అంతర్జాతీయ కరాటే పోటీకి ఎంపికైన శివతేజకి ఆర్థిక సాయం అందజేసిన మంత్రి

పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గాధగాని శివతేజ అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయ స్థాయిలో సత్తా చాటి, దేశం తరఫున థాయిలాండ్ కరాటే పోటీలోకి దిగనున్న శివతేజని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. అలాగే 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కరాటే లో అంతర్జాతీయ స్థాయిలో భవిష్యత్తులో బాగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సర్పంచ్ లింగన్న గౌడ్, శివతేజ కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఉన్నారు.

Read More

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా – లైంగిక ఆరోపణలు!

రాజకీయం చేయాలంటే సమస్య లకి కొదువ ఉండదు! అందులోనూ క్రీడా రాజకీయాలు మాత్రం ఎప్పుడూ లైంగిక వేధింపులు, పక్షపాతం, నిధుల దుర్వినియోగం లాంటివాటి మీద తిరుగుతూ ఉంటాయి కానీ వీటి మీద పెద్దగా దృష్టి పెట్టలేదు ఏ ప్రభుత్వమూ! ఇది దశాబ్దాలుగా ఉంటూ వస్తున్న సమస్య! అసలు లైంగిక వేధింపులు లేని రంగం ఎక్కడ ఉంది ప్రపంచవ్యాప్తంగా? ఇప్పుడు ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర WRF[Wrestling Federation of India] కి సంబంధించి కొంతమంది మహిళా…

Read More

సిగ్గు పడదాం… రండి!

– నీచ స్థితికి దిగజారిన బిజెపి ప్రభుత్వం భారత రెజ్లింగ్ సమాఖ్యలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. మహిళా రెజ్లర్లపై అధ్యక్షుడితో పాటు ట్రెయినర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని గత పన్నెండు రోజులుగా ఢిల్లీలో నిరసన తెలియచేస్తున్నారు. గతంలో వచ్చిన ఆరోపణలపై కమిటీ వేశారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. తాజాగా, మరో ఏడుగురు మహిళ రెజ్లర్లు సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపులపై…

Read More

ఎవరు విజేతలు ఎవరు పరాజితులు?

– ప్రాణాలు హరిస్తున్న బెట్టింగ్ భూతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది భారతదేశంలోని ఒక ప్రొఫెషనల్ ట్వంటీ20 క్రికెట్ లీగ్. ఇది 2008లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా చే స్థాపించబడింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన లాభదాయకమైన క్రికెట్ లీగ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ లీగ్‌లో భారతదేశంలోని ఎనిమిది వేర్వేరు నగరాలకు ప్రాతినిధ్యం వహించే ఎనిమిది జట్లు ఉన్నాయి. టోర్నమెంట్ ప్రతి సంవత్సరం మార్చి నుంచి మే వరకు జరుగుతుంది….

Read More

అంతర్జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ జట్టుకు ప్రవలిక ఎంపిక

-కొరియాలో జరగనున్న పోటీలు – అభినందించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ : కొరియాలో ఏప్రిల్ రెండో తేది నుంచి జరిగే ఆసియా కప్ మహిళా సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటిలకు సికింద్రాబాద్ లోని సీతాఫలమండి కి చెందిన చేపుర్వ ప్రవలిక ఎంపికైంది. భారత్ దేశ జట్టులో స్థానం సాధించిన ఆమెను డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం సికింద్రాబాద్ లోని తన నివాసంలో అభినందించారు. ఔత్సాహిక క్రీడా కారులను తెలంగాణా ప్రభుత్వం…

Read More

హాల్‌మార్క్ హైకీలో విరాట్ కొహ్లీ హ‌ల్‌చ‌ల్

భార‌త క్రికెట్ దిగ్గ‌జం విరాట్ కొహ్లీ గురువారం మ‌ణికొండ‌లో హ‌ల్చ‌ల్ చేశారు. పైపులైను రోడ్డులో గ‌ల హాల్‌మార్క్ హ‌బ్‌లోని హైకీ ఫిట్‌నెస్ స్టూడియోకి విచ్చేశారు. అత్యాధునికంగా డిజైన్ చేసిన ఈ జిమ్‌లో దాదాపు రెండు గంట‌ల సేపు ఉన్నారు. ఓ సంస్థ వ్యాపార ప్ర‌క‌ట‌నను ఇక్క‌డే షూట్ చేశారు. షూట్ ముగిసిన త‌ర్వాత హైకీ ఫిట్‌నెస్ స్టూడియోని ఆరంభించిన యంగ్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ మ‌నీషాతో ముచ్చ‌టిస్తూ.. హైకీ జిమ్‌ను ప్ర‌శంసించారు. విరాట్ కొహ్లీ మ‌ణికొండ‌కు విచ్చేశార‌నే వార్త‌ను ప్ర‌సార…

Read More

ఉత్సాహంగా మేరు ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక క్రీడా దినోత్సవం

– హాజరైన భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా హైదరాబాద్: : మేరు ఇంటర్నేషనల్ స్కూల్ తన వార్షిక క్రీడా దినోత్సవమైన మేరు ఉత్సాహం-2023ని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరుపుకుంది. ఈ సంవత్సరం ఈవెంట్ యొక్క లక్ష్యం శారీరకంగా దృఢమైన మేరు కుటుంబాన్ని నిర్మించడం మరియు పాఠశాల విద్యార్థులలో పెంపొందించిన నైపుణ్యాలు మరియు ప్రతిభను ప్రదర్శించడం. సూర్యరశ్మి మరియు చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం బహిరంగ కార్యకలాపాలకు ఇది సరైన రోజుగా మారింది మరియు ఈవెంట్ను గొప్ప విజయవంతమైంది….

Read More

ఐపీఎల్ మహిళా జట్ల కొనుగోలుకు ఫ్రాంచైజీల ఆసక్తి

ఐపీఎల్ లో మహిళల ఫ్రాంచైజీల విక్రయానికి రంగం సిద్ధమైంది. బీసీసీఐ ఆసక్తి గల పార్టీల నుంచి బిడ్‌లను ఆహ్వానించింది. ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ తొలి లీగ్ ను ఈ ఏడాది నుంచి బీసీసీఐ నిర్వహించనుంది. మార్చిలో ఆరంభం కానున్న మహిళా ఐపీఎల్ జట్ల కొనుగోలుకు పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మహిళల జట్లపై పెట్టుబడులకు…

Read More

భారత జట్టులో తెలంగాణ అమ్మాయి..!

స్వదేశంలో న్యూజిలాండ్‌ అండర్‌-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హోమ్ సిరీస్‌లో భాగంగా భారత జట్టు కివీస్‌తో ఐదు టీ20లు ఆడనుంది. మొత్తం మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగా జరగనున్నాయి. నవంబర్‌ 27న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక 15 మంది సభ్యుల భారత జట్టుకు శ్వేతా సెహ్రావత్ కెప్టెన్‌గా ఎంపికైంది. కాగా వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న…

Read More

36 వ జాతీయ క్రీడలు ప్రారంభమైన సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 36వ జాతీయ క్రీడలు ప్రారంభమైన సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు. 2002లో టిడిపి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడలను ఎంతో ఘనంగా నిర్వహించాం. హైదరాబాద్ తో పాటు విశాఖను కూడా నాడు క్రీడా వేదికగా చేశాం.ఒంగోలు గిత్తను ‘వీర’ పేరుతో మస్కట్ గా పెట్టి నిర్వహించిన జాతీయ క్రీడల ద్వారా దేశం దృష్టిని ఆకర్షించాం. ఆ సందర్భంగా దేశానికే తలమానికంగా…

Read More