Home » Devotional » Page 29

శివార్పణ ఫలితం

తమిళనాడు దగ్గర సముద్ర తీరంలో నాగపట్నం అనే ఊరు ఉన్నది. అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహాశివభక్తుడు.ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒకరోజున ఉత్సవం చేస్తారు. ఈ జాలరి వాడికి ఒక దినచర్య. అందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు. ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు. మిగిలినవన్నీ తను తీసుకునే వాడు. ఇప్పుడు మనం దుకాణాలలో చూసినా మొదటి ఇడ్లీ…

Read More

గోదా దేవి/ ఆండాళ్ ఎవరు?

ఆండాళ్ జీవిత చరిత్ర ఆండాళ్ జీవిత చరిత్ర దక్షిన భారత దేశం లో ప్రసిద్ది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాళ్ తమిలనాటి శ్రీవిల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి మందిర తులసి వనం లో కలియుగ ఆది లో అనగా 93 సంవత్సరం లో అవతరించినది. విష్ణుచిత్తులు(పెరియాళ్వార్) వారి పెంపకం ఎలాగైతె జనక మహారాజుకి సీతాదేవి లభించినదో, విష్ణుచిత్తులవారికి (పెరియాల్వార్) శ్రీవిల్లిపుత్తూర్ నందనవనంలో ఆండాళ్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది. తమిలంలో కోదై అనగా తులసి మాల…

Read More

మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం

ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసి పోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు… శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమునువిడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడు కున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసి…

Read More

కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు

కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపు కొట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి, ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి…

Read More

మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు..!

డిసెంబర్ 14 (మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు) భగవద్గీత జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. విశ్వమంతటా విరాట్ పురుషుని సాక్షాత్కరించి కొని సకల వేదాంత సారాన్ని సర్వ మానవ కల్యాణం కొరకు చాటిచెప్పిన జాతి మన భారత జాతి .వేదాలలో పంచమవేదంగా ప్రసిద్ధి చెందినదే మహాభారతం.మహాభారతంలో ఆరవది భీష్మపర్వం లో శ్రీ కృష్ణ పరమాత్మ కురు పాండవ యుద్ధం లో అర్జునుడు తన యొక్క బంధువులను గురువులను మిత్రులను చూచి శోక సంవిగ్న మానసుడై ,కరుణా పూరితమైన…

Read More

అరిసివిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి అపూర్వమైన దర్శనం

అత్యంత అరుదైన దర్శనం సూర్య కిరణాల స్వర్ణ కాంతులతో అరిసివిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి అపూర్వమైన దర్శనం కొన్ని కోట్లజన్మల పుణ్యఫలం ఈ దర్శనం ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారు.శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలోఅరసవల్లి అనే ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ధి చెంది ఉన్నది. ఆలయ విశేషాలు ఈ దేవాలయం…

Read More

సూర్యారాధన వల్ల ఆరోగ్యం,శత్రునాశనం

ఇప్పుడు భారతదేశానికి ఈ రెండు ప్రయోజనాలూ కావాలి. ఎందుకంటే రోగాన్ని కూడా ఆయుధంలా వాడుకుంటూ సమూహ క్షేమాన్ని భంగం కలిగించే అసురశక్తులు భారతీయులకు, భారతదేశానికీ శత్రువులు. వారు అన్ని మతాలకీ శత్రువులు. శ్రీరామచంద్రమూర్తి ఆదిత్య హృదయాన్ని భయంకరమైన శత్రుసంహార సమయంలోనే అనుష్ఠానం చేశారు. అగస్త్యుల వారు ఆ సమయంలోనే ఉపదేశించారు.ఆదిత్యోపాసనా విధానాలు చాలా చాలా శాస్త్రాలలో ఉన్నప్పటికీ కూడా ప్రతివారూ సులభంగా చేయగలిగేది ఆదిత్య హృదయం. ప్రతిరోజూ మూడుమార్లు పఠనం చేయడం చాలా విశేషం. ఆదిత్యారాధన మన…

Read More

ఇడాన మాత ఆలయం..అమ్మవారి అగ్ని స్నానం

అక్కడున్న దేవత అగ్నిస్నానమాచరిస్తుంది. అంటే మంట దానంతట అదే ఉద్భవిస్తుంది. అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఇడాన మాతాలయంగా ప్రసిద్ధి. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని ఉదయపుర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూఫ్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురాస్రాకరంలో ఉంది. ఇడాన ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ…

Read More

దరిద్రనారాయణుడనే ఎందుకంటాము?దరిద్రదేవుడని అనొచ్చుగా!

దరిద్ర నారాయణుడు పేదవాడిని దరిద్రనారాయణుడనే ఎందుకంటారు ? దరిద్రదేవుడని అనొచ్చుగా ! అంటే దరిద్రులు తమ పేదరికాన్ని తొలగించమని నారాయణుడిని సదా ప్రార్థిస్తుంటారు. అలాగే నారాయణుడికి కూడా దరిద్రులంటేనే ఇష్టం. మరి నారాయణుడికి దరిద్రులంతగా ఇష్టమైనప్పుడు వారికి విశేషమైన సంపదలను ఇవ్వవచ్చుగా ? మనిషికి సంపదలొస్తే ఏ విధంగా పరివర్తన చెంది ప్రవర్తనలో మార్పు తెచ్చుకొంటాడో ఆ దేవదేవుడికి తెలుసు. అందుకే వారికి భోగభాగ్యాలపై వైరాగ్యం కలిగించి ముక్తిమార్గంవైపు నడిపిస్తాడా నారాయణుడు. అందుకే పేదవారిని దరిద్రనారాయణులని పెద్దలు…

Read More
భగవంతునికి  భక్తులమని చెప్పుకునే అర్హత ఏమిటి?

భగవంతునికి భక్తులమని చెప్పుకునే అర్హత ఏమిటి?

ఏ భగవంతుడు ఏమిటి అనేది ముఖ్యం కాదు, భగవంతుడు ఒక్కడే, నామాలు వేరైనప్పటికీ గమ్యం ఒక్కటే.మానవునిగా జన్మించి, జ్ఞానంతో భగవంతుని చేరుకొని, జీవన్ముక్తులుగా మారడమే మన లక్ష్యం. “మనలో అధిక సంఖ్యాకులు దైవము నుండి విలువలేని వాటిని పొందటానికి ప్రార్థిస్తుంటారు…” ప్రాపంచిక సంతోషాలూ, వ్యాధి నివారణలూ, ఉద్యోగాభివృద్ధులు ఇవన్నీ ఆకర్షణీయంగా కనిపించే కాకిబంగారపు నగలు.కానీ దైవము మనకు మోక్షం అందించుటకు సంకల్పించాడు, అయితే దానిని కోరువారు మనలో కొద్దిమంది మాత్రమే.దైవమును మనల్ని రక్షించే వస్తువును అడిగి అందుకోవాలి…

Read More