విజయ్‌ మాల్యాకు చుక్కెదురు: జైలు శిక్ష, జరిమానా

న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు కోర్టు ధిక్కారణ కేసు కింద సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే కుటుంబానికి అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని మాల్యా కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు యుయు…

Read More

పన్నీర్ సెల్వంకు హైకోర్టు షాక్..పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు..

చెన్నై: తమిళనాట అన్నాడీఎంకే పార్టీలో ఏక నాయకత్వ వ్యవహారంపై ఈపీఎస్‌ (ఎడప్పాడి పళనిస్వామి).. ఓపీఎస్‌( ఒ.పన్నీర్‌ సెల్వం) మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది.అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని ఆ పార్టీ అగ్రనేత పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. ఈపీఎస్‌ వర్గం నేత్వత్వంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతులిచ్చింది. దీంతో మాజీ సీఎం పళనిస్వామి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత…

Read More

ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త…..

73 లక్షల మందికి ఒకేసారి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రతీ నెలా పెన్షనర్లకు పెన్షన్ విడుదల చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓకు ఉన్న 138 రీజనల్ ఆఫీసుల ద్వారా పెన్షనర్లకు పెన్షన్ విడుదలవుతూ ఉంటుంది. అంటే రీజియన్ల వారీగా పెన్షన్ వేర్వేరు సమయాల్లో విడుదలవుతూ ఉంటుంది. దేశమంతా ఉన్న పెన్షనర్లకు ఒకేసారి డబ్బులు జమ కావట్లేదు. ఈపీఎఫ్ఓ కొత్తగా సెంట్రల్ సిస్టమ్ రూపొందించింది. ఈ సిస్టమ్ ద్వారా 73 లక్షల మంది పెన్షనర్లకు ఒకేసారి…

Read More

అమర్​నాథ్ వరదల్లో 15 మంది మృతి..

-యాత్ర తాత్కాలికంగా నిలిపివేత -వరదల్లో 40 మందికి పైగా కొట్టుకుపోయినట్లు అధికారుల వెల్లడి -కొనసాగుతున్న సహాయక చర్యలు -నిన్న సాయంత్రం కుండపోత వర్షంతో యాత్రకు అంతరాయం పవిత్రమైన అమర్ నాథ్ యాత్ర పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. జమ్మూకశ్మీర్ అమర్నాథ్ ఆలయం వద్ద భారీ వర్షం, కొండల పైనుంచి వస్తున్న వరదల్లో చిక్కుకొని ఇప్పటిదాకా 15 మంది యాత్రికులు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. దాదాపు 12 వేల మంది యాత్రికులు గుడారాల్లో తలదాచుకున్నారు. భారీగా…

Read More

వరద ప్రవాహంలో నా కళ్లముందే ఎంతోమంది కొట్టుకుపోయారు..

– అమర్‌నాథ్ విలయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అమర్‌నాథ్ యాత్రికులపై ఒక్కసారిగా విరుచుకుపడిన వరద కారణంగా 13 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో భక్తులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ నెల 6న ఆయన తన కుమార్తె, అల్లుడితోపాటు 11 మంది కుటుంబ సభ్యులతో కలిసి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. ఢిల్లీ నుంచి హెలికాప్టర్‌లో అమర్‌నాథ్ వెళ్లాలని…

Read More

షింజో అబే మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ…

=భారత్ లో రేపు సంతాప దినం జపాన్ మాజీ ప్రధాని మరణించారన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తనకున్న అతి కొద్దిమంది సన్నిహితుల్లో షింజో అబే ఒకరని, ఆయన ఇక లేరన్న విషయం తీవ్ర విషాదం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇవాళ ఈ విషాదకర పరిస్థితుల్లో యావత్ భారతదేశం జపాన్ శోకాన్ని పంచుకుంటోందని, ఈ కష్ట సమయంలో జపాన్ సోదరసోదరీమణులకు భారత్ తోడుగా నిలుస్తుందని పేర్కొన్నారు. షింజో అబే ప్రపంచస్థాయి రాజనీతిజ్ఞుడని,…

Read More

అక్షయ పాత్ర మెగా కిచెన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షయ పాత్ర సంస్థ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ సంస్థ తాజాగా ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో లక్ష మందికి వంట చేయగల సామర్థం ఉన్న మెగా కిచెన్ ను ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వారణాసి పర్యటనలో భాగంగా ఆ మహా వంటశాలను ప్రారంభించారు. ఈ వంటశాలను వారణాసిలోని ఎల్టీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ యంత్ర సహిత వంటశాల ద్వారా 150 పాఠశాలలకు భోజనం…

Read More

ఉద్ధవ్‌కు మరో ఎదురుదెబ్బ..

-షిండే వర్గంలోకి 66 మంది శివసేన కార్పొరేటర్లు !! మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముగిసినప్పటికీ ఉద్దవ్‌ ఠాక్రేను చిక్కులు వీడటం లేదు. పార్టీ సీనియర్‌ నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు నుంచి మొదలైన తలనొప్పులు ఇంకా ఉద్ధవ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకొచ్చిన ఏక్‌నాథ్‌ షిండే.. బీజేపీతో చేతులు కలిపి కొత్త సర్కార్‌ను ఏర్పాటు చేయడం జీర్ణించుకోలేకపోతున్న ఠాక్రేకు…

Read More

అదరహో ఆటా డీసీ మహా సభలు

అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటా 17వ తెలుగు మహాసభల సంబరాలు అంబరాన్నంటాయి. వాషింగ్టన్ డీసీ నగరం తెలుగు వారి తో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారి కావటం విశేషం. కోవిడ్ మహమ్మారి తర్వాత నిర్వహించిన భారీ మొదటి తెలుగు మహాసభలు కావటం మరియు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో…

Read More

స్మృతికి న‌ఖ్వీ శాఖ‌…

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో బుధ‌వారం ప‌లు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. మోదీ ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఆయ‌న కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ బుధ‌వారం త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్న ఆయ‌న స‌భ్య‌త్వం గురువారంతో ముగియ‌నున్న నేప‌థ్యంలోనే ఆయ‌న రాజీనామా చేసిన‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఆయ‌న‌ను బీజేపీ బ‌రిలోకి దించుతున్న…

Read More