**

కోట్లాది హిందువుల మనోభావాలను జగన్ గౌరవించాల్సిందే!

-టిడిపి రాష్ట్ర వాణిజ్యవిభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్ అన్నికులాలు, మతాలను సమదృష్టితో చూడాల్సిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నుండే హిందూ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. జగన్ వ్యక్తిగతంగా ఏ మతాన్ని విశ్వసించినా ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే కోట్లాది హిందూప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఆయన అప్రమత్తంగా, సున్నితంగా వ్యవహరించాల్సి ఉంది. ముఖ్యమంత్రి అన్యమతస్తుడైనందున ఆయన బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలంటే ఎప్పటినుంచో తిరుమలలో ఉన్న ఆచార, సాంప్రదాయాలను గౌరవించాల్సి ఉంది. ముందుగా జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే…

Read More

కమీషన్లకు కక్కుర్తిపడి పోస్టులు అమ్ముకుంటున్నారు

– తెలుగునాడు అంగన్వాడీ-డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు కమీషన్లకు కక్కుర్తిపడి పోస్టులు అమ్ముకుంటున్నారని తెలుగునాడు అంగన్వాడీ-డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. మంగళవారం ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శిరి ని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ…మూడున్నరేళ్లుగా జీతాల పెంపు లేక, నెలవారీ జీతాలు సక్రమంగా అందక అంగన్వాడీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎట్టకేలకు గ్రేడ్ -2 సూపర్ వైజర్…

Read More

అసలు ఎవడు ఈ జగ్గారెడ్డి?

ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవ్వాళ నన్ను బెదిరించాడట. ఇంకోసారి మాట్లాడితే బాగొదట.నీ ఛాలెంజ్ కి భయపడేది కాదు ఈ వైఎస్ఆర్ బిడ్డ.జగ్గారెడ్డి చెప్తున్న…పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. వైయస్సార్ చనిపోయిన రోజు మీరు పరామర్శ కి వస్తే మేము రాజకీయాలు మాట్లాడామట.మేము బాధ పడలేదట. ఆరోజు మా కుటుంబం లో మేము పడిన బాధ మాకే తెలుసు. చెట్టంత మనిషి కోల్పోతే మా…

Read More

తెలంగాణతో కేంద్రం పోటీ పడాలి

-తెలంగాణను కేంద్రం ఇబ్బందుల పాలు చేయవద్దు -దేశ జిడిపిలో తెలంగాణ కీలక పాత్ర -కేంద్ర అవార్డుల్లో తెలంగాణ ముందంజ -అవార్డులు ఇచ్చే బదులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి -మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఇండియా టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం 4 టూరిజం అవార్డులు సాధించిన అనంతరం తెలంగాణ భవన్ నుంచి…

Read More

ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు యునాని, నేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయకు మంత్రి హరీశ్‌రావు లేఖ ఆయుష్మాన్‌ భారత్‌- హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్లలో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులకు యునాని, నేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు సైతం అవకాశం కల్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు మంగ‌ళ‌వారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయకు లేఖ రాశారు. ప్ర‌స్తుత నిబంధ‌న‌ల ప్ర‌కారం బీఎస్సీ కమ్యూనిటీ హెల్త్‌ లేదా బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం తోపాటు…

Read More

CM starts Visit AP Campaign

Amaravati, Sept 27: Chief Minister YS Jagan Mohan Reddy inaugurated the World Tourism Day at the Camp Office here on Tuesday. He started the Visit Andhra Pradesh 2023 Campaign to promote tourism in the State and released the broachers to mark the occasion. He also unveiled the GIS web portal to guide visitors to the…

Read More

సీఎం జగన్ పచ్చి బ్రాందీ తయారు చేస్తున్నారు

– ఆ నిధులను ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి -ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గుంటూరు: రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఇసుక కొరతతో కార్మికులు ఉపాధిలేక రోడ్డునపడ్డారు.భవన నిర్మాణరంగం కార్మికులందరూ ఈ-శ్రామ్ లో నమోదు చేయించుకోండి.భవన నిర్మాణరంగం కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసింది.రాష్ట్రంలో బంగారం ఈజీగా దొరుకుతుంది… ఇసుక దొరకడం లేదు. గతంలో కొంతమంది నాటుసారా తయారుచేసేవారు… సీఎం జగన్ పచ్చి…

Read More

పోలవరం జాప్యంపై కేంద్రంపై ఒత్తిడి తెండి

సీఎం జగన్ కు మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు లేఖ అమరావతి: పోలవరం నిర్మాణంలో ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను రాష్ట్రానికి వదిలేసి కేంద్రం చోద్యం చూస్తోందని మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత కేంద్రం తీసుకునేలా ఒత్తిడి చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఆయన లేఖ రాశారు. పోలవరంపై ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత పోలవరం అథారిటేనని, ఈ నెల 29న…

Read More

రాష్ట్రం ఏర్పడ ఎనిమిదేండ్లకు బీజేపీకి బుద్దొచ్చింది

-ఢిల్లీలో కేంద్రం బతుకమ్మ నిర్వహించడానికి కారణం కేసీఆర్ -తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాక ఢిల్లీలో ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు -తెలంగాణ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తే, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ పతాక ఢిల్లీలో ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు….

Read More