TDP urges CM to restore CMRF to save poor patients

Govt cancelling CMRF on a flimsy ground: Anagani BPL families not having Arogyasri will face problems AMARAVATI: TDP Repalle MLA Anagani Satya Prasad on Sunday urged Chief Minister Y.S. Jaganmohan Reddy to restore the Chief Minister’s Relief Fund (CMRF) so as to provide financial assistance to the poor people who were in need of costly…

Read More

రాష్ట్రాన్ని డ్రగ్సాంధ్రప్రదేశ్ గా మార్చి, యువతను మత్తులో ముంచి తేలుస్తున్నాడు

– మత్తులో జోగుతున్న యువత మహిళలపై దారుణాలకు తెగబడుతుంటే, డీజీపీ పోలీసులు ప్రతిపక్షనేతలకు సుద్ధులుచెబుతున్నారు. – తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి నవ్యాంధ్రప్రదేశ్, అన్నపేరుని చంద్రబాబునాయుడు తీసుకొస్తే, 2019 తర్వాత తన అవినీతి, ధనదాహం చేతగానితనంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవినీతి ఆంధ్రప్రదేశ్, అత్యాచా రాంధ్రప్రదేశ్, చివరకు ఇప్పుడు డ్రగ్సాంధ్రప్రదేశ్ అని పిలిచేలా చేశాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత…

Read More

TDP blames CM for deepening crisis in agriculture

Agri-dependent population fell by 20% under Jagan rule: Yanamala Meters on motors hang like a noose around farmer’s necks AMARAVATI: TDP former Minister Yanamala Ramakrishnudu on Sunday held the Jaganmohan Reddy Government’s ‘anti-farmer’ policies responsible for the deepening crisis and steep fall in agricultural growth rate in the State. Mr. Ramakrishnudu expressed concern that both…

Read More

ఎస్.. మీడియా వాటిపై మాట్లాడాలి

– మోహన్‌బాబు నోరు విప్పాలి – వివేకా హత్యపై మీడియా మాట్లాడాలి – వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై మాట్లాడదా? – పవన్ ఫైర్ జనసేనాధిపతి పవన్ క ల్యాణ్ చాలారోజుల తర్వాత ఒక సినిమా ఫంక్షన్ వేదిక నుంచి గళమెత్తి గర్జించారు. ఏపీలో సినిమా థియేటర్లలో ఆన్‌లైన్ టికెట్ల విధానంపై విరుచుకుపడ్డారు. అది వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్ అని గర్జించారు. ప్రాధాన్యం లేని అంశాలపై హడావిడి చేసే మీడియా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై…

Read More

బొత్స, పెద్దిరెడ్డి కూడా అవుట్

– జగన్ క్యాబినెట్ పూర్తి ప్రక్షాళన – మంత్రి బాలినేని వ్యాఖ్యలతో పూర్తి స్పష్టత ( మార్తి సుబ్రహ్మణ్యం) క్యాబినెట్ విస్తరణపై ఏపీ సీఎం జగన్ మనోగతం ఏమిటన్నదానిపై స్పష్టత వచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత తాను మంత్రివర్గ విస్తరణ చేపడతానని, ప్రమాణస్వీకారోత్సవ సభలో జగన్ ముందస్తుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దాని ప్రకారం.. కేవలం పనిచేయని వారిని మాత్రమే తొలగిస్తారని, పనిచేసే వారిని మాత్రం కొనసాగిస్తారన్న అంచనా మొన్నటివరకూ ఉండేది. ఆ ప్రకారంగా 60 శాతం…

Read More

సికింద్రాబాద్ సమస్యలు పరిష్కరిస్తున్నాం: పద్మారావు

సికింద్రాబాద్ పరిధిలో అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగూడ లోని మున్సిపల్ మైదానంలో రెండో విడత హరిత హారాన్ని శనివారం తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించాలని, ముక్కలను విరివిగా నాటాలని కోరారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు రాసురి సునీత, కుమారి సామల హేమ, తెరాస యువ నేతలు కిశోరే కుమార్ గౌడ్, రామేశ్వర్…

Read More

డ్రైవింగ్ పరీక్షకు హాజరైన హైకోర్టు న్యాయమూర్తి….

మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మోటార్ వాహనాల తనిఖీ కార్యాలయానికి శనివారం హైకోర్ట్ న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు విచ్చేశారు. ఈ సంద్భంగా హైకోర్టు న్యాయమూర్తి డ్రైవింగ్ పరీక్షకు హాజరు అయ్యి , వాహనం నడిపి లైసెన్స్ పొందినట్టు మంగళగిరి మోటర్ వాహనాల తనిఖీ అధికారి రంగారావు తెలిపారు. ఆయనతో పాటు గుంటూరుజిల్లా ఉప రవాణా కమిషనర్ ఈ. మీరాప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

నారా అండ్ కో ట్రిక్స్ తోనే రాష్ట్రానికి ప్రమాదం

– డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అంటూ టీడీపీ దిగజారుడు ఆరోపణలు – డ్రగ్స్ ఏపీ సరిహద్దుల్లోకి కూడా రాలేదు.. మాదక ద్రవ్యాలు వాడే కల్చర్ ఏపీలో లేదు – రాష్ట్రం పరువుని టీడీపీ బజారుకి ఈడ్చాలనుకుంటుంది. – మీవాడు ముఖ్యమంత్రి కాకపోతే, రాష్ట్రంలో ప్రజలు డ్రగ్స్ వాడుతున్నారని చెప్పే దుర్మార్గానికి ఒడిగడతారా..? – డ్రగ్స్ మాఫియాకు, ఏపీకి ఎటువంటి సంబంధం లేదు.. 8 ఏళ్ళ క్రితమే సుధాకర్ చెన్నైలో సెటిల్ అయ్యాడు – 8 ఏళ్ళుగా చెన్నైలో సెటిల్…

Read More

నేటికీ ధాయ్‌లాండ్‌లో రామరాజ్యమే

థాయిలాండ్ లో రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అని మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన “భూమిబల్ అతుల్య తేజ్” అనే రాజు థాయిలాండ్ లో రాజ్యపాలన చేస్తున్నాడు! శ్రీరాముని సమయంలోనే రాజ్యవిభజన జరిగింది: పశ్చిమంలో లవునకు లవపురం (లాహోర్), తూర్పున కుశునకు కుశావతి ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పుదిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్ లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ…

Read More

అమెరికన్‌ కార్నర్‌ విద్యార్థులకు ఎంతో ఉపయోగం: జగన్‌

విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అమెరికన్‌ కార్నర్‌ను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌. ఇలాంటి ఒక అద్భుతమైన ఘట్టం ఇక్కడ జరిగేలా ఎంతో కృషి చేసిన అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌కు ప్రత్యేంగా నా ధన్యవాదాలు. ఆయనతో పాటు, యూఎస్‌ ఎయిడ్‌ మిషన్‌ డైరెక్టర్‌ వీణారెడ్డికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమెరికాలోని ఆ ఉన్నతమైన పదవిలో ఒక తెలుగు వ్యక్తి.. ముఖ్యంగా నా సొంత జిల్లాకు చెందిన…

Read More