Suryaa.co.in

Month: January 2025

దావోస్ సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, నారా లోకేశ్

-దావోస్ లో జనవరి 20 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు -ఈ నెల 19న దావోస్ బయల్దేరనున్న చంద్రబాబు బృందం -‘షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్’ థీమ్ తో దావోస్ లో ఏపీ బృందం ప్రదర్శన విజయవాడ: స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రతి ఏడాది ప్రపంచ ఆర్థిక వాణిజ్య సదస్సు నిర్వహిస్తుండడం తెలిసిందే….

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుక

ఒంగోలు: ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 2025 నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ ఆనందకర సందర్భానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

బెనిఫిట్ షోలను రద్దు చేసినందుకు అభినందనలు

– ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమకారులు, సామాజిక, సాహితీరంగాలలో మేధావుల ప్రకటన అమరావతి: కొత్త సినిమాల బెనిఫిట్ షోలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి వివిధ ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమ కారులు, సామాజిక, సాహితీ రంగాలలో పలువురు మేధావులు అభినందనలు తెలిపారు. ఇటీవల కాలంలో కొత్త సినిమాలు విడుదల సందర్భంగా నిర్మాతలు బెనిఫిట్ షోల ద్వారా ప్రజల…

రేవంత్‌జీ.. కృతజ్ఞతలు

– మెట్రో రైల్‌ను మేడ్చెల్-శామీర్‌పేట వరకూ పొడిగించడంపై మంత్రి పొన్నం హర్షం హైదరాబాద్‌: నూతన సంవత్సర కానుకగా శామీర్ పెట్,మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే గతంలో శామీర్ పేట వరకు…

చంద్రబాబుతో కలిసి కనకదుర్గమ్మని దర్శించుకున్న హోంమంత్రి అనిత

– ఉండవల్లి నివాసంలో కలిసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి – కొత్త సంవత్సరం సందర్భంగా హోంమంత్రి అనితని కలిసిన పోలీస్ ఉన్నతాధికారులు – తెలుగు ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు -హోంమంత్రి వంగలపూడి అనిత ఉండవల్లి: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను హోంమంత్రి అనిత నిరాడంబరంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని…

నూతన సంవత్సరంలో రాష్ట్రం స్వర్ణాంధ్ర కానుంది

 మంత్రి సుభాష్ రామచంద్రపురం1 : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్ కి శుభాకాంక్షలు తెలిపేందుకు తరలి వచ్చిన వారితో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లోని VSM కళాశాల ప్రాంగణం జనసంద్రంలా మారింది. ఒక ప్రక్క అధికారులు, మరోపక్క కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులుతో కళాశాల…

ఉత్తరద్వార దర్శనం ఎందుకు?

వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకువస్తుంది. వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మనం ఇంతగా తపించిపోయే ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటి? పౌరాణిక గాథ పాలసంద్రం మీద తేలియాడే…

దుర్గమ్మ సేవలో సీఎం చంద్రబాబు

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నూతన సంవత్సరం సందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ క‌న‌కదుర్గ‌మ్మ‌ అమ్మవారిని బుధవారం ద‌ర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు తో పాటు హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కూడా…

బీసీ మహాసభ పోస్టర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

– కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల్లో 42% బీసీ కులాలకు రిజర్వేషన్ల అమలుకై ఈ నెల 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభ – మద్దతు ప్రకటించిన సర్పంచ్ ల సంఘం జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ జిల్లాల నుంచి భారీ స్పందన హైదరాబాద్: బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన…

సిఎస్ విజయానంద్ కు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ

అమరావతి:నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు,వివిధ శాఖాధిపతులు,సచివాలయం,ఇతర విభాగాల అధికారులు ఉద్యోగులు,పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.సిఎస్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధానంగా డిజిపి ద్వారకా తిరుమల రావు,ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు,ముఖ్య కార్యదర్శులు ముఖేష్ కుమార్…