10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసింది:కేంద్రం

10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసింది:కేంద్రం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్రం వెల్లడించింది. 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చాయని తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ ఈమేరకు జవాబిచ్చింది. 2019-21మధ్య ఈ రుణాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఎస్‌బీఐ ₹11,937 కోట్ల రుణాలివ్వగా.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ₹10,865కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹7వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ₹2,970 కోట్లు, కెనరా బ్యాంక్‌…

Read More
తగ్గిన సిమెంట్‌ ధరలు

తగ్గిన సిమెంట్‌ ధరలు

సిమెంట్ కి గిరాకీ భారీగా పడిపోవడంతో, దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బస్తాకు రూ.40 వరకు; తమిళనాడులో రూ.20 దాకా కోతలు పడ్డాయని డీలర్లు తెలిపారు. కేరళ, కర్ణాటకల్లోనూ రూ.20-40 వరకు కోత విధించారు. ఈ ధరల తగ్గింపు నేపథ్యంలో 50 కిలోల బస్తా తెలుగు రాష్ట్రాల్లో రూ.280-320కి పరిమితం కానుంది. తమిళనాడులో ఒక టాప్‌ బ్రాండ్‌ సిమెంటు…

Read More

ముఖేష్ అంబానీ ఇంటికి కడియం మొక్కలు

అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ ఇంటి సుందరీకరణకు కడియం మొక్కలు బయలు దేరి వెళ్లాయి. కడియం-వీరవరం రోడ్డులో గల గౌతమీ నర్సరీ రైతు మార్గాని వీరబాబు నర్సరీ నుంచి రెండు ఆలీవ్ మొక్కలను అంబానీ కంపెనీల ప్రతినిధులు కొనుగోలు చేసారు.గుజరాత్ రాష్ట్రం జామనగర్ లో అంబానీ నిర్మించే ఇంటి ఆవరణలో ఈ రెండు మొక్కలు కనువిందు చేయనున్నాయి.సువిశాలమైన గార్డెన్లో ఈ మొక్కలు ఉంటే వచ్చే అందమే వేరు. ఇన్ని ప్రత్యేకతలు కల్గిన ఈ మొక్కల రేటు…

Read More

సాధారణ పెట్రోల్ పవర్ పెట్రోల్ మధ్య తేడా ఏమిటి?

రెండు రేట్ల మధ్య ఎందుకంత వ్యత్యాసం? భారతదేశంలో సాధారణంగా మూడు రకాల పెట్రోలు అందుబాటులో ఉన్నాయి. మీరు వాహనంలో పెట్రోల్ నింపుకోవడానికి పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడల్లా, అక్కడ అనేక రకాల పెట్రోల్‌లు అందుబాటులో ఉన్న విషయం మీరు చూసి ఉంటారు. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో రెగ్యులర్ పెట్రోల్‌తో పాటుగా ప్రీమియం పెట్రోల్‌ను కూడా విక్రయిస్తుంటారు. ప్రీమియం పెట్రోల్ ధర సాధారణ పెట్రోల్ ధర కన్నా కాస్తంత అధికంగా ఉంటుంది. కొత్తగా వాహనం కొనుగోలు చేసే చాలా మందిలో…

Read More

హీరో అల్లు అర్జున్,రాపిడో సంస్థకు లీగల్ నోటీస్ లు

– ఆర్టీసీ ఎండీ సజ్జనార్ – అల్లు అర్జున్ రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున…

Read More

38 శాతం పెరిగిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఆదాయం

• అత్యాధునిక టెక్నాలజీతో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కేంద్రం • మహారాష్ట్ర ఆర్టీసీ నుంచి 100 లగ్జరీ బస్సులకు ఆర్డర్‌ హైదరాబాద్; నవంబర్ 9: దేశంలో అగ్రగామి విద్యుత్‌ వాహనాల కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండో త్రైమాసికానికి ఆదాయంలో 38 శాతం వృద్ధిని సాధించింది. మొత్తం ఆదాయం రూ.69.05 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ. 50.19 కోట్లుగా నమోదు అయింది. రెండో…

Read More

వాట్సాప్‌ కొత్త ఫీచర్‌..మెసేజ్‌ డిలీట్ టైమ్‌ లిమిట్‌ మారుతోంది..

యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్ కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేయడంతోపాటు వినియోగంలో ఉన్న ఫీచర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త హంగులు జోడిస్తుంది. తాజాగా డిలీట్ ఫర్‌ ఎవ్రీన్‌వన్‌ ఫీచర్‌ టైమ్‌ లిమిట్‌ను పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. దీంతో యూజర్స్ మెసేజ్‌ పంపిన నెల రోజుల తర్వాత కూడా తమ చాట్ పేజ్‌తోపాటు అవతలి వ్యక్తుల చాట్‌ పేజ్‌ నుంచి సదరు మెసేజ్‌ను డిలీట్ చేయొచ్చు. ప్రస్తుతం మెసేజ్‌ పంపిన గంటలోపు మాత్రమే ఇరువురి చాట్…

Read More

ఎకో ఫ్రెండ్లీ ‘అవేరా’

– పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలు – కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో అవేరా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ కొత్త వేరియంట్ రెట్రోసాను ఆయన ముఖ్య అతిథిగా…

Read More

ఈడీ చేతికి ‘ఐన్యూస్‌’ ఛానల్…

తెలుగులో మరో న్యూస్‌ ఛానల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేతికి వెళ్ళింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో ‘సాక్షి’ పత్రికకు చెందిన పలు ఆస్తులు ఈడీ చేతికి వెళ్ళిన విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో ఐన్యూస్‌ ఛానల్‌ ప్రస్తుత ఓనర్లకు సంబంధించిన షేర్లను ఈడీ జప్తు చేసింది. ఐన్యూస్‌ ఛానల్‌ను ఇంటెగ్రేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ కంపెనీ పెయిడ్ అప్‌ క్యాపిటల్ 4.39 కోట్ల షేర్లు. ప్రస్తుతం ఈ కంపెనీలో…

Read More

దుస్తులు.. సామాన్ల రీసైక్లింగ్.. గూంజ్!

బీరువా తెరిస్తే బట్టలన్నీ కింద పడిపోతుంటాయి.. ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితిని చాలా ఇళ్లలో ఆడా మగా అందరం ఎదుర్కుంటున్నాం… దాని గురించి జోకులు కూడా వేసుకుంటాం. ఇలా మనకి ఎక్కువైపోయిన బట్టల్ని తీసుకుని రీసైకిల్ చేసి మళ్లీ పనికొచ్చే రూపాల్లోకి మార్చి అవసరమైన వాళ్ళకి అందించే సంస్థ ఒకటి ఉంది.. దాని పేరు Goonj.. (ఇది హిందీ పదం.. దీనికి అర్థం ప్రతిధ్వని.. Subject to correction)Hindi లో అమితాబ్ బచ్చన్ తో వచ్చే…

Read More