Suryaa.co.in

**

విద్యార్థులకు కోవిడ్ సోకకుండా అన్ని జాగ్రత్తలు

మూడో వేవ్ ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి కోవిడ్ పై విద్యాశాఖ మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఆగష్టు 16 వ…

2024 ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య రెట్టింపు కావాలి

– పారాలింపియన్ల ప్రదర్శన, దివ్యాంగత్వం విషయంలో ప్రజల అభిప్రాయాన్ని మార్చేసింది – ఎస్.ఆర్.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి ప్రాంగణాన్ని అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి – ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచాలని సూచన – విద్య ద్వారా పొందిన జ్ఞానాన్ని స్వీయ అభివృద్ధి కోసమే గాక సమాజం,…

కౌలు రైతుల రుణాలపై ప్రత్యేకదృష్టి: జగన్‌

– 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం అమరావతి. : ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం.ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే….: కోవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు ధన్యవాదాలు చెప్తున్నాను. కోవిడ్‌ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించింది. పంపిణీ వ్యవస్థ…

రాజకీయాల్లో జగన్ ఎప్పటికీ బాహుబలే..

– ఉన్మాదుల చేతుల్లో హత్యకు గురైన ఆడబిడ్డల మరణాలను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటారా..? – వర్థంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్… చనిపోయిన 7 నెలల తర్వాత పరామర్శలు దేనికోసం..!? – అనూష ఘటనలో.. 4 గంటల్లో అరెస్టు.. 7 రోజుల్లో చార్జిషీట్.. 2 రోజుల్లోనే ఆర్థిక సాయం.. 21న కోర్టులో విచారణ. – ముఖ్యమంత్రి…

కేసీఆర్ కుక్కకు ఉన్న విలువ పేదోళ్ల ప్రాణాలకు లేదా?

వరదలతో జనం అల్లాడుతున్నా పట్టించుకోరా? బార్…బీర్ పైనే ధ్యాస తప్ప పేదోడి కన్నీళ్లు తుడిచేవారేరి? కాళోజీ చెప్పినట్లు…తప్పు చేస్తున్న కేసీఆర్ ను ఓటుతో తరిమికొట్టాలా? వద్దా? 13వ రోజు పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుక్కకు ఉన్న విలువ పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయిందని బీజేపీ…

సీఎం జగన్మోహనరెడ్డి దృష్టి పెట్టడం వల్లే గుడివాడకు రూ. 10. 70 కోట్ల నిధులు

– ప్రభుత్వాసుపత్రిలో 10 రకాల ఓపీ, ఐపీ విభాగాలు – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, సెప్టెంబర్ 9: వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల స్థితిగతులపై దృష్టి పెట్టడం వల్లే కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రికి రూ. 10.70 కోట్ల నిధులు మంజూరయ్యాయని…

కరోనా కష్టాలు తొలగిపోవాలని శ్రీవిఘ్నేశ్వర స్వామిని వేడుకుంటున్నా

– రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు – ఎదురవుతున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలి – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, సెప్టెంబర్ 9: గత రెండేళ్ళుగా కొనసాగుతూ వస్తున్న కరోనా కష్టాలు తొలగిపోవాలని శ్రీవిఘ్నేశ్వర స్వామిని వేడుకుంటున్నానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. వినాయకచవితి…

Lokesh decries molestation of woman near Sattenapalli

AP turned into care of address for atrocities and attacks Deplores lack of safety to women and girls AMARAVATI: TDP National General Secretary and MLC Nara Lokesh on Thursday accused the Jaganmohan Reddy Government of turning Andhra Pradesh into a…

ఆడబిడ్డ కుటుంబాన్ని పరామర్శిస్తామంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటు

-పోలీసులు నిర్భందిస్తోంది టీడీపీ నేతల్ని కాదు న్యాయాన్ని అన్న విషయం గుర్తుంచుకోవాలి – నాడు లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని కారు కూతలు కూసిన వారి గుండెల్లో నేడు రైళ్లు పరుగెడుతున్నాయి -టీడీపీ శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయస్వామి నరసరావుపేటలో ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రతిపక్షపార్టీ నాయకునిగా నారా లోకేశ్ వస్తుంటే అడ్డుకోవటం, టీడీపీ…

పరామర్శకు వెళ్తే ప్రభుత్వంలో ఉలుకెందుకు.?

– అఘాయిత్యాలు అడ్డుకోవడం మాని.. పరామర్శలు అడ్డుకుంటారా.? – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్యాయానికి గురైన ఆడబిడ్డను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకింతలా ఉలిక్కి పడుతోంది.? బాధితుల తరపున మాట్లాడకూడదా.? నారా లోకేశ్ పర్యటన అంటే చాలు ఈ పిరికి ముఖ్యమంత్రిలో వణుకు మొదలవుతోంది. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ చేతకానితనానికి,…