అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ
-కుప్పంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ -గుడిపల్లె మండలం గుతర్లపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని లేఖ చంద్రబాబు నాయుడు, టిడిపి అధినేత:- కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరుగుతున్నా అక్రమాలు ఆగలేదు.అధికార పార్టీ నేతలతో మైనింగ్ , రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయ్యి అక్రమ మైనింగ్ కు సహకరిస్తున్నారు.పకృతి సంపదను కొల్ల గొట్టి…పర్యావరణం…