సైదాబాద్ హంతకుడు రాజు ఆత్మహత్య..

సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో ప్ర‌ధాన నిందితుడైన రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రైల్యే ట్రాక్‌పై రాజు మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అత‌ని చేతిపై ఉన్న టాటూను చూసి పోలీసులు రాజు మృత దేహాన్ని గుర్తించారు. సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం చేసి హ‌త్య చేశాడు. దీనిపై రాష్ట్రం యావ‌త్తు అట్టుడికి పోయింది. పోలీసులు రాజును ప‌ట్టుకోవడానికి వారం రోజుల నుంచి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నాకాబందీ నిర్వ‌హిస్తున్నారు. రాజు ఆచూకీ చెప్పిన వారికి రూ.10 ల‌క్ష‌లు బ‌హుమానం ఇస్తామ‌ని…

Read More

నమ్మి వెంటవస్తే.. కనికరం చూపని దుర్మార్గుడు..

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో యువతిపై దాడి చేపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి యువతిని కర్రతో కొడుతూ.. హింసిస్తున్న వీడియో ఒకటి వైరలయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు.. నెల్లూరు జిల్లా రామకోటయ్య నగర్‌కి చెందిన ఉష అనే యువతి పట్ల వెంకటేష్‌ అనే వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. వెంకటేష్‌ని అతడితో కలిసి నమ్మి నిర్జన ప్రాంతానికి వెళ్లిన…

Read More

నకిలీ పోలీసుల అరెస్ట్

పదహారో నెంబరు జాతీయ రహదారిపై పోలీసుల పేరుతో నగదు దోచుకెళ్లిన నకిలీ పోలీసులను ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 47 లక్షల రూపాయలు నగదుతో పాటు రెండు వాహనాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుజిల్లాకు చెందిన నాగరాజు, శ్రీనివాసులు, గోపి కృష్ణ, సుబ్బారాయుడు తో పాటు కడప జిల్లాకు సుధాకర్, కళ్యాణ్, ప్రసాద్ లు ముఠాగా ఏర్పడి హైవే దొంగతనానికి పధకం…

Read More