ఏపీ సర్కార్ ల్యాండ్ , శాండ్ , లిక్కర్ మాఫియా
-కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయకుండా దోచుకుంటున్నారు -బీజేపీ అధికారంలోకి వస్తేనే పోలవరం -ఏపీ సర్కారు పై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శలు -బీజేపీ కి సొంతంగా 370 సీట్లు రావడం పక్కా -దేశ హితం కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుంది -ఏలూరులో బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ -మీ నియోజకవర్గాల్లో, మీ బూత్ లలో పని వేగం పెంచాలంటూ రాజ్ నాథ్ సింగ్ ఉత్సాహపూరిత…