తెలుగులో మరో న్యూస్ ఛానల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేతికి వెళ్ళింది. జగన్ అక్రమాస్తుల కేసులో 'సాక్షి' పత్రికకు చెందిన పలు ఆస్తులు ఈడీ చేతికి వెళ్ళిన విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో ఐన్యూస్ ఛానల్ ప్రస్తుత ఓనర్లకు సంబంధించిన షేర్లను ఈడీ జప్తు చేసింది. ఐన్యూస్...
- ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- అల్లు అర్జున్ రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ
యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది.
ఈ...
- కళ్లజోడుతో వీడియోలు, ఫొటోలు
కళ్లజోడును ఎందుకు వాడతామని అడిగితే ఇప్పటివరకు సైటు కోసం, సూర్య రశ్మి నుంచి కళ్లకు ఉపశమనం కోసం వాడతాం అని చెబుతుంటాం. ఇకపై అంతకు మించిన సౌకర్యాల కోసం వాడతామని చెప్పుకునే రోజులు వచ్చేశాయి. ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ రే బాన్ స్టోరీస్ 20 రకాల స్మార్ట్...
వీటితో మీ ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అవేంటో తెలుసుకోండి..
ఎనీడెస్క్, క్విక్సపోర్ట్, టీమ్వ్యూయర్, మింగిల్వ్యూ యాప్లను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దని తన వినియోగదార్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సూచించింది. ఈ నాలుగు యాప్లతో ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని...
బీరువా తెరిస్తే బట్టలన్నీ కింద పడిపోతుంటాయి.. ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితిని చాలా ఇళ్లలో ఆడా మగా అందరం ఎదుర్కుంటున్నాం... దాని గురించి జోకులు కూడా వేసుకుంటాం.
ఇలా మనకి ఎక్కువైపోయిన బట్టల్ని తీసుకుని రీసైకిల్ చేసి మళ్లీ పనికొచ్చే రూపాల్లోకి మార్చి అవసరమైన వాళ్ళకి అందించే సంస్థ ఒకటి ఉంది.. దాని పేరు...
ఆప్కో చైర్మన్, ఎండీలతో రిలయన్స్ రిటైల్ సీఈవో భేటీ
ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ సంస్థ ద్వారా చేనేత వృత్తిదారులకు చేయూత నందించనున్నట్టు ఆ సంస్థ రిటైల్ సీఈవో ఆనంది దశరాజ్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పడాల అర్జునరావుతో...
యూజర్స్కి మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్ కొత్త ఫీచర్స్ని పరిచయం చేయడంతోపాటు వినియోగంలో ఉన్న ఫీచర్స్కి ఎప్పటికప్పుడు కొత్త హంగులు జోడిస్తుంది. తాజాగా డిలీట్ ఫర్ ఎవ్రీన్వన్ ఫీచర్ టైమ్ లిమిట్ను పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. దీంతో యూజర్స్ మెసేజ్ పంపిన నెల రోజుల తర్వాత కూడా తమ చాట్ పేజ్తోపాటు...
- పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలు
- కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని...
• అత్యాధునిక టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రం
• మహారాష్ట్ర ఆర్టీసీ నుంచి 100 లగ్జరీ బస్సులకు ఆర్డర్
హైదరాబాద్; నవంబర్ 9: దేశంలో అగ్రగామి విద్యుత్ వాహనాల కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికానికి ఆదాయంలో 38 శాతం వృద్ధిని సాధించింది. మొత్తం...
అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ ఇంటి సుందరీకరణకు కడియం మొక్కలు బయలు దేరి వెళ్లాయి. కడియం-వీరవరం రోడ్డులో గల గౌతమీ నర్సరీ రైతు మార్గాని వీరబాబు నర్సరీ నుంచి రెండు ఆలీవ్ మొక్కలను అంబానీ కంపెనీల ప్రతినిధులు కొనుగోలు చేసారు.గుజరాత్ రాష్ట్రం జామనగర్ లో అంబానీ నిర్మించే ఇంటి ఆవరణలో ఈ రెండు...