కళాఖండాలు, పురావస్తు శాఖ విభజనపై కమిటీ వేయని ఏ పీ సర్కారు

– కొన్ని కళాఖండాలు ఆంధ్రాలోనే ఉన్నాయి – ఇంకొన్ని తెలంగాణలో ఉన్నాయి – స్నేహపూర్వకంగా విభజన జరగాలి – తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్‌ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తో హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సర్వీసులు, ఆర్కియాలజీ శాఖల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పురావస్తు…

Read More

మమ్మీ, డాడీ సంస్కృతి మనకొద్దు

– అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ – దిగుమతి నుండి ఎగుమతి చేసే స్థాయిలో భారత్ – 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ లో అభివ్రుద్ధి జరుగుతోంది – అభివృద్ధి, శాంతి మంత్రంతోనే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు – పవర్ ఫుల్ యూత్ ఇండియా సొంతం – దేశ వారసత్వ సంపదను కాపాడుకుందాం – నిజాం సమాధివద్ద మోకరిల్లే పార్టీలకు బుద్ది చెబుదాం – నిజాం బానిస మరకలను తుడిచేద్దాం – ఎన్ వై కే…

Read More

కరీంనగర్ కళల కాణాచి

– చరిత్ర తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాల్సిందే – జిల్లాలో పుస్తక మహోత్సవం నిర్వహించడం సంతోషం – టెక్నాలజీ యుగంలోనూ పుస్తకం హవా కొనసాగుతోంది – జిల్లా కలెక్టర్ తో కలిసి కరీంనగర్ పుస్తక మహోత్సవంలో పాల్గొన్న బండి సంజయ్ కరీంనగర్ జిల్లా కళలకు పుట్టినిల్లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. చరిత్రసహా తెలంగాణ, భారతీయ చరిత్ర, సంస్క్రుతి, సంప్రాదాయాలు తెలుసుకోవాలంటే పుస్తకాలు పఠనం చాలా ముఖ్యమని చెప్పారు. పుస్తకాలతోనే విజ్ఝానాన్ని…

Read More

కవితమ్మా…. ముందు మీ అయ్యను నిలదీయ్

-మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో అడుగు -తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో చెప్పమను -మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నోరెందుకు విప్పడం లేదో ప్రశ్నించు -మహిళా బిల్లు కాపీలను చించేసిన పార్టీలతో ఎందుకు దోస్తీ చేస్తున్నాడో నిలదీయ్ -మహిళా గవర్నర్ ను ఎందుకు అవమానిస్తున్నాడో సమాధానం చెప్పమను -మహిళా బిల్లుపై జంతర్ మంతర్ దగ్గర ధర్నా వార్త చూసి జనం నవ్వుకుంటున్నరు -కరెంట్, ఆర్టీసీ, నల్లా, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి…

Read More

రాష్ట్రంలో అద్దంలా ఆర్ అండ్ బి రోడ్లు ఉండాలి

– రాష్ట్ర వ్యాప్తంగా పీరియాడికల్ రెన్యువల్ పనుల్లో వేగం పెంచాలి – కేసిఆర్ ఆదేశాల మేరకు జూన్ నాటికి రోడ్ రెన్యువల్ పనులు పూర్తి కావాలి – ఎర్రమంజిల్ ఆర్అండ్ బి ఆఫీస్ ఛాంబర్ లో రాష్ట్ర ఉన్నత అధికారులతో సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్లు అద్దంలా తయారవుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు….

Read More

బిఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన “శంభాజీ బ్రిగేడ్”

– కేసీఆర్ అభినందన భారతదేశ పురోగమనే లక్ష్యంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీతో కలిసి పనిచేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్,మహాత్మా జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజ్, అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా మహారాష్ట్రలో నెలకొల్పబడిన ప్రగతిశీల సామాజిక సంస్థ “శంభాజీ బ్రిగేడ్” బిఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకుంది. ప్రగతిభవన్ లో “శంభాజీ బ్రిగేడ్” పదాదికారులు, ఇతర నాయకులు…

Read More

కన్నతల్లిని చంపి దండేసి కీర్తించే బాపతు కేసీఆర్

-బతికినన్నాళ్లు జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీలను అవమానించాడు -చనిపోయాక దండేసి కీర్తిస్తున్నడు -అంబేద్కర్ రాజ్యాంగాన్ని, గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నడు -అసెంబ్లీలో అంబేద్కర్, గాంధీజీలను ఆకాశనెత్తుతడు -సర్పంచ్ లుసహా ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను సర్వనాశనం చేసిన కేసీఆర్ -కేసీఆర్ కు దమ్ముంటే పంచాయతీలకు కేంద్ర, రాష్ట్రాలు ఇస్తున్న నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి -వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నట్లు నిరూపించే దమ్ముందా? -మొక్కలు ఎండిపోతే సర్పంచ్ ను సస్పెండ్ చేస్తున్నారు……

Read More

బీజేపీకి పేద-మధ్య తరగతి ప్రజల ఉసురు తప్పదు

-గ్యాస్ సిలెండర్ల ధరలు పెంచిన బీజేపీకి మద్దతిస్తారా? -ధర్నాలో మంత్రి తలసాని కేంద్రంలోని బీజేపీ ప్రభ్యత్వం ధరలను పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద BRS పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, ఆందోళన లో పాల్గొన్నారు. కట్టెల పొయ్యిపై…

Read More

మోదీ మోసం బట్టబయలు

-మిత్రులకు 19 లక్షల కోట్లు దోచి పెట్టారు -పేదల కడుపులు కొట్టి పెద్దలకు పంచుతున్నారు -ఆ సొమ్మంతా తెలంగాణా ప్రజల నుండి వసూలు చేసిన సొమ్ములే -బిజెపి వంచన చేరిన రాహుల్ -గుజరాత్ లో ఎన్నికల ప్రచారానికి ఎగనామం అందులో భాగమే -క్రూడ్ ఆయిల్ ధరలు ఏనాడు 100 డాలర్లకు మించలేదు -అయినా ఆకాశానికి అంటిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు -దేశం యావత్ బి ఆర్ యస్ వైపే -ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే దారిద్ర్య నిర్మూలన…

Read More

దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ లో చేరికల పరంపర

దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ లో చేరికల పరంపర కొనసాగుతూనే వున్నది. మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నేతలు నేడు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సిఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి దేశవ్యాప్తంగా విస్తరించాలని అందుకు తమ రాష్ట్రంలో తమ వంతుగా కృషి చేస్తామని వారు తెలిపారు. దేశంలో కిసాన్ సర్కార్ కోసం అధినేత సిఎం కేసీఆర్ ఆదేశానుసారం పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామనివారన్నారు. ఈ…

Read More