**

అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ

-కుప్పంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ -గుడిపల్లె మండలం గుతర్లపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని లేఖ చంద్రబాబు నాయుడు, టిడిపి అధినేత:- కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరుగుతున్నా అక్రమాలు ఆగలేదు.అధికార పార్టీ నేతలతో మైనింగ్ , రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయ్యి అక్రమ మైనింగ్ కు సహకరిస్తున్నారు.పకృతి సంపదను కొల్ల గొట్టి…పర్యావరణం…

Read More

1 నుంచి 12 వరకు బడిబాట

-13న పాఠశాలలు పునఃప్రారంభం -ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన -కార్పొరేటకు దీటుగా మౌలిక సదుపాయాల కల్పన -విద్యార్థులను సర్కారు బడుల వైపు ఆకర్షించేలా చర్యలు హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠ శాలల్లో ప్రవేశాలు పెంచేందుకుగానూ జూన్ 1 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 13వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో 12 వరకు బడిబాట కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిన…

Read More

మంత్రి మల్లారెడ్డి మీద దాడి ఘటనపై కేసు నమోదు చేసిన ఘట్కేసర్ పోలీసులు

6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు. ఎఫ్‌ఐఆర్‌లో ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు నమోదు చేసిన పోలీసులు. సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పోలీసులు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు సెక్షన్ 143,341,352,504,506, 149,147 కింద కేసు నమోదు. రేవంత్‌రెడ్డి అనుచరులే దాడి చేశారంటూ టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు.

Read More

జగన్ రెడ్డి దగాకోరు,దోపిడీ ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడు

మోసకారీ సంక్షేమంతో ప్రజల్ని వంచిస్తూ, వారిపై పన్నులభారంమోపుతూ, ఏపీని అప్పులఊబిలో నెట్టేసి, తన ఖజానా నింపుకుంటున్నాడు. అన్ని వర్గాలప్రజలకు అన్యాయం చేసిందికాక, సిగ్గులేకుండా సంబరాలు చేసుకుంటున్నారా? వైసీపీప్రభుత్వ విధ్వంసపాలనలో, దుర్మార్గుడైన ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రం నేరాలు ఘోరాలు, విధ్వంసాలు, వినాశనాలకు నెలవుగా మారిందని, వాటన్నింటిని వివరిస్తూ టీడీపీ ఒక ఛార్జ్ షీట్ (బుక్ లెట్) ను విడుదలచేస్తోందని, ‘మూడేళ్లమోసకారీపాలనలో 1111 విధ్వంసాలతో 30ఏళ్లు వెనక్కువెళ్లిన రాష్ట్రం’ పేరుతో అనేకఅంశాలను ప్రజలముందు ఉంచు తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు…

Read More

జర్మనీలో ఘనంగా మినీ మహానాడు సంబరాలు

తెలుగు జాతి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామరావు గారి శతజయంతి వేడుకలు జర్మనీ లోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఆదివారం అట్టహాసంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ జర్మనీ ఆద్వర్యం లో 2018 నుంచి నాలుగుసార్లు మినీ మహానాడు జరుగగా ఆదివారం నాడు 5వ మినీ మహానాడు అంగరంగ వైభవంగా మునుపెన్నడూ లేని విధంగా జరిగింది . ఈ కార్యక్రమంలో మొదటగా తెలుగుదేశం పార్టీ జర్మనీ కుటుంబ సభ్యులు నందమూరి తారకరాముడికి ఘన నివాళులు అర్పించారు….

Read More

అడిలైడ్ ,సౌత్ ఆస్ట్రేలియాలో ఘనంగా NTR శతజయంతి ఉత్త్సవాలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు  శత జయంతి సంవత్సర ప్రారంభ ఉత్సావాలు అడిలైడ్ నగరం లో ని ఫ్లిండర్స్ పార్క్ కమ్యూనిటీ సెంటర్ లో ఘనం గా నిర్వహించారు. సినిమా మరియు రాజకీయ రంగాలలో అన్నగారి ఘనవిజయాలు, తెలుగు వారికి అయన చేసిన సేవ గుర్తు చేసుకొని ఆనందించారు. సభా ప్రాంగణం జోహార్ ఎన్టీఆర్ అనే నినాదం తో మారుమ్రోగింది . ఇదే సందర్భంగా TDP NRI Cell సౌత్ ఆస్ట్రేలియా విభాగాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అధ్యక్షులుగా…

Read More

TDP chargesheet on Jagan 3-year ‘misrule’

-YCP has no right to celebrate 3 years completion: Atchanna -Diversion CM destroyed AP in all aspects -Chargesheet raised 1,111 crimes and atrocities AMARAVATI: TDP state president K. Atchannaidu on Monday released a 1,111-point people’s chargesheet on the ‘three-years betrayal rule’ of Chief Minister Y.S. Jagan Mohan Reddy in Andhra Pradesh. Atchannaidu asserted that the…

Read More

Naidu expresses grief over 7 deaths in Palnadu mishap

-Accident took place at Rentachintala -Victims returning from pilgrimage -Lokesh seeks Govt help for victims’ families AMARAVATI: TDP National President and former Chief Minister N. Chandrababu Naidu on Monday expressed grief over the death of 7 persons in a road accident at Rentachintala in Palnadu district yesterday night. Naidu conveyed his condolences to the bereaved…

Read More

సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్పిన సీఎం జగన్

-డా. అంబేడ్కర్ కన్న కలలకు అనుగుణంగానే ఏపీలో సామాజిక న్యాయం – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి – సంక్షేమ కార్యక్రమాలకు రోల్ మోడల్ జగన్  – మోపిదేవి వెంకట రమణ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ.. అశేష ప్రజాదరణ కలిగిన నాయకుడుగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్ల ప్రజా పాలనలో ముఖ్యంగా, రాష్ట్రంలో…

Read More