డైనమిక్ సిటీలో ల్యాండ్ అయ్యాను: ప్రధాని మోదీ

ప్రధాని మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ లో నేరుగా హెచ్ఐసీసీకి బయల్దేరు. మరోవైపు హైదరాబాద్ కు చేకున్న వెంటనే మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు డైనమిక్ సిటీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాయనని ట్వీట్ చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాల్లో చర్చిస్తామని…

Read More

ఎన్నిక‌ల త‌ర్వాత కేసీఆర్ విహారయాత్ర చేసుకోవ‌చ్చు: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ వ‌చ్చిన సంద‌ర్భంగా ఆ పార్టీ యువ నేత‌, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ టీఆర్ఎస్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్‌తో పాటు సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఠాకూర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోతుంద‌ని చెప్పిన ఠాకూర్‌… తెలంగాణ‌లో వంద శాతం బీజేపీ అధికారంలోకి వస్తుంద‌ని తెలిపారు. ఎన్నిక‌ల త‌ర్వాత కేసీఆర్ విహార యాత్ర చేసుకోవ‌చ్చంటూ ఆయ‌న సెటైర్లు సంధించారు….

Read More

న్యాయవ్యవస్థ కేవలం రాజ్యాంగానికే జవాబుదారీ

– జస్టిస్​ ఎన్​ వీ రమణ దేశంలో న్యాయ వ్యవస్థ ఎవరికీ లోబడి ఉండదని.. అది కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను న్యాయ వ్యవస్థ సమర్థించాలని భావిస్తాయని.. ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు తాము రాజకీయంగా ముందుకెళ్లేందుకు న్యాయ వ్యవస్థ పనికి వస్తుందని భావిస్తాయని.. కానీ న్యాయ వ్యవస్థ కేవలం రాజ్యాంగానికి మాత్రమే…

Read More

మోదీ చెపుతుంటే 135 కోట్ల మంది ప్రజలు వినాలా?: యశ్వంత్ సిన్హా

దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. మన దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవివరంగా చెప్పారని తెలిపారు. చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటమో, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటమో కాదని చెప్పారు. ఇది విశాల భారత పరిరక్షణ…

Read More

రాహుల్ గాంధీ ర్యాలీలో భారీ జ‌న‌సందోహం

-ఇసుకేస్తే రాల‌నంత‌ జనం -వయనాడ్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన రాహుల్‌  -ప‌ట్ట‌ణంలో భారీ ర్యాలీ నిర్వ‌హించిన పార్టీ -క‌నుచూపు మేర రోడ్డంతా జ‌నంతో నిండిపోయిన వైనం కేరళ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ త‌న సొంత నియోజ‌క‌వర్గం కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో శుక్ర‌వారం నిర్వ‌హించిన ర్యాలీకి భారీ జ‌న సందోహం హాజ‌రైంది. వ‌య‌నాడ్‌లోని ప్ర‌ధాన ర‌హ‌దారిపై జ‌రిగిన ఈ ర్యాలీలో క‌నుచూపు మేర జ‌నంతో ఆ రోడ్డు నిండిపోయింది. ఇసుకేస్తే రాల‌నంత మంది హాజ‌ర‌య్యారు అన్న మాట‌కు…

Read More

ఈ పరిస్థితికి కారణం కేంద్ర ప్రభుత్వమే

-నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల రాహుల్ గాంధీ స్పందన మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నుపుర్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు. దేశంలో ఆగ్రహావేశాలు, విద్వేషం ఇంతలా ప్రజ్వరిల్లడానికి ఏ ఒక్క…

Read More

కార్యాల‌యంపై దాడి త‌ర్వాత తొలిసారి వ‌య‌నాడ్‌కు రాహుల్ గాంధీ..

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్ర‌వారం కేర‌ళ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ నుంచే కాకుండా కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి కూడా ఆయ‌న ఎంపీగా పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. అమేథీలో ఓడిన రాహుల్‌.. వ‌య‌నాడ్‌లో గెలిచారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌నాడ్ ఎంపీగానే లోక్‌స‌భ‌లో కొన‌సాగుతున్నారు. త‌న‌ను గెలిపించిన వ‌య‌నాడ్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై బాగానే దృష్టి పెడుతున్న రాహుల్‌… క్రమం త‌ప్ప‌కుండా వ‌యనాడ్ వెళ్లి వ‌స్తున్నారు. ఇదిలా…

Read More

ఒంటికాలిపై గెంతుతూ పాఠ‌శాల‌కెళుతున్న బాలిక‌…సాయం చేస్తాన‌న్న కేటీఆర్‌

బీహార్‌లోని సివాన్ ప‌రిధిలోని ఓ గ్రామానికి చెందిన‌ దివ్యాంగ బాలిక ప్రియాన్షు కుమారి త‌న‌కున్న ఒంటికాలిపై రోజూ 2 కిలో మీట‌ర్లు గెంతుకుంటూ స్కూలుకెళ్లి తిరిగి వ‌స్తోంది. చిన్న నాటి నుంచి తాను ఇలాగే పాఠ‌శాల‌కు వెళుతున్నాన‌ని, త‌న‌కు ఓ కృత్రిమ కాలును అంద‌జేయండి అంటూ ఆ బాలిక వేడుకుంటోంది. ఒంటికాలిపై పాఠ‌శాల‌కు వెళ్లడం క‌ష్ట‌మే అవుతున్న‌ప్ప‌టికీ డాక్ట‌ర్ కావాల‌నే క‌ల‌ను మాత్రం వ‌దిలిపెట్టేది లేదంటూ ఆ బాలిక చెబుతోంది. ఆ బాలిక క‌ష్టాల‌పై ప్ర‌ముఖ వార్తా…

Read More

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్

మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ లో సంభాషించారు. పుతిన్ భారత్ లో పర్యటించిన సందర్భంగా కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, నిర్ణయాల అమలుపై ఇరువురు నేతలు సమీక్షించారు. ఇంధనం, ఆహార విపణి తదితర ప్రపంచ అంశాలపైనా ఫోన్ లో చర్చించారు. ముఖ్యంగా, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, ఫార్మా ఉత్పాదనల పరస్పర వాణిజ్యంపై సమాలోచనలు చేశారు. ఇద్దరి మధ్య సంభాషణలో ఉక్రెయిన్ సంక్షోభం కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే, చర్చల…

Read More

వెంకయ్యనాయుడుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘గౌరవనీయులైన శ్రీ వెంకయ్యనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. కొన్ని దశాబ్దాలుగా ఆయన మన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. మన దేశ ప్రజలకు ఆయన ఒక స్ఫూర్తి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం పట్ల ఆయనకున్న అభిరుచి చాలా గొప్పది. ఎన్నో ఏళ్లుగా ఆయనకు దగ్గరగా పని చేసే అవకాశం నాకు దక్కింది. ఆయనలో ఉన్న…

Read More