Suryaa.co.in

**

ఇది హిందూ వ్యతిరేక సర్కార్

– గుంటూరులో బీజేపీ గర్జన రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పండుగలపై అనుసరిస్తున్న నిరంకుశ విధానాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. ముందుగా హిందూ కాలేజీ కూడలి నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ వివేక్ యాదవ్ని కలిసి…

జగన్ జమానాలో మద్యపాన నిషేధం మిథ్యే

• రాబోయే 15ఏళ్లకు ముందుగానే మందుబాబులను అప్పుకోసం తనఖాపెట్టేశాడు • మద్యం అమ్మకాలకోసం ప్రతి 50ఇళ్లకు ఒక సేల్స్ మెన్ ను నియమించాడు • సంవత్సరానికి రూ.5వేలకోట్లచొప్పున 5ఏళ్లకు రూ.25వేలకోట్లు మద్యం అమ్మకాలపై రాబడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని తన ఆదాయంగా మార్చుకున్నాడు • వైసీపీనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నాటుసారా అమ్మకాలను, పొరుగురాష్ట్రాల మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు…

మద్యం ధరలతో పేద కుటుంబాలను దోచుకుంటున్న జగన్ రెడ్డి

– మద్యపాన నిషేధం అంటూ మోసం – 50 వేల కోట్లకు మందు బాబులను తాకట్టు పెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం – మద్యం మాఫియాకు కేరాఫ్ గా రాష్ట్రాన్ని మార్చిన పాలకులు – నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ: రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన జగన్మోహన్…

Andhra Pradesh

రైతాంగాన్ని నష్టాల ఊబిలోని నెట్టారు

– పంటలకు మద్ధతు ధర లేక రైతు విలవిల – రైతులపై 30శాతం పెరిగిన అదనమైన పెట్టుబడి – ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నా రైతులకు ఇవ్వడానికి మనసు ఒప్పడంలేదా? – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంతో రాష్ట్ర రైతాంగం కష్టాల కడలిలో మగ్గిపోతోంది. పండిన…

జగన్ హిందూ వ్యతిరేక వైఖరికి ఓ లెక్కుంది!

అవును. నాకు కొంచెం తిక్కుంది. దానికో లెక్కుందని పవన్ కల్యాణ్ సినిమాలో చెప్పినట్లు… వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హిందూ వ్యతిరేక విధానం వెనుక తిక్కేమీ లేదు. దానికో ఎలక్షను లెక్కుంది! మత రాజకీయ కిక్కుంది. వినాయక చవితిపై ఆంక్షలు విధించడం ద్వారా.. తాను హిందువులకు వ్యతిరేకమన్న సంకేతాలు మిగిలిన మతాలకు పంపి, రాజకీయ ప్రయోజనం సాధించడమే ఆ…

నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు

-ఏపీడబ్ల్యూజేఎఫ్‌ సమావేశంలో సజ్జల ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ అర్హులైన జర్నలిస్టులకు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్ ఉద్దేశమని,ఏనిజమైన జర్నలిస్టుకుఅన్యాయం జరగదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సంఖ్య చిన్నదా? పెద్దదా? అనే సంబంధం లేదని, యాజమాన్యాల నుంచి పొందలేని సౌకర్యాలను కోరుతున్నప్పుడు జర్నలిజంలోని నకిలీలను వేరాయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌…

హిందువులారా తిలక్ లా తిరగబడండి

– సినిమా హీరోలు స్పందించరేం? – కేంద్ర కార్మిక సంక్షేమశాఖ బోర్డ్ చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ గణేష్ చతుర్థి వేడుకలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని కేంద్ర కార్మిక సంక్షేమశాఖ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. గతంలో విదేశీయులు హిందువుల…

నకిలీ పోలీసుల అరెస్ట్

పదహారో నెంబరు జాతీయ రహదారిపై పోలీసుల పేరుతో నగదు దోచుకెళ్లిన నకిలీ పోలీసులను ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 47 లక్షల రూపాయలు నగదుతో పాటు రెండు వాహనాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుజిల్లాకు చెందిన నాగరాజు, శ్రీనివాసులు, గోపి…

కేసీఆర్.. వరద బాధితులకు 10 వేలు ఎప్పుడిస్తరు?

– గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతల ప్రశ్న గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో వచ్చిన భారీ వరదల్లో నష్టపోయిన బాధితులకు 10 వేలు ఎప్పుడిస్తారని, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి కొంతమందికే 10 వేలు ఇచ్చిన కేసీఆర్, మిగిలిన బాధితులకు నష్టపరిహారం ఎప్పుడిస్తారో చెప్పాలని…

జగన్ గారూ..గిట్టుబాటు ధరలేవీ: సుంకర పద్మశ్రీ

వైసీపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ధాన్యం తొలిన రైతులకు చాలా ప్రాంతాల్లో ఇప్పటికి డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. రైతు అప్పుల్లో కురుకుపోతున్నారని ఆవేదన…