పువ్వు పార్టీలో ‘మిధున’ రాశి

– బీజేపీ అగ్రనేతతో ఓ వైసీపీ నేత రహస్య భేటీ – ఇప్పటికే ఆయనపై లిక్కర్ అమ్మకాల ఆరోపణలు – ఆయనపై గతంలో విరుచుకుపడిన బీజేపీ – కొంతకాలం లిక్కర్ ఉద్యమం నడిపిన బీజేపీ – తాజాగా అదే నేతతో ఓ బీజేపీ అగ్రనేత మంతనాలు – ఆ నేత ఇంట్లోనే రహస్య భేటీ? – రాజంపేట సీటు బీజేపీ తీసుకోవాలన్న మంత్రాంగం – ప్రధాని సభ ఏర్పాట్లకు దూరంపై పార్టీ నేతల అసంతృప్తి – ఐబీ…

Read More

పేద అంగన్‌వాడీ వర్కర్‌కి టీడీపీ టికెట్‌

వచ్చే సార్వత్రిక ఎన్నికల టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ విలక్షణమైన విధానాన్ని అవలంబించింది.ఎలాంటి అభిమానం చూపకుండా,ఆర్థిక స్థితిగతులు లేదా రాజకీయ బలంతో సంబంధం లేకుండా నిజమైన అర్హులైన అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారు.అలాంటి అభ్యర్థి మిరియాల శిరీషా దేవి రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ తరపున ప్రతిపాదించారు. శిరీష అనే దళిత మహిళపై అధికార వైసీపీ మద్దతుదారులు,నేతలు ఆన్‌లైన్‌లో వేధింపులకు గురయ్యారు.వైసీపీ వేధింపులకు గురిచేయగా,టీడీపీ టికెట్‌ ఇచ్చింది.అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం అనంతగిరి గ్రామంలో శిరీష…

Read More

ఎలక్టోరల్ బాండ్స్.. క్విడ్ ప్రో కో!

– ఎలక్టోరల్ బాండ్ల ద్వారా చట్టబద్దమైన దోపిడీకి పాల్పడిన బీజేపీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్ల డేటా ప్రకారం, ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్, దీని ఎండి లాటరీ మాగ్నెట్ శాంటియాగో మార్టిన్, ఏప్రిల్ 12, 2019 మరియు జనవరి 24, 2024 మధ్య రాజకీయ పార్టీలకు అతిపెద్ద దాతగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై మార్చి 14న భారత ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం ప్రచురించింది. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ ఈ కాలంలో…

Read More

కమలంపై వైసీపీ కోవర్టు ఆపరేషన్?

– పొత్తు ఓకేనంటూనే సీట్లపై ఫిర్యాదులు – ఓడిపోయే సీట్లు ఇస్తున్నారని ఆరోపణలు – టీడీపీ నుంచి వచ్చిన వారికి సీట్లు ఇస్తున్నారని ఫిర్యాదు – పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న ఆ వర్గం – ఓ మాజీ అధ్యక్షుడి అనుచరులతో వైసీపీ కోవర్టు ఆపరేషన్ – కూటమిని విచ్ఛిన్నం చేయడమే వారి లక్ష్యం – ఎంపి రఘురామకృష్ణంరాజుపైనా ఈ వర్గమే ఫిర్యాదులు – అగ్రనేతల తీరుపై బీజేపీ సీనియర్ల ఆగ్రహం – అమిత్‌షా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ కన్నెర్ర…

Read More

ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ వల్ల కాదు

ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ముస్లింలకు 4శాతం రిజర్వేన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్ షా అంటున్నారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ, అమిత్ షా వల్ల కాదు.. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలు…

Read More

ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17న ఆదివారం, 23న 4వ శనివారం, 24న ఆదివారం, 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడ్, 31న ఆదివారం రోజులలో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఇవి కాక హోళీ పండుగ సందర్భంగా మిగతా రాష్ట్రాల్లో మార్చి 25, 26, 27న బ్యాంకులు బంద్ కానున్నాయి.

Read More

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గజ్జల వెంకటలక్ష్మి

అమ‌రావ‌తి:- అంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్‌గా గజ్జల వెంకటలక్ష్మిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వం జీవో ఉత్తర్వులు జారీ చేసింది. గజ్జల వెంకట లక్ష్మి ఇప్పటికే మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పటి వరకు కమిషన్ చైర్ పర్సన్‌గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఖాళీగా ఉన్న ఛైర్ పర్సన్ పదవికి గజ్జల వెంకట లక్ష్మిని నియమిస్తూ ముఖ్యమంత్రి…

Read More

మోదీ నాయకత్వాన్ని బలపరచండి

– తెలంగాణలో17 సీట్లు గెలవడమే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం – హైదరాబాద్ లో ఒవైసీని ఓడించి బీజేపీ జెండా ఎగురవేస్తాం – వచ్చే ఎన్నికలు ధర్మ యుద్ధం లాంటివి – దేశం కోసం, ధర్మకోసం బీజేపీకి ఓటు వేయండి – అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో – కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్: మరోసారి ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణలో 17 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని…

Read More