ఏపీ సర్కార్ ల్యాండ్ , శాండ్ , లిక్కర్ మాఫియా

-కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయకుండా దోచుకుంటున్నారు -బీజేపీ అధికారంలోకి వస్తేనే పోలవరం -ఏపీ సర్కారు పై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శలు -బీజేపీ కి సొంతంగా 370 సీట్లు రావడం పక్కా -దేశ హితం కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుంది -ఏలూరులో బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ -మీ నియోజకవర్గాల్లో, మీ బూత్ లలో పని వేగం పెంచాలంటూ రాజ్ నాథ్ సింగ్ ఉత్సాహపూరిత…

Read More

గిరిజన సోదర,సోదరీమణులకు వైద్యం అందించడం ఆనందం

– ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం – త్వరలో 7 ప్రాంతాల్లో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు – సాలూరు టౌన్ లో హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవంలో భువనమ్మ వ్యాఖ్య గిరిజన సోదర, సోదరీమణులకు వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు సతీమణి భువనమ్మ అన్నారు. ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి పర్యటనకు వెళుతూ మార్గం మధ్యలో సాలూరు పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్…

Read More

బీసీలకు జగన్‌ రెడ్డి అన్యాయం చేస్తే… రేవంత్ న్యాయం చేస్తారు

-బీసీల సమస్యను ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దురదృష్టకరం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలుగా గుర్తింపు పొందిన 26 కులాలను , రాష్ట్ర విభజన అనంతరం గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించినప్పటికీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న శెట్టిబలిజ,…

Read More

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి!

– “జగన్ ఓడితేనే – మన మనుగడ” – “సర్పంచుల సమర శంఖారావం” మలిదశ ఉద్యమం – ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్. – సర్పంచులకు, ఎంపీటీసీలకు,కౌన్సిలర్ కు, కార్పోరేటర్స్ కు రాజేంద్రప్రసాద్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు పిలుపు విశాఖపట్నం: ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ… గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఆర్టికల్ 243 జి 11 వ షెడ్యూల్లో…

Read More

త్వరలోనే ఉమ్మడి పౌరసత్వాన్ని తీసుకువస్తాం

– బీజేపీ మతతత్వ పార్టీ కాదు.. లౌకిక పార్టీ – ఏపీలో బీజేపీ ఓట్లు పెరిగాయి – కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది. భవిష్యత్తులో అక్కడ కూడా అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.‘భారత్ రైజింగ్ అలైట్‌ మీట్’ పేరుతో బీజేపీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ…

Read More

ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు

-తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు -ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ఆరు గారడీలు – ఖైరతాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఎవరు నేతృత్వంలో అయితే మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ బాగుంటుందనే.. ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను పెంచుతారో వారే ప్రధానిగా ఎన్నిక కావాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లోని మంత్రులే జైలుకు వెళ్ళిన పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో 12 లక్షల…

Read More

భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా?

– ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంఘీభావ ట్వీట్ భారత క్రికెట్ జట్టుకి 16 టెస్టు మ్యాచుల్లో ప్రాతినిధ్యం 5 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించి… ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో కనబరిచిన అతని క్రీడా పటిమ మరువలేనిది. ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్‌గా, గత ఏడేళ్లలో ఆంధ్ర జట్టు అయిదు సార్లు నాకౌట్‌కు అర్హత సాధించడంలో సహాయపడింది. విరిగిన చేతితో పాటు.. మోకాలి గాయంతో…

Read More

చెప్పడం మా ధర్మం.. వినకపోతే మీ ఖర్మం!

– సీఎంకు బాలకోటయ్య చివరి బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు చివరి బహిరంగ లేఖ అయ్యా! తమరు ఎన్నో ఆశలతో, కోరికలతో పాదయాత్రలతో, ఓదార్పు యాత్రలతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు.‌ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు లెక్కకు మించిన హామీలు, వరాలు ఇచ్చారు.‌మొత్తం 1875 రోజుల మీ పరిపాలనా కాలం కూడా హారతి కర్పూరం గా కరిగి ఆఖరికి ఇంకనూ 30 రోజులు మాత్రమే…

Read More

కుప్పంకు కృష్ణా జలాలు ముచ్చుమర్రి నుండి వచ్చే ఏర్పాటు చేశారా?

– ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక బహిరంగ లేఖ కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలోని మెట్ట ప్రాంతాలకు కృష్ణా నది వరద జలాలను శ్రీశైలం జలాశయం నుంచి తరలించడానికి హంద్రీ – నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మూడున్నర దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్నది. నంద్యాల జిల్లా, నందికొట్కూర్ మండలంలోని మల్యాల గ్రామం సమీపంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా 40 టియంసిలను, 120 రోజుల్లో తరలించి, 6,02,500 ఎకరాలకు సాగునీరు అందించే పథకంగా…

Read More

300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ ఫేజ్-2

-వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు -రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాలు -వైరస్ భయాలన్నింటికీ హైదరాబాద్ ప్రపంచానికి ఆశాదీపం -బయో ఏసియా సదస్సు 2024 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్ లో హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది…

Read More