ భవిష్యత్ లో ఇక్కడే తిరగాలని గుర్తుంచుకోండి -టీడీపీ అడిగితే బస్సులు ఇవ్వకుండా…

Posted on **