ద్వారంపూడి అండతో చెలరేగిన మాఫియా

-ద్వారంపూడి దన్నుతో ఆలీషా వేల కోట్ల వ్యాపారం -ద్వారంపూడి అవినీతితో పోర్టు కార్మికుల జీవితాలు చీకటి మయం -కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దురాగతంతో కాకినాడ పోర్టు గుడ్ విల్ దెబ్బ తినడమే కాకుండా పోర్టుపై ఆధారపడి జీవిస్తున్న 20 వేల మంది పోర్టు కార్మికుల జీవితాలు చీకటి మయంలో పడిందని, భార్జీ ఓనర్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారులు దారుణంగా నష్టపోయే పరిస్థితి కాకినాడ పోర్టులో నెలకొందని కాకినాడ…

Read More

మనమందరం ప్రజాసేవకులం

– ప్రజల కోసం పని చేద్దాం – మంచిగా పని చేసే వారిని మంచిగానే చూస్తాను… ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించను – ప్రస్తుతం ఉన్నది ప్రజల ప్రభుత్వమని గుర్తుంచుకోండి తిరుపతి రూరల్ మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సమీక్ష సమావేశం చంద్రగిరి: అధికారులు నాయకులు అందరం ప్రజాసేవకులమని, ప్రజల కోసం అందరూ కలిసి కట్టుగా పని చేద్దామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం,తిరుపతి రూరల్…

Read More

ఘనంగా వంగవీటి రంగా జయంతి

-వేడుకల్లో పాల్గొన్నఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: గురువారం ఉదయం 8వ డివిజన్ అమ్మాకళ్యాణమండపం వద్ద జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు మట్టా వివేక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ముఖ్యఅతిధిగా హాజరై రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని 500 మందికి అన్నదానం చేశారు. వంగవీటి రంగా పేదల కోసం చేసిన మంచి పనులు,…

Read More

కులమత బేధంలేని మహనీయుడు వంగవీటి రంగా

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ: గురువారం అనాసాగరం గ్రామం నందు ఎన్డీఏ కూటమినేతలతో కలిసి స్వర్గీయ వంగవీటి రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించిన మహానుభావుడు వంగవీటి రంగా అని నివాళులు అర్పించారు. ఆ తరానికి దైర్యం, ఈ తరానికి మార్గదర్శం, రేపటి తరానికి ఆదర్శం, బడుగు బలహీన వర్గాల…

Read More

పల్లిపాడును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

– గాంధీ ఆశ్రమంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి – స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మనకు ఆదర్శం కావాలి – పల్లిపాడుతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని వ్యాఖ్య – కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు: నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దత్తత తీసుకున్న పల్లిపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఆమె…

Read More

కాపు కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు కృషి చేస్తా

– శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ వంగవీటి మోహన రంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి అని,కోట్ల మంది ప్రజల అభిమానం రంగా కే సొంతమని,విజయవాడ పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురామ్ ,జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} అన్నారు. గురువారం స్వర్గీయ వంగవీటి మోహన రంగా 77వ జయంతి పురస్కరించుకుని కాపు వారధి టీం ఆధ్వర్యంలో మరియు,అఖిలభారత కాపు సమైక్య ఆధ్వర్యంలో జయంతి వేడుకలు…

Read More

తిరుపతి నగరపాలక సంస్థలో అవినీతి ప్రక్షాళన జరగాలి

-బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి, మహానాడు : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా…  అవినీతికి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా తిరుపతి నగరపాలక సంస్థ మారిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో జరిగిన అక్రమాల గురించి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి నగరపాలక సంస్థలో కీలక విభాగాలైన టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ శాఖలలో సుదీర్ఘకాలంగా తిష్టవేసి అవినీతిని పెంచి పోషిస్తున్న అక్రమార్కుల భరతం పట్టాలన్నారు! మాస్టర్ ప్లాన్…

Read More

దోపిడీకి హ‌ద్దులేదా జ‌గ‌న్?

విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ దోపిడీకి హ‌ద్దులేదా జ‌గ‌న్? ప్ర‌జాధ‌నం పందికొక్కులా మెక్క‌డానికి సిగ్గులేదా? జ‌నం సొమ్ము అయితే చాలు నిమ్మ‌కాయ నీళ్ల‌లా 28ల‌క్ష‌లు దిగ‌మింగేశావు. వైసీపీ పాల‌న‌లో గ‌డ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్స‌వానికి నిమ్మ‌కాయ నీళ్ల కోస‌మంటూ జ‌నం సొమ్ము 28 ల‌క్ష‌లు దోచేశారు. ఆ టిడ్కో ఇల్లు ఒక్కో పేద‌కి మంజూరు చేయ‌డానికి 3 ల‌క్ష‌ల నుంచి 4 ల‌క్షలు దండుకున్నారు. గుడివాడ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సంత‌కం ఫోర్జ‌రీ…

Read More

అల్లూరికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళులు

చంద్రబాబుతో కలిసి నివాళులు అర్పించిన పెమ్మసాని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో గురువారం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారితో పాటు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా అల్లూరికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చూపిన తెగింపు, చొరవ భారతదేశ స్వాతంత్రానికి తోడ్పడిందని, ఎందరో భారతీయులకు…

Read More

మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన

దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారిని నారా లోకేష్ దర్శించుకున్నారు. అమ్మవారికి సారే సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మహంకాళి అమ్మవారికి నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాన్ని పరిశీలించి, పనులు జరుగుతున్న తీరు గురించి ధర్మకర్తలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున…

Read More