పవన్‌పై తిట్లకు ‘రెడ్డి’ సిగ్నల్ ఎందుకు?

– కాపులను కాపులతోనే తిట్టించాలా? – కాపులను రెడ్డి నేతలు తిట్టడంపై నిషేధం ఎందుకు? – పదవులిచ్చిన రెడ్లతో కాపులను తిట్టించరెందుకు? – రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు మినహాయింపు ఎందుకు? – కాపుల దృష్టిలో రెడ్లు పవిత్రంగా ఉండాలన్న వ్యూహమేనా? – రాయలసీమలో రెడ్డి-బలిజ శత్రుత్వం – అందుకే పవన్‌పై తిట్లపర్వంలో రెడ్లకు మినహాయింపు – సినిమా కోణంలోనే పవన్‌పై రోజాతో మాట దాడి – కాపుల వేలితో కాపుల కన్ను పొడిపించే వ్యూహం ఫలిస్తుందా? –…

Read More

టీడీపీ-జనసేన కలిస్తే వార్ వన్‌సైడేనా?

– ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు 18 శాతం ఓటు బ్యాంకు – కృష్ణాలో రెండు, విశాఖ జిల్లాలో ఒక నియోజకవర్గంలో జనసేన పూర్తి హవా – టీడీపీకి 93 సీట్లు పక్కానా? – వైసీపీకి ఖాయంగా 20 సీట్లేనా? – 68 సీట్లలో పోటాపోటీ – అందులో 90 శాతం వైసీపీ గెలిచినా వచ్చేది 75 సీట్లే – ఆ 68 సీట్లలో టీడీపీ కి 50 శాతం వస్తే 125 సీట్లకు పైమాటే –…

Read More

మాస్టారూ.. మీకు అర్ధమవుతోందా?

– ‘ఫ్యాన్’ గాలికి ‘పువ్వు’ పరిమళిస్తోంది – పవన్, రాజు, కన్నా, సుజనా దారెటు? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇంత వయసొచ్చినా నీకు… అంటూ పెద్దవాళ్లను, ఇంకొంచెం పెద్దవాళ్లు అక్షింతలు వేస్తుంటారు. కారణం వాళ్లకి లోకజ్ఞానం పెద్దగా అబ్బలేదన్న ఆవేదన. ఎలా బతికేస్తారోనన్న ఆందోళన. అదీ వారి అక్షింతలకు అసలు కారణం. ఒకప్పుడు రాజకీయాల్లో కూడా సీనియర్లు, జూనియర్లకు మంచీచెబ్బర చెప్పేవాళ్లు. ఏది లాభమో, ఏది నష్టమో చెప్పేవాళ్లు. జూనియర్లు కూడా సీనియర్ల వద్దకు వెళ్లి రాజకీయాల్లో…

Read More

బీజేపీ నేత సత్యకుమార్ వ్యాఖ్యలు బూమెరాంగ్

– రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ మద్దతు బీజేపీ కోరలేదన్న సత్యకుమార్ – సత్యకుమార్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వానికి జగన్ ఫిర్యాదు – వైసీపీ మద్దతుకోరామని స్పష్టం చేసిన కేంద్రమంత్రి షెకావత్ – ద్రౌపదితో భేటీ ఏర్పాటుచేయాలని కోరిన బీజేపీ – అవసరం లేదు మద్దతునిస్తామన్న వైసీపీ? – ఆ సందర్భంలోనే సత్యకుమార్ వ్యాఖ్యల ప్రస్తావన ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎన్డీఏ మద్దతుతో బరిలోకి దిగిన రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదిముర్ముకి ఓటు వేయమని తమ పార్టీ వైసీపీని కోరలేదంటూ…..

