తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసిన డాక్టర్ కేసియార్
షర్మిల పోటీ నుంచి తప్పుకుంటుందని నేను ఎప్పుడో చెప్పినా
కర్నాటక ఐదు గంట కరెంటా…తెలంగాణ 24 గంటలా తేల్చుకోవాలి
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ముఖ్యమంత్రి కేసియార్ హ్యాట్రిక్ కు ఛాన్స్ ఇవ్వాలి.అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బిఆర్ఎస్ గెలవాలి.78 సీట్లతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు -ఎవరి మద్దతు అవసరం రాదు.భూమి విలువలో ఇండియాతోకాదు ప్రపంచంతో పోటీ.రక్షణ విషయంలో తెలంగాణ మినీ ఇండియా.ప్రపంచ ప్రజల్ని అక్కున చేర్చుకున్న ప్రాంతం తెలంగాణ.తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసిన డాక్టర్ కేసియార్.
తెలంగాణ విషయంలో కేంద్రంది వివక్ష.రాహూల్ ముద్దపప్పు … రేవంత్ గన్నేరు పప్పు.కర్నాటక ఐదు గంట కరెంటా…తెలంగాణ 24 గంటలా తేల్చుకోవాలి.నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ అమలు చేసి చూపిస్తాం.పక్క పార్టీల వారికి 27 మందికి కాంగ్రెస్ సీట్లు -బీసీలకు పాతబస్తీలో సీట్లు.
మేమే ఏ టీం – ఎవరికీ బీ టీం కాదు వాళ్లదే మ్యాచ్ ఫిక్సింగ్.దేశ రాజకీయాల్లో కూడా కీలక భూమిక పోషించబోతున్నాం.మేనిఫెస్టోలో లేని అంశాలు అమలు చేసిన ఏకైక పార్టీ బీఆర్ ఎస్.కాళేశ్వరం ప్రాజెక్టులో డ్యామేజీ అయితే నిర్మాణ సంస్థ నుంచి రికవరీ.నష్టం జరిగితే ఒప్పందం ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.రెండు సీట్లు గెలవని పార్టీలు బీసీ సియంను చేస్తాయా ?
ఒక్క సీటు గెలిచిన బిజెపి బీసీ సియం అనడం హాస్యాస్పదం.షర్మిల పోటీ నుంచి తప్పుకుంటుందని నేను ఎప్పుడో చెప్పినా.కొత్తగా పార్టీలోకి చేరికలు సాధారణం …బీఆర్ ఎస్లో టికెట్ లేకున్నా చేరికలు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తప్పకుండా ఇస్తాం.