Suryaa.co.in

Latest post

నిర్మాణ పనులను పరిశీలించిన కమిషన్ చైర్మన్

కర్నూలు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం భవన నిర్మాణ పనులను హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి పరిశీలించారు. ఈ సందర్బంగా పనులు జరుగుతున్న తీరు అక్కడి అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జుడీషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జుడీషియల్ సభ్యులు డాక్టర్ గోచిపాత శ్రీనివాస రావు,…

కైకాల కుమారుడికి ఫోన్‌ చేసిన ప్రముఖులు

అమరావతి: సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కైకాల కుమారుడిని ఫోన్‌లో పరామర్శించారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు సీఎం జగన్‌ ఫోన్ చేసి.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి…

జ‌గ‌న్‌…తుగ్ల‌క్ 3.0 వెర్ష‌న్

-మాట‌త‌ప్పుడు, మ‌డ‌మ‌తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడ‌ర్ -టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అస్త‌వ్య‌స్త‌మైన నిర్ణయాలు, విధ్వంసంతోకూడి అరాచ‌క పాల‌న‌, రివ‌ర్స్ అడ్మినిస్ట్రేష‌న్‌, మాట త‌ప్పుడు, మ‌డ‌మ‌తిప్పుడుతో జ‌గ‌న్ ఆధునిక‌కాలం తుగ్ల‌క్ 3.0 వెర్ష‌న్ గా పేరుగాంచార‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ విమ‌ర్శించారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం తాడేప‌ల్లిలోని మహానాడు,…

Lokesh decries ‘brutal attack’ on TDP activist

Begins 3-day visit in Mangalagiri segment Slams YCP MLA for demolition of poor people houses AP breaking Afghanistan records in violence AMARAVATI: TDP National General Secretary Nara Lokesh on Wednesday expressed concern that the ruling YSRCP mob attacks were spiralling…

సమైక్య పాలకులను మించి తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోంది

-కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారు -బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ఆదరిస్తున్నారు -కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నిలదీయండి -రాష్ట్ర శిక్షకుల శిక్షణా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పిలుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, టీడీపీ పాలనను మించి కేసీఆర్ పాలనలోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతోందని…

తాలిబాన్లను మించిపోతున్న తాడేపల్లి అరాచకాలు

-టీడీపీ కార్యకర్త సైదాపై వైసీపీ మూకల కౄరత్వం హేయం – కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు తాలిబాన్లనే భయపెట్టేలా తయారయ్యాయి. జగన్ రెడ్డి.. హిట్లర్, గడాఫీ లాంటి నియంతలను మించిన నియంతలా వ్యవహరిస్తుంటే.. వారి వెనకుండే ఆరాచక మూక ఉగ్రవాదుల కంటే దారుణంగా తయారయ్యారు. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళ మండలం, తుమ్మలచెరువుకు చెందిన…

మహిళలను కించపరిస్తే భర్తరప్ చేయకుండా భద్రత పెంచుతారా?

-బూతులు మాట్లాడితే మంత్రి పదవులు, అదనపు గన్ మెన్లా ?-ఉగ్రవాదాన్ని తాలిబన్లు ప్రోత్సహించినట్లు బూతుల సంసృతిని జగన్ ప్రోత్సహిస్తున్నారు -టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు వైసీపీ పార్టీ ఆవిర్బావం తర్వాత రాజకీయాల్లో నైతిక విలువలు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పత‎నమయ్యాయి. ప్రతిపక్ష నేతల్ని బూతులు తిట్టడం, మహిళల వ్యక్తిత్వాన్ని…

ఈ ప్రభుత్వంలో పేరుకే బీసీలకు పదవులు..పెత్తనమంతా జగన్ వర్గానిదే

-బీసీలను రాజకీయాల్లో అగ్రస్థానంలో నిలిపిందే తెలుగుదేశంపార్టీ • బీసీ, ఎస్టీ,ఎస్సీ, మైనారిటీలకు ఈ రెండున్నరేళ్లలో ఏంచేశాడో ముఖ్యమంత్రి చెప్పగలడా? • ఆయావర్గాల్లోని ఒక్క యువకుడికైనా ఆర్థికభరోసా, స్వయంఉపాధి కల్పించారా? • 140కు పైగా బీసీకులాలుంటే, ఈ ముఖ్యమంత్రి తనరాజకీయఅవసరాలకోసం తూతూమంత్రంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేశాడు. -టీడీపీ అధికారప్రతినిధి నాగుల్ మీరా జనగణనపై అసెంబ్లీలో తీర్మానంచేస్తూ జగన్మోహన్…

Naidu calls flood fury a ‘man-made disaster’

Visits flood-hit mandals in Chittoor district TDP will settle scores with YCP in people’s court ‘Will continue the fight despite attacks on my family’ Should farmers grow ganja in place of paddy? SRIKALAHASTI (Chittoor district): On the second day of…

ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్తాన్ ని మించిపోయింది:లోకేష్

ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్ గా పనిచేశారనే కక్షతో గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళ మండలం, తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ కార్యకర్త సైదాపై వైసీపీ రౌడీమూకలు నరరూప రాక్షసుల కంటే ఘోరంగా దాడి చేయడం చూస్తే..రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భీతిగొలుపుతోంది..పొలం తగాదా నెపంతో వైసీపీ ఫ్యాక్షన్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులు నిద్ర నటిస్తుంటే..వైసీపీ ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు…