Suryaa.co.in

Latest post

Andhra Pradesh

అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ ..దేశంలోనే మొదటి స్థానం

– టీడీపీ మచిలీపట్టణం పార్లమెంటరీ పార్టీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలవటం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వైఫల్యమని టీడీపీ మచిలీపట్టణం పార్లమెంటరీ పార్టీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో వెలుగు…

Andhra Pradesh

సకల సదుపాయాల కల్పవల్లి.. మెగా ఫుడ్ పార్క్ @ మల్లవల్లి

⦁ పారిశ్రామిక కల్పతరువు.. పెట్టుబడిదారుల కామధేనువు ⦁ రూ.86కోట్లతో 7.48 ఎకరాలలో భారీ ‘కోర్ ప్రాసెసింగ్‌ సెంటర్‌’ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి ⦁ ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ లో రోడ్ షో : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది ⦁ ఫుడ్ పార్కుల ద్వారా రూ. 260కోట్ల పెట్టుబడులు, 6 వేల…

Telangana

తెలంగాణ సర్కార్ కాదు.. రియలెస్టేట్ బ్రోకర్

– ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఫైర్ ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజల ఆస్తులు అమ్మడం సామాజిక నేరం. ప్రజల ఆస్తులకు రక్షకుడిగా ఉండాల్సింది పోయి బక్షకుడిగా మారి పేదల భూములు లాక్కొని టీఆర్ఎస్ ప్రభుత్వం రియలేస్టేట్ బ్రోకర్ గా మారిపోయింది. ఆత్మ గౌరవం, ఆర్ధిక భద్రత కోసం గత ప్రభుత్వాలు…

Andhra Pradesh

కర్నూల్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో పత్తి ధర

కర్నూలు : ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో పత్తి ధర పలుకుతుంది. గరిష్టంగా క్వింటాలు పత్తి ధర రూ. 10,899 ఉంది. దేశంలో ఇప్పటి వరకు ఏ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇంత ధర పలకలేదని అధికారులు చెబుతున్నారు. పత్తి సీజన్ ముగింపుకు చేరుకోవడం, దిగుబడి విక్రయానికి రావడం తగ్గడం వలన పత్తి…

Andhra Pradesh

కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలు త్రీ టౌన్ సీఐకు అరెస్ట్ వారెంట్

కర్నూలు: కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కర్నూలు త్రీటౌన్ సీఐ తాబ్రేజ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ కర్నూలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.కేశవ ఆదేశాలిచ్చారు.వివరాల్లోకి వెళితే…అర్జీదారు బి.నరసింహస్వామి ని దౌర్జన్యంగా త్రీటౌన్ పోలీస్ వారి ప్రోద్బలంతో ఇంటి యజమానులు బిలక్ష్మీదేవి, బి.బ్రహ్మేశ్వర రెడ్డిలు ఇల్లు ఖాళీ చేయించారు. కోర్టులో తనకు…

Andhra Pradesh

అక్క చెల్లెమ్మకు అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వం ఊరుకోదు

– సచివాలయం ప్రధాన గేటు వద్ద దిశ పెట్రోలింగ్‌ వాహనాలను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌ ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే….: ఈ రోజు దేవుడి దయతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దిశ డౌన్‌లోడ్స్‌… ఈ రోజు రాష్ట్రంలో రికార్డు సంఖ్యలో 1 కోటి 16 లక్షల మంది అక్కచెల్లెమ్మల…

Andhra Pradesh

ఏపీలో చీప్ లిక్కర్ లేదు: సీఎం జగన్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీలో చీప్‌ లిక్కర్‌ అనేదే లేదన్నారు.జంగారెడ్డిగూడెం మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రచారంలో ఉన్న లిక్కర్‌ బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలోనివేనని సీఎం తెలిపారు. నవరత్నాలు మా బ్రాండ్స్‌ అయితే మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబువేనని ఆయన ఆరోపించారు. గత…

English

Become partners in Telangana’s Progress

-Minister KTR to ITServe Alliance member Companies Minister KTR addressed a group of over 250 members of the ITServe Alliance on the topic “IT Investments in Telangana” in a meeting held at San Jose today. ITServe Alliance is a non-profit…

Telangana

వైఎస్ షర్మిల పాదయాత్రలో తేనెటీగల దాడి

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు.. ఇక, క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ..ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర సాగిస్తున్నారు. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి పాదయాత్రను మొదలుపెట్టిన వైఎస్‌ షర్మిల.. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో యాత్రను కొనసాగస్తున్నారు. అయితే, వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఇవాళ తేనెటీగలు దాడి చేశాయి.మోట కొండూరు…

Both BJP and TRS Govts are lying on enhancing ST reservation

Former Minister & ex-Leader of Opposition in Telangana Legislative Council Mohammed Ali Shabbir accused both TRS Govt in Telangana and BJP Govt at the Centre of misleading the people on the issue of increasing the quota for Scheduled Tribes in…