Suryaa.co.in

Month: January 2025

ఇకపై గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఇదీ

– సచివాలయ పరిధిలో జనాభా ఆధారంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అమ‌రావ‌తి: 2500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు. 2500 నుంచి 3500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు ఉంటారు. 3501 నుంచి ఆపై జనాభాకు…

దిగులు మబ్బులు

సంక్రాంతి సంబరాలకు స్వస్తి చెప్పి అనుబంధాలను, ఆత్మీయతలను సశేషంగా మిగిల్చి హృదయం నిండా వెలితి నింపుకొని తిరుగు ప్రయాణంలో అందరం…! బతుకు పోరాటానికి పునర్నిమగ్నం ! ఇష్టమున్నా లేకపోయినా కష్టమైనా నష్టమైనా జీవన గమనం అనివార్యం ! దూరాలను దగ్గర చేసి భారాలనను దింపుడు చేసి కేరింతలను కమనీయం చేసి సరదాలను వేడుకగా చేసిన పండుగలకు…

విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరులూదిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు

– హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అమ‌రావ‌తి: విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరులూదిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదం వెనుక దాగున్న తెలుగుప్రజల భావోద్వేగాలని, దాని ప్రతిష్టను తెలియజేస్తూ పలుమార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారత ప్రధాని మోదీతో సహా కేంద్రమంత్రులతో జరిపిన…

విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లతో ప్యాకేజీ

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11వేల 440 కోట్ల రూపాయలతో ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ప్రభు త్వం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రకటన చేశారు. రూ.11,440 కోట్లతో ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపినట్లు అశ్వి ని వైష్ణవ్‌ వెల్లడించారు….

అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు

– పార‌దర్శ‌కంగా గ్రామ‌సభ‌ల్లో ఇందిర‌మ్మ ల‌బ్దిదారుల జాబితాలు – త్వ‌ర‌లో సర్వేయ‌ర్ల, గ్రామాధికారుల‌ నియామ‌కం – రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్ :- ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం నిరంత‌ర ప్ర‌క్రియ‌, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త ఈ ప్ర‌భుత్వానిదేన‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార…

విశాఖ ఉక్కుకి భరోసా కల్పించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు

– రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ అనకాపల్లి: విశాఖ ఉక్కుని నష్టాల నుంచి కాపాడేందుకు కేంద్రప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.విశాఖ ఉక్కుకి భరోసా కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రత్యేకంగా ధన్యవాదములు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక…

రైతులకు నాణ్యమైన విత్తనాలు, సాగు నీరు

– కృష్ణా జలాలపై 500 టీ.ఎం.సీ. లకు తగ్గేదేలే -రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ.చిన్నారెడ్డి హైదరాబాద్: సారవంతమైన నేల, సాగుకు అవసరమయ్యే నీరు, నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించినట్లయితే వారు బంగారు పంటలు పండిస్తారని, అందుకోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్…

ఘనంగా ఆచార్య యార్లగడ్డ విరచిత “సమరశీల ధీర వనిత కమలా హారిస్“ పుస్తకావిష్కరణ

– త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా నేడు లోక్ నాయక్ పురస్కారాలు విశాఖపట్టణం: విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు, పద్మ భూషణ్ , ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విరచిత సమరశీల ధీర వనిత కమలా హారిస్ పుస్తకాన్ని విశాఖపట్నం లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాజీ మేయర్ రాజన రమణి ఆవిష్కరించారు. ఈ…

రెండు విడతలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

– తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు – రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ ఢిల్లీ: పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ప్రకారం, ఈనెల 31న పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభవుతాయి. తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13…

రూ.400 కోట్ల మద్యం తాగేశారు

విజయవాడ: రాష్ట్రంలో పండుగ 3 రోజుల్లో దాదాపు 400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో 150కోట్ల చొప్పున అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు ₹80కోట్ల సేల్ జరుగుతుండగా, ఈ 3 రోజుల్లో ₹160cr అదనంగా అమ్ముడైంది. ఈనెల 10 నుంచి 15 వరకు 6.99 లక్షల కేసుల లిక్కర్,…