Read More

తొందరపడి ముందే కూస్తున్న రాజకీయ కోయిలలు

– గడపకు గడపకూ ప్రభుత్వం పేరుతో వైసీపీ – నిఘా నీడలో ‘గడపగడపకు ప్రభుత్వం’ – ఎమ్మెల్యేల పనితీరుపై సర్కారు డేగ కన్ను – ప్రభుత్వ విజయాల ప్రచారంతో జనంలోకి వైసీపీ ఎమ్మెల్యేల పాదయాత్రలు – జనం నిలదీతతో నీళ్లు నములుతున్న ఎమ్మెల్యేలు – నేటి నుంచి చంద్రబాబు బస్సుయాత్రలు ప్రారంభం – దసరా నుంచి జనసేనాధిపతి పవన్ బస్సుయాత్రలు – తిరుపతి నుంచి పవన్ సమరభేరి – ఏడాదిలో 80 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన –…

Read More

భలే రాజకీయం బాసూ..

– టీడీపీ నేత వంగవీటి రాధాతో వైసీపీ ఎమ్మెల్యేలు వంశీ- కొడాలి నాని దోస్తీ – బీజేపీ నేత సుజనా చౌదరికి టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ సన్మానం – చంద్రబాబును అభినందించిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి – గుంటూరు-నెల్లూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ నేతల అలయ్‌బలయ్‌ – తెరచాటు రాజకీయాలతో తెల్లబోతున్న శ్రేణులు -( మార్తి సుబ్రహ్మణ్యం) వారంతా ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, ఒకదానిపై మరొకరు మాటల యుద్ధం చేసుకుంటారు….

Read More

టీడీపీ… ఒం‘గోలు’ కొడుతుందా?

– జనసంద్రంతో భవిష్యత్ సంకేతాలు స్పష్టం – తప్పులు దిద్దుకుంటేనే అధికారం – కులముద్రకు చెక్ పెడితే భవిష్యత్తు – లోకేష్‌పై చెరుగుతున్న ‘ముద్ర’ – ఆత్మవిమర్శ బదులు మితిమీరిన ఆత్మవిశ్వాసం – పోరాటతత్వం పెరిగితేనే మనుగడ – జగన్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటేనే ‘ఫలితం’ ( మార్తి సుబ్రహ్మణ్యం) జనసంద్రమైన ఒంగోలును చూసిన తర్వాత.. తెలుగు తమ్ముళ్లలో పెరిగిన పట్టుదల , కసితో కూడిన ఆత్మస్థైర్యం చూసిన తర్వాత.. అధికార పార్టీ ఎన్ని అవాంతరాలు కల్పించినా…

Read More

దృష్టి మరల్చేందుకే కోనసీమలో అల్లర్లు:చంద్రబాబు

ఒంగోలు: గత 40 ఏళ్లలో తెదేపా ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్తయితే.. ఈ మూడేళ్లలో వచ్చిన ఇబ్బందులు ఒక ఎత్తు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.తమ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతగా రెచ్చిపోతారని చెప్పారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా ‘మహానాడు’లో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వైకాపా పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నో పోరాటాలు చూసిన పార్టీ తెదేపా ఉన్మాది పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని.. చేతగాని దద్దమ్మ పాలనతో రాష్ట్రం పరువు…

Read More

ఇక పోటీ నుంచి తప్పుకుంటా

– మహానాడులో లోకేశ్ సంచలన ప్రకటన ఒంగోలు వేదికగా జరుగుతున్న మహానాడులో టీడీపీ లీడర్ నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. మూడు సార్లు వరసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఈ సారి జరిగే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదనే అంశంపై చర్చిస్తున్నామన్నారు. ఈ విధానాన్ని తన నుంచే ప్రారంభిస్తానని వెల్లడించారు. “పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశాను. ఈ సారి తప్పుకొని వేరొకరికి అవకాశం ఇస్తా. పార్టీలో 2+1 విధానం రావాలి. రెండుసార్లు…

Read More

Naidu, irresponsible

Amaravati, May 27: YSRCP National General Secretary V Vijayasai Reddy said TDP Chief Naidu is an irresponsible Opposition leader and he doens’t have the right to live in Andhra Pradesh and added that YSRCP would move forward with a slogan ” Kick out Babu – Save Andhra Pradesh”. Speaking to media at party central office…

Read More