Suryaa.co.in

Month: April 2024

అందరం కలిసి ఈ సైకో పాలనని అంతం చేయాలి

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సైకో పాలనను అంతం చేయాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సత్తెనపల్లి పట్టణం ఐఎంఏ హాలులో సోమవారం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ సైకో పాలనని అంతం…

ఖజానాలో డబ్బు లేకనే పంపిణీలో జాప్యం

పెన్షన్ల సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్‌రెడ్డి పెన్షన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు రూ.13 వేల కోట్లు మార్చి 16 నుంచి 30 మధ్య 15 రోజుల్లోనే ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు జగన్మోహన్‌రెడ్డి దోచి పెట్టాడని గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సచివాలయ సిబ్బంది, గ్రామ…

డబ్బు లేకనే టీడీపీపై నెపం

గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ‘సమర్థవంతమైన నాయకులు సాకులు వెతకరు, సంక్షేమం మాత్రమే చూస్తారు’ అని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ వాలంటీర్లను ఎన్నికల్లో పాల్గొనవద్దని కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీపై రుద్దడం…

దళితులకు రద్దు చేసిన 27 పథకాలను పునరుద్ధరిస్తాం

– చంద్రబాబు గెలుపు చారిత్రక అవసరం – జలజీవన్‌ మిషన్‌తో ప్రతి ఇంటికి నీరందిస్తాం – అమరావతి మండల గ్రామాల్లో పర్యటన – టీడీపీ అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం ప్రవీణ్‌ ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం జరగాలన్నా, పల్నాడు జిల్లాకు గోదావరి జలాలు రావాలన్నా నారా చంద్రబాబు గెలుపు చారిత్రక అవసరమని నరసరావుపేట ఎంపీ…

బీ ట్యాక్స్‌, అధికారం పోతోందన్న ఉక్రోశం

-బూతు బ్రహ్మనాయుడికి ప్రజలే బుద్ధి చెబుతారు -లావు, మక్కెన గురించి మాట్లాడే అర్హత ఉందా? -శునక గర్జనతో ఏం సాధించాలనుకుంటున్నావు? -హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా మోసగించావు -వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హితవు -అభివృద్ధి, అక్రమాలపై చర్చకు మక్కెన సవాల్‌ బూతు బ్రహ్మనాయుడు తీరు మార్చుకోకపోతే ప్రజలే సరైన రీతిలో బుద్ధి చెబుతారని తెలుగుదేశం పార్టీ…

అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి

-ఏపీపీఎస్సీని వైసీపీఎస్సీగా మార్చారు -బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి -తెలుగుయువత, తెలుగునాడు డిమాండ్‌ -గుంటూరు ఎస్పీ తుషార్‌ డూండికి వినతిపత్రం ఏపీపీఎస్సీ అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, గౌతమ్‌ సవాంగ్‌తో పాటు అవినీతికి బాధ్యులైన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ,…

త్వరలో కేసీఆర్ కు శ్రీకృష్ణజన్మస్ధానం

కేసీఆర్ కొత్త డ్రామా కేటీఆర్ ఫోన్ టాంపరింగ్ కు పాల్పడ్డారు 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశాం ధనిక రాష్ట్రం అప్పులపాలు మంత్రి కొండా సురేఖ వరంగల్ : కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారు. గతంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన వారికి ఆర్థిక సహాయం చేయలేదు. 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు…

నేను స్ధానిక వ్యక్తినే.. విజయవాడ వాసినే

విజయవాడ వెస్ట్‌ అసెంబ్లీ సీటు లభించడం అదృష్టం రాష్ట్రం కేంద్ర ఫలాలు అందిపుచ్చుకోవడం లేదు కేంద్ర మాజీ మంత్రి, భాజపా విజయవాడ పశ్చిమ అభ్యర్ధి సుజనా చౌదరి పదేళ్ల ఎన్‌డియే ప్రభుత్వ హయాంలో ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారిందని కేంద్ర మాజీ మంత్రి, భాజపా విజయవాడ పశ్చిమ అభ్యర్ధి యలమంచిలి…

అమితాబ్, కమలహాసన్ లు కూడా జగన్- ఆర్కేలకు సరిపోరు

ఆర్కే ఏ మొఖం పెట్టుకొని మంగళగిరి ప్రజలను ఓట్లు అడుగుతారు?! మంగళగిరికి పరిశ్రమలు రావని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా? మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని లోకేష్ హామీ మంగళగిరి: గత ఎన్నికల్లో గెలిచినోళ్లు నియోజకవర్గాన్ని గాలికొదిలేసి వెళ్లిపోయారు, గత ఎన్నికల్లో ఓడిపోయినా మంగళగిరి నా సొంతమని భావించి ఇక్కడే ఉండి సేవ చేస్తున్నా, రాబోయే ఎన్నికల్లో…

మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 20.14 లక్షల కోట్లు

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు 11.5% పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు ప్రతి రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయంలో 8-21 శాతం పెరుగుదల వస్తువులు మరియు సేవల పన్ను అనేది ఏకీకృత పన్ను విధానంతో ఒక దేశం విధిస్తుంది మరియు ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందిస్తుంది. దేశీయ విక్రయాలు మరియు దిగుమతుల కారణంగా మార్చిలో జీఎస్టీ…