కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?

ప్రతివాళ్ళూ ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యధార్దంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి. ఇంటి బ్రహ్మగారు వుంటారు. ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది. ఈ ఇరవై…

Read More

భీమేశ్వర జ్యోతిర్లింగము

భీమేశ్వర జ్యోతిర్లింగం గూర్చి ప్రార్థనా శ్లోకంగా ఒకమాట చెప్తారు. యం డాకినీశాకినికాసమాజై నిషేవ్యమాణం పిశితా శనైశ్చ! సదైవ భీమాదిపదప్రసిద్ధం, తమ్ శంకరం భూతహితం నమామి!! ఇక్కడ ఉండే శంకరుడిని భీమలింగము అని పిలుస్తారు. శివాష్టోత్తరంలో ‘భీమః’ అన్న నామము ఉన్నది. ‘భీమః’ అనే నామం విష్ణుసహస్రనామ స్తోత్రంలో కూడా ఉన్నది. ఇది చాలా చిత్రాతిచిత్రమయిన స్వయంభూలింగము. లింగపురాణం వాయువు పేరును ‘ప్రభంజనః’ అని పేర్కొంది. ఆయన గట్టిగా వీస్తే పెద్దపెద్ద వృక్షములు కూడా కూకటి వేళ్ళతో క్రిందపడిపోతాయి….

Read More

బ్రిటీషు వాళ్ళు ఎంత ప్రయత్నించిన ఆర్పలేకపోయిన శివ జ్యోతి

– నేటికీ అఖండలంగా ప్రజ్వరిల్లుతోంది పంచభూత లింగాలలో వాయు లింగం శ్రీ కాళహస్తిలో ఉన్నది.ఇక్కడి పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక.వాయును కంటికి కనిపించదు.కనుక వాయువుకు సంకేంతంగా గర్భ గుడిలో శివ జ్యోతి కదలడం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం.గర్భ గుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించడానికి వీలు లేదు. అయితే బ్రిటిషు వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢ నమ్మకంగా ఋజువు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆలయం తలుపులన్నీ ముసివేస్తే గాలి…

Read More

ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలి

కార్తీకమాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుందా అని జనులు అన్వేషిస్తుంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైన భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద…

Read More

గోడగూచీ కథ

పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్తుడుండేవాడు అతడు మహా శివ భక్తుడు.రోజు తమ ఊళ్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు.ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్లేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా అరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు.ఇలా పరమనిష్ఠతో ప్రతిదినం కుంచెడుపాలను శివుడికి అరగింపు చేసేవాడు.స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది.దాంతో తాను…

Read More

ఓంకారం విశిష్ట‌త‌

మ‌న‌లో చాలామంది ప్ర‌శాంత‌త కోసం నిశ్శ‌బ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎంద‌రో శ్ర‌వ‌ణానందం క‌లిగించే శ‌బ్దాన్ని సంగీత రూపంలో ఆస్వాదిస్తారు. పంచ‌భూతాల్లో శ‌బ్దం అన్నింటికన్నా ముందు ఉంటుంద‌ని పండితులు చెబుతారు. ఆ శ‌బ్దం ఆకాశం నుంచి ఉద్భవిస్తుంది. అయితే… శ‌బ్దానికి ఆధారం ఓంకారం. నిజానికి ఓంకారం ప్ర‌తి దేహంలో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది. ‘ఓం’ అన్న‌ది మంత్రం కాదు. వేదాల‌లో నిక్షిప్త‌మైన ఓంకార నాదం మానవ ఆరోగ్య ర‌హ‌స్యానికి ఒక…

Read More

తులసి వివాహం

మన దేశంలో హిందువులకు తులసి పండుగ చాలా పవిత్రమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ పండుగను కార్తీక మాసంలో శుక్లపక్ష నాడు జరుపుకుంటారు. ఈ రోజున హిందూ భక్తులందరూ తులసి చెట్టుకు వివాహం జరిపిస్తారు. ఇంతకీ తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు ? ఎవరితో వివాహం జరిపిస్తారు ? ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారో ఈ కథలో తెలుసుకుందాం.. హిందూ పురాణాల ప్రకారం.. హిందూ పురాణాలలో తులసి దేవిని వృందగా పిలుస్తారు. ఈమె…

Read More

అయ్యప్ప దీక్షలో ఆధ్యాత్మిక రహస్యాలు

అయ్యప్ప దీక్షలోని భాగాలైన నల్లని వస్త్ర ధారణ, మాల ధారణ, చన్నీటి స్నానం, విభూతి, చందనాలతో అలంకరించుకోవడం మొదలైన ఆచారాలన్నింటిలోను అనంతమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య, వేదాంత పరమైన రహస్యాలున్నాయి. ఒంటిమీద భస్మధారణ ఈశ్వర సంకేతంగా భాసిస్తుంటే, నుదుటపై మెరిసే తిరునామం విష్ణుమూర్తిని నుతించేలా చేస్తుంది. ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసం దక్షిణాయనంలో ప్రారంభమయ్యే అయ్యప్ప పూజ – విష్ణువుకు ఇష్టమైన ఉత్తరాయణం మార్గశిరంతో ముగుస్తుంది. అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది మెట్లను ‘పదునెట్టాంబడి’ అని అంటారు. ఈ…

Read More

ఈ కార్తీక పౌర్ణమి..శతాబ్దపు సుదీర్ఘ పాక్షిక చంద్ర గ్రహణం

– సుమారు 3గంటల 28 నిమిషాల పాటు దర్శనం శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం (Century Longest Lunar Eclipse) నవంబరు 19న (కార్తిక పౌర్ణమి నాడు)వినువీధిలో దర్శనమివ్వబోతుంది. ఇదే విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ (నాసా) ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుండగా.. భారతకాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి…

Read More

అగస్త్యాశ్రమం

దేవతలందరూ వారణాసి చేరి, అయిదు రోజులు నిత్యము గంగా స్నానం చేస్తూ, విశ్వేశ్వర విశాలాక్షీ అన్నపూర్ణా, దుండి గణపతి, కాలభైరవులను దర్శించారు.ఆ తర్వాత అగస్త్యముని ఆశ్రమాన్ని చేరుకొన్నారు. అగస్త్యుడు తన పేర, అగస్త్యేశ్వర స్వామిని స్థాపించి, జప,హోమాలను చేస్తూ, పరమేశ్వర ధ్యానంలో, భార్య లోపాముద్ర తో, గడుపుతున్నాడు. సముద్రాలను తన పుక్కిలిలో ఉంచి పానం చేసినప్పుడు, అందులో ఉండే బడబాగ్ని, ఆయన శరీరంలో ప్రవేశించి, దివ్యకాంతులను వెలువరుస్తోంది. ఆయన తన తపస్సుచే, సూర్యుని ప్రకాశింప జేస్తున్నాడు, అగ్నిని…

Read More