Suryaa.co.in

**

జగన్ హిందూ వ్యతిరేక వైఖరికి ఓ లెక్కుంది!

అవును. నాకు కొంచెం తిక్కుంది. దానికో లెక్కుందని పవన్ కల్యాణ్ సినిమాలో చెప్పినట్లు… వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హిందూ వ్యతిరేక విధానం వెనుక తిక్కేమీ లేదు. దానికో ఎలక్షను లెక్కుంది! మత రాజకీయ కిక్కుంది. వినాయక చవితిపై ఆంక్షలు విధించడం ద్వారా.. తాను హిందువులకు వ్యతిరేకమన్న సంకేతాలు మిగిలిన మతాలకు పంపి, రాజకీయ ప్రయోజనం సాధించడమే ఆ…

నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు

-ఏపీడబ్ల్యూజేఎఫ్‌ సమావేశంలో సజ్జల ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ అర్హులైన జర్నలిస్టులకు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్ ఉద్దేశమని,ఏనిజమైన జర్నలిస్టుకుఅన్యాయం జరగదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సంఖ్య చిన్నదా? పెద్దదా? అనే సంబంధం లేదని, యాజమాన్యాల నుంచి పొందలేని సౌకర్యాలను కోరుతున్నప్పుడు జర్నలిజంలోని నకిలీలను వేరాయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌…

హిందువులారా తిలక్ లా తిరగబడండి

– సినిమా హీరోలు స్పందించరేం? – కేంద్ర కార్మిక సంక్షేమశాఖ బోర్డ్ చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ గణేష్ చతుర్థి వేడుకలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని కేంద్ర కార్మిక సంక్షేమశాఖ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. గతంలో విదేశీయులు హిందువుల…

నకిలీ పోలీసుల అరెస్ట్

పదహారో నెంబరు జాతీయ రహదారిపై పోలీసుల పేరుతో నగదు దోచుకెళ్లిన నకిలీ పోలీసులను ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 47 లక్షల రూపాయలు నగదుతో పాటు రెండు వాహనాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుజిల్లాకు చెందిన నాగరాజు, శ్రీనివాసులు, గోపి…

కేసీఆర్.. వరద బాధితులకు 10 వేలు ఎప్పుడిస్తరు?

– గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతల ప్రశ్న గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో వచ్చిన భారీ వరదల్లో నష్టపోయిన బాధితులకు 10 వేలు ఎప్పుడిస్తారని, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి కొంతమందికే 10 వేలు ఇచ్చిన కేసీఆర్, మిగిలిన బాధితులకు నష్టపరిహారం ఎప్పుడిస్తారో చెప్పాలని…

జగన్ గారూ..గిట్టుబాటు ధరలేవీ: సుంకర పద్మశ్రీ

వైసీపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ధాన్యం తొలిన రైతులకు చాలా ప్రాంతాల్లో ఇప్పటికి డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. రైతు అప్పుల్లో కురుకుపోతున్నారని ఆవేదన…

సినిమా బ్లాక్ బస్టరే

ఊహించినట్లే అనూహ్య విజయం సాధించింది రాస్తూనే ఉందాం సినిమా. సీనియర్ జర్నలిస్ట్ భోగాది వెంకటరాయుడు తన 40 ఏళ్ల జర్నలిజం జీవితంలోని అనుభవాలు..జ్ఞాపకాలను కలగలిపి ఈతరం జర్నలిస్టులకోసం ప్రేమగా తయారు చేసిన సరికొత్త టానిక్ “రాస్తూనే ఉందాం” పుస్తకాన్ని శాంతా బయోటెక్ అధినేత పద్మభూషణ్, వరప్రసాద రెడ్డి ఆవిష్కరించి మొదటి ప్రతిని, పద్మభూషణ్ పద్మనాభయ్యకు అందించారు….

నెల్లూరు జిల్లాలో భూకుంభకోణాలపై టీడీపీ నేతల వినూత్న నిరసన

– కలెక్టరేట్ కు ఫ్లెక్సీలు కట్టి కుంభకోణాలను సాక్ష్యాలతో సహా వివరించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – చర్యలు తీసుకోవాలని ఇన్ చార్జి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు చేస్తున్న భూ కుంభకోణాలను ఆధారాలతో సహా వివరిస్తూ ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ…

వినాయక చవితి పూజలకు అనుమతులివ్వండి

– సీఎం జగన్‌కు లోకేష్ లేఖ కరోనా కారణంతో వినాయకచవతి పండుగ, మండపాలు వద్దని చెప్పడం ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. కరోనా నిబంధనల మేరకే పండుగలు నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వాలని ఆయన, సీఎం జగన్‌కు లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం ఇదీ.. 06-09-21 అమరావతి. బహిరంగ…

వైసీపీ నేతలే ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా కింగులు

– ఖద్దరు చొక్కాలేసుకున్న వైసీపీ నేతలే ఎర్ర చందనం స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు. – చంద్రబాబు ఎర్రచందనం అక్రమం రవాణాపై ఉక్కుపాదం మోపారు. – జగన్ రెడ్డి సంక్షేమాన్ని గాలికొదిలి, సంక్షోభంలోకి నెట్టి దోచుకుంటున్నారు. – 32 కేసులున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్లను కాక మరెవర్ని పోషిస్తారులే. – టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…