**

పచ్చ పత్రికలు విషపు రాతలు రాస్తున్నాయి

-రామోజీరావు ఒక వైట్‌ కాలర్‌ క్రిమినల్‌ -మార్గదర్శి ఫైనాన్స్‌ దందా అదే స్పష్టం చేసింది -టీడీపీకి అసలైన అధ్యక్షుడు రామోజీరావు -రామోజీకి సొంత ఆస్తిలా తెలుగుదేశం పార్టీ -చంద్రబాబుకు రాజగురువుగా రామోజీరావు -యథేచ్ఛగా ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన -ఏకంగా రూ.2600 కోట్ల డిపాజిట్ల సేకరణ -గుట్టు చప్పుడు కాకుండా కేసు కొట్టేయించుకున్నారు -సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీకి ప్రభుత్వం చర్యలు -ఏకపక్షంగా నవయుగకు పోలవరం ప్రాజెక్టు పనులు -ఆ కంపెనీ రామోజీరావు కొడుకు వియ్యంకుడిది -ఏకపక్షంగా రూ.3302 కోట్ల పనులు…

Read More

అడిగాడా దేవుడు ఇదంతా…ఇంత తంటా!?

గున్న గున్న మామిడి గున్న మామిడి తోటకి.. ఇది అడిగాడా వినాయకుడు.. ఓపెన్..గంధం స్టార్.. గణపతి మెడలో ఒక దండ.. ఆయన పేరిట పెద్ద దందా.. ఇంటింటా చందా..! అలా చేస్తూ పోతే ఎమ్మల్యే పదవీ రాదా.. అదేగా కొందరి ఇరాదా..!? ఈ ఏడాదైతే మరీ జోషు.. రెండేళ్ల కరోనా బెడద తొలిగి జనాలు పుల్ ఖుష్.. ఈలోగా కొత్త పాటలు.. ఊ..అంటావా..వినాయకా ఉహు అంటావా.. హోరెత్తించే సంగీతం పార్వతీ సుతునకేనా అంకితం..!? ఇదేనా మన సంప్రదాయమిదేనా…..

Read More

గోదారి గట్టున సెట్టుకొమ్మ పిట్ట..!

ఆమె.. ఖరీదైన జరీచీర కట్టి భుజాన శాలువా చుట్టి.. చలువ కళ్లద్దాలు పెట్టి రాజభవంతి మెట్లు దర్జాగా దిగుతుంటే అచ్చెరువొందిన జనం ఆహా..రాణీ మాలినీదేవి అని మురిసిపోయారు… ఆ దర్పం..పొగరు.. జమునకే చెల్లు..! అదే జమున… అలిగి శయ్యపై పరుండి శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ కిరీటంపై తంతే సత్యభామకు ఇంత టెక్కా అని ముక్కున వేలేసుకున్నారు… మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్.. జమునకే ఒప్పినభంగిమన్..! అదే అభినేత్రి.. అమ్మా కాఫీ అంటూ గారాలు పోతూ.. పెళ్ళిచూపులకి వచ్చిన…

Read More

ఏపీ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘సబల’ రాష్ట్రస్థాయి లఘుచిత్ర పోటీలు

అమరావతి: రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాచరణ -2022లో భాగంగా ‘సబల’ లఘుచిత్ర( షార్ట్ ఫిల్మ్స్) రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తుంది. ఈమేరకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ విషయాన్ని మంగళవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై ఫోకస్ పెట్టి ఔత్సాహిక దర్శకులు, సంస్థలు లఘుచిత్రాలు తీసి పంపాలని ఆమె ఆహ్వానించారు. కమిషన్ నియమించిన జ్యూరీ పరిశీలన తర్వాత ఉత్తమ లఘుచిత్రాల ఎంపిక జరుగుతుందన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ…

Read More

నిర్బంధించిన వారిని విడుదల చేయాలి: ఎమ్మెల్సీలు

రాష్ట్ర వ్యాప్తంగా సిపీయస్ రద్దు ఉద్యమం పేరుతో నిర్బంధించిన ఉద్యోగ, ఉపాధ్యాయులనందరిని తక్షణం విడుదల చెయ్యాలని ఎమ్మెల్సీలు V.బాలసుబ్రమణ్యం, కత్తి నరసింహ రెడ్డి, లక్ష్మణ రావు లు రాష్ట్ర DGP కి విజ్ఞప్తి చేశారు.DGP స్పందిస్తూ తక్షణం విడుదల చేయాలని 41(A) క్రింద నోటీస్ లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వారికి హామీ ఇచ్చారు. కావున రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ బేషరతుగా విడుదల చేయాలి. సీజ్ చేసిన మోటార్ సైకిల్,కార్ లను విడుదల చెయ్యాలి.

Read More

శ్మశానాంధ్రప్రదేశ్‌గా మారుస్తారా?

-తెలంగాణకు వలస వెళ్తున్న ఆంధ్ర ప్రజలు -రాష్ట్రం నుంచి వలస వెళ్తున్న ప్రజలు -గతంలో పాలమూరు, కరీంనగర్ ప్రజలు వలసలు వెళ్లేవారు -తెలంగాణలో ఇప్పుడు మారిపోయిన పరిస్థితులు -ఎంపీ రఘురామకృష్ణంరాజు ” రాష్ట్రం నుంచి ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు మహబూబ్ నగర్, కరీంనగర్ వాసులు ఇలాగే బొంబాయి , సూరత్ లకు వలసలు వెళ్లేవారు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. ఆంధ్ర ప్రజలిప్పుడు తెలంగాణకు వలసలు వెళ్తున్నారు. ఆంధ్రాను స్మశానంగా మార్చేదిశగా అడుగులు…

Read More

అన్న క్యాంటీన్ల పై దాడి జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల పై దాడి జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. కుప్పం ఆర్టీసి బస్టాండ్ కూడలి వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ పై వైసిపి రౌడీలు అర్థరాత్రి దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 201 అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. ఇప్పుడు పేద వాడి నోటి దగ్గర కూడు…

Read More

పనీపాట లేని పార్టీలే దేవుడ్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తాయ్

– పండగ వేళ.. స్వార్థపర శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – నీతిమాలిన, దిగజారిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఆలోచనలు ఏ స్థాయికైనా వెళ్లొచ్చు – బూటు కాళ్ళతో పూజలు చేసి హిందూ ధర్మాన్ని కించపరిచిన వ్యక్తి చంద్రబాబు – విజయవాడలో బాబు కూల్చిన దేవాలయాలను జగన్ పునర్ నిర్మించారు – వినాయక చవితి వేడుకల్లో కొత్త ఆంక్షలేవీ లేవు – టీడీపీ హయాంలో వినాయకుని మండపాలకు కనీస విద్యుత్ చార్జీ రూ.1000.. నేడు రూ….

Read More