Suryaa.co.in

Latest post

Business News Telangana

వరంగల్ లో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్న ఐటి దిగ్గజం జెన్పాక్ట్

తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్పాక్ట్ రానున్నది. ఈ మేరకు మంత్రి కే తారకరామారావు ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్పాక్ట్ ప్రతినిధి బృందం మరియు వీడియో కాన్ఫరెన్స్…

Andhra Pradesh

ఉద్యోగ సంఘాలు సీఎంను కలిసిన తర్వాతే పీఆర్సీపై ప్రకటన: సజ్జల

అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి, సీఎస్‌ ఈరోజు ఆయా సంఘాలతో మరోసారి సమావేశవుతారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎంతో ఉద్యోగ సంఘాల సమావేశం ఈరోజు ఉండదని చెప్పారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలసి సీఎం జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు….

పేదలపై చంద్రబాబు సామాజిక దాడి

– పేదలకు మంచి చేస్తుంటే బాబు అడ్డుకుంటున్నాడు – చంద్రబాబు బినామీలే అమరావతి రాజధాని జపం చేస్తున్నారు – సంక్షేమ రథసారథిగా జగన్ పరిపాలన – రాజ్యసభ సభ్యుడు మోపిదేవి – నమ్మిన అమరావతి రైతులను సైతం మోసం చేసిన మొదటి ముద్దాయి బాబే – అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి విఘాతం కలిగిందన్నదే బాబు…

దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నట్లు కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి గురువారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2017-18లో జరిపిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేలో…

English

TDP orchestrating drama

Amaravati, Dec 16: Asserting that the State government is committed to the decentralisation of development, Minister for Municipal Administration Botsa Satyanarayana said TDP is orchestrating political drama in the name of Amaravati farmers to incite regional clashes and create a…

ఏలూరి దివ్యేష్ కి గ్లోబల్ ఫేమ్ యువ పారిశ్రామికవేత్త అవార్డు

భారతదేశంలో ఫేస్ లేబుల్డ్, యాంటీ మైక్రోబియల్ టవల్స్ ను పరిచయం చేసిన ఘనత ◆ చిన్న వయసులోనే స్టార్ట్ అప్ కంపెనీ ప్రారంభించినందుకు అవార్డు ◆ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బిపాషాబసు చేతుల మీదుగా అవార్డు ప్రధానం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫేస్ లేబుల్డ్, యాంటీ మైక్రోబియల్ టవల్స్ ను ప్రవేశపెట్టిన ఏలూరి దివ్యేష్ కు అరుదైన పురస్కారం…

హిందూ ధర్మమంటే అంత చులకనా?

– పోలీసులే దొంగలుగా మారి దేవుని విగ్రహాలను తొలగించడం ఎంత వరకు సబబు ? – బీజేపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఊరుకోబోమని భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు హెచ్చరించారు. గురువారం ఒంగోలులో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు…

ఓటర్ ఐడీతో ఆధార్ డూప్లికేట్ ఓట్లను అరికట్టే అవకాశం

– బీజేపీ నేత లంకా దినకర్ ఓటర్ ఐడీ తో ఆధార్ నంబర్ అనుసంధానం ద్వారా బోగస్ , డూప్లికేట్ ఓట్లను అరికట్టే అవకాశం ఉంది. తిరుపతి ఉపఎన్నికల్లో చూసిన బోగస్ ఓటర్ల దాడి లాంటి పరిస్తితులలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే ఓటర్ ఐడీ తో అధార్ నంబర్ అనుసంధానం ఓటు ని ఆధార్ నంబర్ తో…

Andhra Pradesh Entertainment

జీవో 35 ర‌ద్దు పిటీష‌న‌ర్ల‌కు మాత్ర‌మే వ‌ర్తింపు

– తీర్పు కాపీలో స్ప‌ష్టం చేసిన ఏపీ హైకోర్టు – హోంశాఖ ముఖ్యకార్య‌ద‌ర్శి కుమార్ విశ్వ‌జిత్ టిక్కెట్ రేట్ల జీవో 35 పై హైకోర్టులో వేర్వేరుగా మూడు రిట్ పిటిష‌న్లు. మూడు పిటీష‌న్ల‌కు క‌లిపి ఒకే సారి విచార‌ణ‌,తీర్పు వెలువ‌రించిన కోర్టు. తెనాలిలో నాలుగు ధియేట‌ర్లు,చోడ‌వ‌రంలో ఒక ధియేట‌ర్ తో కు పాత ప‌ద్దతిలో అనుమ‌తి….

సి.పీ.ఎస్ వారం రోజులలో పూర్తి చేద్దామన్న అసమర్థ ముఖ్యమంత్రి ఎక్కడ?

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య నందిగామ పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట గురువారం ఉదయం ఉద్యోగ సంఘాల జేఏసీ వారు పెండింగ్ 7 డిఎలు, ప్రావిడెంట్ ఫండ్ 1650 కోట్ల రూపాయలు చెల్లించాలని, పే ఫిక్సేషన్ రేట్ 50% ఇవ్వాలని, ఎపిజిఎలై ఏడాదిన్నర బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే చెల్లించాలని చేపట్టిన…