Suryaa.co.in

Month: August 2023

దొంగ ఓట్ల బాబు బోగస్ కంప్లైంట్

– దొంగ ఓట్ల ఒలింపిక్‌ హీరో చంద్రబాబు – వన్‌ సిటిజన్‌.. వన్‌ ఓట్ అనేది వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధాంతం – తన దొంగ ఓట్ల మెథడాలజీ బెడిసికొడుతుందనే ఆందోళనలో బాబు – అందుకే, మాపై ఫ్రస్టేషన్‌తో బోగస్‌ ఫిర్యాదిచ్చాడు – నాడు ‘సేవామిత్ర’.. నేడు ‘మై టీడీపీ’ యాప్‌లతో మాల్‌ప్రాక్టీస్‌ – ఓట్ల గల్లంతు, దొంగ…

ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చి చూపింది కేసీఆర్

కాంగ్రెస్ వాళ్లవన్నీ ఉత్తిత్తి డిక్లరేషన్, ఎందుకు పనికిరాని డిక్లరేషన్ పాలమూరు ఎత్తిపోతల పథకం త్వరలో ప్రారంభించబోతున్నాం రైతులకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు, ఇతర నాయకులు రాష్ట్రంలో ఏమూలకు పోయినా, ఎవ్వరిని…

స్వరాష్ట్రంలో పల్లెపల్లెన ప్రగతి కాంతులు

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వ పాలన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంత్రులు వేముల, ఇంద్రకరణ్ లతో కలిసి చౌట్పల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు నిజామాబాద్: అరవై ఏళ్ల దోపిడిని అడ్డుకొని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ…

కాంగ్రెస్‌ ప్రకటించింది దళిత డిక్లరేషన్‌ కాదు ఫాల్స్‌ డిక్లరేషన్‌

హంతకులే నివాళులర్పించినట్టుంది అమిత్ షా సభ మూడు నల్ల చట్టాలు తెచ్చి 850మంది రైతుల మరణాలకు కారణమైన పార్టీని రైతులు ఎలా నమ్ముతారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం అర్రాస్ పాట పాడినట్లు ఉంది అధికారంలో ఉన్నప్పుడు దళితులకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి ఎమ్మెల్సీ కవిత రైతులపై కాంగ్రెస్ పార్టీ…

దొడ్డిదారిన వైసీపీ దొంగ ఓట్లు!

రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, ఓటర్ లిస్టు సవరణలో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కుట్రపూరితంగా జరిగిన ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపాలని లేఖ వేల సంఖ్యలో ఫారం – 7 దరఖాస్తులను కిరాయి ఏజెన్సీల ద్వారా దాఖలు చేసి అర్హులైన,…

ప్రచార ఆర్భాటం, దుష్ప్రచారం తప్ప నాలుగేళ్లలో విద్యారంగం బలోపేతానికి జగన్ రెడ్డి చేసింది శూన్యం

• తప్పుడు నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో జగన్ రెడ్డి విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడు • ఫీజు రీయింబర్స్ మెంట్, అమ్మఒడి చెల్లింపులతో విద్యారంగం బాగుపడితే, విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణతా శాతం ఎందుకు తగ్గాయో ముఖ్యమంత్రి చెప్పాలి • ఫీజు రీయింబర్స్ మెంట్ , అమ్మఒడి చెల్లింపుల్లో ప్రభుత్వ ప్రచార ఆర్భాటం తప్ప, క్షేత్రస్థాయిలో ఫలితాలు అధ్వాన్నం…

ఎంత పులులైనా… కట్టు తప్పితే బోనే….!

అవి…. పచ్చి నెత్తురు తాగే క్రూర మృగాలే. అవి ఉండాల్సింది అటవీ ప్రాంతాలే! అక్కడే తిరుగుతూ…. దొరికిన వాటిని దొరికినట్టు చంపుకు తింటుంటే… ఎవరికీ అభ్యంతరం ఉండదు. అవి… పుట్టడమే క్రూర మృగాలుగా పుట్టినందున, దొరికిన వాటిని దొరికినట్టు చంపుకు తినడాన్నే ఆ మృగ లక్షణం గా భగవంతుడు నిర్దేశించి నందున… వాటిని మనుషులు తిరగని…

మనమేమన్నా టాటా… అంబానీలమా?

పాతపద్దతులే మేలు హాయిగా.. తృప్తిగా, కావలసినంత, మితంగా తిందాం, తరవాత 60..65..70. 80…90కి ఎప్పుడు అయినా పోదాం. ఈ కాస్తదానికి, ఎందుకు ఇంత తపన, తాపత్రయం.. అంతులేని ఆరాటం ? కొర్రలు, అరికలు అంటూ గడ్డి గాదం తిని .. మినరల్ వాటర్లూ, ఈ కంగెన్ వాటర్లూ తాగి 100 ఏళ్లు బతికితే, మనల్ని గుర్తుపట్టే…

ఇది కదా.. పెళ్లంటే!

పెళ్లంటే నూరేళ్ల పంట. యువతీ యువకులకదొక మధురమైన ఘట్టం. పెద్దలకు చిరస్మరణీయం. పూర్వం ఇటు వారం – అటు వారం రోజులు ఇల్లంతా సందళ్లు ఉండేవి. ఇవాళ ఆ వేళకు కుదుర్చుకుని మరీ వచ్చి అక్షింతలు వెళ్లే వారే ఎక్కువ. అడిగి మరీ వడ్డన చేసే బంధుగణం లేనేలేరు. బంతి భోజనాలు ఎక్కడో ఒకటీ అర….

భవిష్యత్‌ తరాలకు ఎన్టీఆర్‌ అంటే తెలియాలి

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల పట్ల హర్షం బీవి రావు నగర్ పౌల్ట్రీ వద్ద పాతూరి వెంకట్రావు ఆద్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు జీవిత చరిత్ర.. భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం…