Suryaa.co.in

**

కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు అసహనం

ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదని ఆగ్రహించింది. ప్రభుత్వం తమ సహనాన్ని పరీక్షిస్తోందని మండిపడింది. ఇక తమ వద్ద కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, వారంలోగా కేంద్రం తమ తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో నియామకాలకు సంబంధించిన పిటిషన్లపై…

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా హిందువులకు వ్యతిరేకమా..?

– కేంద్రం ఇచ్చిన కోవిడ్ నిబంధనలను సోము వీర్రాజు మార్చగలరా? – ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభించాలని కోరుకుంటున్నారా సోము వీర్రాజు గారూ? – మీకు ఓట్లు వేయలేదు కాబట్టి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చచ్చినా ఫర్వాలేదన్నది బీజేపీ విధానమా? – కోవిడ్ వేళ ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి.. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఏంటి? – ఆలయాలను…

భారీ వర్షంలో మంత్రి కన్నబాబు పర్యటన

కాకినాడ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం తూర్పుగోదావరిజిల్లాలోని తన సొంత నియోజకవర్గం కాకినాడ రూరల్ పరిధిలో పర్యటించారు.పలు అధికార,ప్రయివేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కాకినాడ రూరల్, కరప మండలాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.భారీ వర్షాలకు నీటమునిగిన ప్రాంతాలు సందర్శించారు.మునిగిన రోడ్లు, కాలనీలు పరిశీలించారు.భారీగా కురుస్తున్న వర్షాలు వల్ల పంట పొలాలకు ఇబ్బందులు…

Lokesh decries cancellation of ‘avva tatala’ pensions

CM shock treatments turning fatal to aged people 13 aged pensioners died due to shock and agony Both pensions of aged couples being removed AMARAVATI: TDP National General Secretary and MLC Nara Lokesh on Monday strongly criticised Chief Minister Y.S….

Andhra Pradesh

కాంట్రాక్టర్లు ఎక్కడైనా పనులు చేస్తున్నారా?

• పూర్తివివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయగలదా? బుల్లెట్లు దింపే, ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పగలడా? • గోదావరి కృష్ణా నదులపై నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులపర్యవేక్షణను, కేంద్రానికి అప్పగిస్తారా? • ఆల్మట్టి ఎత్తుపెంచుతామని కర్ణాటక ముఖ్యమంత్రి, కృష్ణా జలాల్లో తమకు 50శాతం వాటా ఉందని పొరుగు ముఖ్యమంత్రి అంటున్నమాటలు జగన్ చెవికెక్కడంలేదా? • బెంగుళూరులోని తనప్యాలెస్…

చవితికి అనుమతి ఇవ్వలేదు..మద్యం యదేచ్ఛగా అమ్ముకునేందుకు అనుమతి

– మద్యం విక్రయాలతో పచ్చటి కాపురాల్లో చిచ్చు రేగుతోంది – టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రభుత్వం వినాయకచవితికి అనుమతి ఇవ్వలేదుగానీ మద్యం యదేచ్ఛగా అమ్ముకునేందుకు అనుమతినిచ్చిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం జూమ్ యాప్ ద్వారా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్ మద్య నిషేదమంటూ…

రాష్ట్రంలో జే.ట్యాక్స్, జిల్లాలో మినిస్టర్ ట్యాక్స్, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ట్యాక్స్

– కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరిస్తే పనులెలా సాగుతాయి.? – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు దేశంలో ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెడితే రాష్ట్రంలో మాత్రం జే.ట్యాక్స్ కట్టి పనులు పనులు ప్రారంభించాల్సి వస్తోంది. రాష్ట్రంలో జె.ఎమ్.ఎమ్ ట్యాక్సులు దందా నడుస్తోంది. రాష్ట్ర స్థాయిలో జేట్యాక్స్.. జిల్లా స్థాయిలో మినిస్టర్ ట్యాక్స్…..

70 శాతం మంది మోడీకి జై!

దేశ ప్రజల ఆమోదం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 13 దేశాల అధినేతలకు సొంత ప్రజల ఆమోదం (అప్రూవల్) ఎంత ఉందన్న అంశంపై ‘మార్నింగ్ కన్సల్ట్’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ సర్వేలో మోడీ 70 శాతం రేటింగ్స్ తో మొదటి స్థానం దక్కించుకున్నారు. జో బైడెన్,…

నెహ్రు చేసిన నేరం!

చాలామంది జవహర్‌లాల్ నెహ్రు అంటే దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడనుకుంటారు. గొప్ప విదేశాంగ విధానం ఉన్న పాలనాదక్షుడనుకుంటారు. ఆయన పాటించిన విదే శాంగ విధానమే ఇప్పటికీ పరమోతృష్ఠమయినదనుకుంటారు. కానీ.. అదే నెహ్రు.. మన దేశంలో పుట్టి.. మనదేశంలోనే 70 శాతం ప్రవహించే సింధు నదీ నీటిపై, పాకిస్తాన్‌కు పెత్తనం అప్పగించారని ఎంతమందికి తెలుసు? అసలు ప్రపంచంలో ఏ…

అలా అయితే ఎయిర్‌టెల్ ఎందుకు? బీఎస్‌ఎన్నేలే వాడండి..దూరదర్శనే చూడండి!

ప్రైవేటు వద్దు. ప్రభుత్వమే ముద్దు. ఇదీ ఇప్పుడు అవకాశవాదుల నయా స్లోగన్. సరే.. అలాగే కానిద్దాం. వారి వాదన ఎందుకు కాదనాలి? వారి ముచ్చట ఎందుకు వద్దనాలి? మరి అన్నీ ప్రభుత్వమే చేయాలనే వాళ్లు.. ముందు తామూ ప్రభుత్వ దారిలో నడవాలి కదా? ఇన్ని ప్రైవేటు చానెళ్లు ఎందుకూ.. ఎంచక్కా దూరదర్శనే చూడవచ్చుగా? నారాయణ, చైతన్య…