Suryaa.co.in

Month: March 2025

పవన్ పరువు తీసిన ‘మల్లి’కార్జున!

జగనన్న ఫొటో స్థానంలో పవన్ మిగిలినదంతా సేమ్ టు సేమ్ మల్లన్న కట్ అండ్ పేస్ట్ తెలివితేటలు జగనన్న జమానాలో చక్రం తిప్పిన మల్లికార్జున జగన్, రోజాకు భజన కార్యక్రమాలు గతంలో సంచలనం సృష్టించిన గన్నవరంలో మహిళ వద్ద బంగారం పట్టివేత కేసు సీఎంఓ రెడ్డిగారి దయతో బయటపడిన కుటుంబం రిటైరయినా మళ్లీ కల్చరల్ శాఖలో…

పాస్టర్ ప్రవీణ్ మృతిపై సిబిసిఐడి చేత సమగ్ర విచారణ జరిపించాలి

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్. అమరావతి: క్రైస్తవ మత ప్రచారకుడు పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మరణంపై సిబిసిఐడి చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ తూర్పుగోదావరి…

ఇఫ్తార్‌ విందుకు హాజరైన జగన్‌

– ముస్లిం సోదరులకు ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్ధూలో రంజాన్‌ ముందస్తు శుభాకాంక్షలు విజయవాడ: పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ హాజరయ్యారు. ముస్లిం సోదరులతో…

జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక

– సీఎం చంద్రబాబు అమరావతి: రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జోన్-1 పరిధిలోని ఆరు జిల్లాలపై సీఎం సమీక్షించారు. కలెక్టర్ల నుంచి 2025-26 యాక్షన్ ప్లాన్ ను తీసుకున్న సీఎం.. జిల్లాస్థాయిలో పాలనపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా టూరిజం రంగంపై ఎక్కువ దృష్టి…

నష్టపోయిన రైతాంగానికి ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదలకు లైన్ క్లియర్

– త్వరలోనే సంబంధిత రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ – మంత్రి కందుల దుర్గేష్ అమరావతి: నిడదవోలు ఎర్రకాలువ ముంపు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదలకు లైన్ క్లియర్ అయిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం వెలగపూడి సెక్రటేరియట్ 5వ బ్లాక్ లో రెండవ రోజు జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో…

ఎరువుగా గుర్ర‌పుడెక్క ఆకు

– ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రోత్స‌హం – 612 హెక్టార్ల‌లో కొత్త‌గా ఉద్యాన పంట‌ల సాగు – ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ చ‌ద‌ల‌వాడ నాగ‌రాణి అమ‌రావ‌తి: సాగు నీటి కాల‌వ‌ల్లో విస్తారంగా పెరిగే గుర్ర‌పుడెక్క ఆకును ఎరువుగా మార్చి స‌ద్వినియోగం చేసుకునే దిశ‌గా కృషి చేస్తున్నామ‌ని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ చ‌ద‌ల‌వాడ నాగ‌రాణి తెలిపారు….

రాష్ట్రాభివృద్దికి ప‌ర్యాట‌కం ఒక గేమ్ ఛేంజ‌ర్‌

*ఇందులో 20 శాతం వృద్దిరేటు సాధించాలి *రాజ‌మండ్రిలో 5 వేల గ‌దులు ల‌భ్య‌త ఉండేలా హోట‌ళ్ల నిర్మాణం చేప‌ట్టాలి *పామాయిల్ రంగంలో దేశంలో ఏపీనే నెంబ‌ర్ వ‌న్‌ *ఈ అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవాలి *గోదావ‌రి పుష్క‌రాల‌కు స‌న్నాహ‌క చ‌ర్య‌లు చేప‌ట్టండి *ప్ర‌త్యేకాధికారులుగా వీర‌పాండ్య‌న్‌, విజ‌య‌రామ‌రాజు *అధికారుల‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశం అమ‌రావ‌తి: రాష్ట్రాభివృద్ధికి ప‌ర్యాట‌క…

డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్‌తో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) భేటీ

న్యూఢిల్లీ: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) బుధవారం ఢిల్లీలోని డీఆర్‌డీఓ భవన్‌లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్, డీఆర్‌డీఓ ఛైర్మన్‌కు తిరుపతి ప్రసాదం అందజేశారు. వీరిద్దరూ రక్షణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎపి నూత‌న…

నకిలీకి కేరాఫ్‌ బీజేపీ

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’ బయటపెడుతున్న నిజాలు. ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులందరికీ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. బీజేపీ పరివారం ఇంతకాలం సాగించిన అసత్యాల బాగోతాన్ని ఈ చాట్‌బాట్‌ ఆధారాలతో సహా తుత్తునియలు చేస్తున్నది. – అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న టాప్‌-10 ఇండియన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు – అసత్య వార్తల్ని…

పోలీసుల తీరుతో మాకు బీపీ పెరుగుతోంది

– ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పనిచేయవద్దు – సమస్య వస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు – ఫ్ల‌కార్డులు ప్రద‌ర్శించ‌డం విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డ‌మా? – అరెస్టు రికార్డుల‌ను మా ముందు ఉంచండి – పోలీసులకు హైకోర్టు వార్నింగ్ – మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉంది – అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద…