Suryaa.co.in

Month: April 2024

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా

– బాబు మోహన్ వరంగల్ జిల్లా: బీజెపి పార్టీ త‌న‌కు టికెట్ ఇస్తాను అని చెప్పి ఇవ్వలే దని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. వరంగల్ కి…

మే మొదటివారంలో పదో తరగతి ఫలితాలు

గుంటూరు: పదో తరగతి పరీక్షల ఫలితాలను మే మొదటివారంలో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.నేటి నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రశ్నపత్రాల మూల్యాంకనం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 26 జిల్లా కేంద్రాల్లో 47.88 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని, 25 వేల మంది టీచర్లు ఈ…

వాలంటీర్లకు పెన్షన్ బాధ్యత తప్పించడానికి వైసీపీనే కారణం

అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల ద్వారా మెరుగైన సంక్షేమం దొంగలు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ లను కట్ డ్రాయర్లపై ఊరేగిస్తాం మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ మంగళగిరి: పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించడానికి వైసిపినే కారణం, వారిని రాజకీయ అవసరాలకు వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. రాబోయే ఎన్నికల్లో…

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకం బెంబేలు

కుంభకోణాల కాకాణి మాకొద్దు బాబోయ్‌… జైలుకెళ్లే వ్యక్తితో వెళ్లలేమంటున్న క్యాడర్‌ ఊళ్లకు ఊళ్లు వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పేదల పక్షపాతి సోమిరెడ్డితో కొనసాగాలని నిర్ణయం తోటపల్లి గూడూరు నుంచి భారీగా చేరికలు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాణి గోవర్థన్‌రెడ్డి పేరంటేనే హడలుతున్నారు. ఆయన కుంభకోణాలతో ఎప్పుడు జైలుకెళతారో తెలియదని ఆయనతో తాము ప్రయాణం చేయలేమని…

సచివాలయ ఉద్యోగులతో ఇళ్ల దగ్గరే పింఛన్లు ఇవ్వాలి

 -వైసీపీ నేతల అత్యుత్సాహంతోనే వాలంటీర్లపై ఈసీ చర్యలు -మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైసీపీ నేతల ప్రోద్బలంతో వాలంటీర్లు నేరుగా ఓటర్లను ప్రభావితం చేయడం, ప్రచారంలో పాల్గొనడం జరిగాయని, వైసీపీ నేతల అత్యుత్సాహంతోనే వాలంటీర్లపై ఈసీ చర్యలు తీసుకుందని మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. వెంకటాచలం…

పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటాను

ఈ నియోజక వర్గం సర్వతోముఖాభివృద్ది బాధ్యత నాది కూటమి అధికారంలోకి రాబోతోంది వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.. జనసేన గ్లాసుకి పదునెక్కువ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేనలో చేరిన పిఠాపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రముఖులు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నాం. కూటమి అధికారంలోకి రాబోతోందని…

సీఎం అన్న కారణంతో విచారణ ఆలస్యం కావద్దు

-జగన్ కేసు ఎందుకు ఆలస్యమవుతోంది? -ప్రశ్నించిన సుప్రీంకోర్టు -మళ్లీ వాయిదా కోరిన జగన్ -ఎంపి రఘురామరాజు పిటిషన్‌పై విచారణ -జగన్ బెయిల్ రద్దు కేసు ఆగస్టు 5కి వాయిదా ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్…

సుజనా చౌదరి విజయవాడకు ఏం చేశారో చెప్పాలి?

-ప్రజాసేవకుడు ఆసిఫ్‌ను గెలిపించాలి -పశ్చిమ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కేశినేని నాని విజయవాడ, మహానాడు: విజయవాడకు ఎంపీ సుజనాచౌదరి ఏం చేశారో చెప్పాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్‌లో కార్పొరేటర్‌ యలకల చలపతిరావు ఆధ్వర్యంలో రాజరాజేశ్వరిపేట పరిధిలో సోమవారం ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి…

జగన్మోహన్ రెడ్డిపై పిటిషన్ వేసి నా ప్రాణాలపైకి తెచ్చుకున్నా

– జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే నా లక్ష్యం – ఆ లక్ష్యంతోనే ఇన్నాళ్లు ప్రాణాలకు తెగించి పోరాడాను – కచ్చితంగా కూటమి గెలవాలి… జగన్మోహన్ రెడ్డి పోవాలి… రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి – జగన్మోహన్ రెడ్డి పీడ రాష్ట్రానికి వదిలించడం కోసం ఎవరు ఎంత కృషి చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు…

జనసేనలో చేరిన మండలి, నిమ్మక

పిఠాపురం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. వారికి పవన్‌కల్యాణ్ పార్టీకండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండలి మాట్లాడుతూ, తనను అవనిగడ్డ నుంచి పోటీ చేయమని పవన్ కోరారని, చంద్రబాబు కూడా మద్దతు తెలిపారన్నారు. తనకు-పవన్‌కు చాలా విషయాల్లో…