టీడీపీ… ఒం‘గోలు’ కొడుతుందా?
– జనసంద్రంతో భవిష్యత్ సంకేతాలు స్పష్టం – తప్పులు దిద్దుకుంటేనే అధికారం – కులముద్రకు చెక్ పెడితే భవిష్యత్తు – లోకేష్పై చెరుగుతున్న ‘ముద్ర’ – ఆత్మవిమర్శ బదులు మితిమీరిన ఆత్మవిశ్వాసం – పోరాటతత్వం పెరిగితేనే మనుగడ – జగన్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటేనే ‘ఫలితం’ ( మార్తి సుబ్రహ్మణ్యం) జనసంద్రమైన ఒంగోలును చూసిన తర్వాత.. తెలుగు తమ్ముళ్లలో పెరిగిన పట్టుదల , కసితో కూడిన ఆత్మస్థైర్యం చూసిన తర్వాత.. అధికార పార్టీ ఎన్ని అవాంతరాలు కల్పించినా…